Tag: nizamabad

నాడు గాలి తీసి.. నేడు ఊపిరి పోస్తాడా .. మధుయాష్కి మళ్లీ రాకపై మస్తు డౌట్లు

గత పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తు పార్టీకి హ్యాండిచ్చి జిల్లాలో బిజెపి కమల వికాసానికి దోహదం చేసి అరవింద్ గెలుపునకు బహిరంగ రహస్యంగానే పనిచేసిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మళ్లీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వేదికలపై చాలాకాలం తర్వాత ప్రత్యక్షమవడం…

vastavam digital news paper, 03-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

కాంగ్రెస్‌లో ఒంటరి.. అయినా బస్తీమే సవాల్‌.. అర్బన్‌ నాదే అంటున్న ధర్మపురి సంజయ్‌… కాంగ్రెస్‌లో ఒంటరి.. అయినా బస్తీమే సవాల్‌.. అర్బన్‌ నాదే అంటున్న ధర్మపురి సంజయ్‌… రేపట్నుంచి రైతు రుణమాఫీ… కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం… ఎన్నికల వేళ నష్టనివారణ…

బాల్కొండలో మోహన్‌రెడ్డి వాల్‌ రైటింగ్స్‌… పార్టీలో చర్చ… సునీల్‌కు ధీటుగా టికెట్ కోసం ప్రచారం..

పాపం.. ముత్యాల సునీల్‌రెడ్డి. ఎలాగోలా కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్న కదా.. బాల్కొండ టికెట్‌ వస్తుందని ఇంకా భ్రమల్లో ఉండగా.. ఇటు జిల్లా అధ్యక్షుడు, బాల్కొండ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న మానాల మోహన్‌రెడ్డి మాత్రం తన ప్రచారం తను చేసుకుంటూ…

ఐటీ హబ్‌లో 250 మందికి కొలువులు.. ఆఫర్స్‌ లెటర్స్‌ జారీ చేసిన కంపెనీలు.. త్వరలో మరిన్ని జాబ్‌లో కోసం ఇంటర్వూలకు సన్నాహాలు.. కేటీఆర్‌ ప్రారంభోత్సవం తర్వాత కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా ఇందూరు ఐటీ హబ్‌…

ఇందూరులో ఐటీ హబ్‌లో కొలువులు దక్కాయి. మొన్న మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 12 వేల మంది హాజరయ్యారు. పది కపెంనీలు పాల్గొన్నాయి. అయితే తమ కంపెనీలకు తగిన స్కిల్స్‌ ఉన్న వారికి మొదట ప్రాధాన్యత కింద సెలక్షన్స్‌…

vastavam digital news, 01-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

సీఎం కేసీఆర్‌ది గొప్ప మనస్సు.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక కేంద్రం కార్పొరేషన్లను అమ్ముకుని ఉద్యోగులను నడిబజార్లో పడేస్తున్నది.. కేసీఆర్‌ ఉద్యోగుల ఆశలు, కోరకలు తీర్చుతున్నారు… మేమెంత కష్టపడ్డా లాభాల బాటకు తీసుకురాలేదు.. ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన…

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి.. గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సంస్థ ప్రతినిధుల భేటి .. నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ.. సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు.. మంగళవారం ఐటీ హబ్ ను సందర్శించనున్న కంపెనీ ప్రతినిధులు.. కాలిఫోర్నియాలో గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రధాన కార్యాలయం… హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు 3 వేల మంది ఉద్యోగులు

హైదరాబాద్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజు ఆ సంస్థ…

ఇల్లు కాలి ఒకరేడిస్తే….. భారీ ర్యాలీకి సునీల్‌ సన్నాహాలు.. వరుణుడి రాకతో తన ర్యాలీకి అడ్డంకులు…. ఇక్కడ పరామర్శలు, పరిశీలనలు అందుకే లేవట….

భారీ వర్షాలు నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో జనమంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వానలు జనాలకే కాదు.. కాంగ్రెస్‌ బాల్కొండ లీడర్ సునీల్‌ను కూడా…

కాంగ్రెస్‌ బీసీ జపం.. అర్బన్‌, ఆర్మూర్‌ బీసీలకే కేటాయించాలని నిర్ణయం… నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఓ రెండు బీసీలకు ఇచ్చేందుకు సన్నాహాలు.. క్యూ కట్టిన బీసీలు… కాంగ్రెస్‌ గూటికి గోర్తె రాజేందర్‌… ఆర్మూర్ నుంచి అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకోలు…. వినయ్‌ ఆశలకు గండి…. ఆచితూచి అడుగేస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం… ( వాస్తవం- నిజామాబాద్‌ పాలిటిక్స్‌)

కాంగ్రెస్‌ బీసీ జపం చేస్తోంది. ఇందూరు పాలిటిక్స్‌లో కచ్చితంగా సామాజికన్యాయం పాటించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో అగ్రవర్ణాలదే పై చేయి. పైకెన్ని మాటలు చెప్పినా.. చివరగా ఎన్నికలు వచ్చే సరికి పోటీలో ఉండి ఆర్థికంగా బలంగా ఉండి టికెట్లు దక్కించుకునేది…

వర్షాలపై నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమీక్ష.. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారితో కల్వకుంట్ల కవిత వర్షాలపై శనివారం ఫోన్ లో సమీక్ష .. సహాయక చర్యలను ఉదృతంగా అధికారులకు చేపట్టాలని సూచన.. లోతట్టు ప్రాంతాలు, వరద బాధిత ప్రాంతాలను పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని బి ఆర్ యస్ క్యాడర్ కు విజ్ఞప్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాల కోసం అధికారులను సంప్రదించాలని అభ్యర్థన

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నిజామాబాద్ జిల్లా అధికార యంత్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్…

81 టిఎంసిలకు చేరిన ఎస్సారెస్పీ.. ఉదయం మూడు లక్షల దాటిన ఇన్ ఫ్లో.. సాయంత్రం లక్ష 75 వేల క్యూసెక్కుల కు తగ్గుదల .. 18 గేట్ల ద్వారా కొనసాగుతున్న 58 వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం వేకువ జామున 3 లక్షల 8 వేల క్యూసెక్కుల కు ఇన్ ఫ్లో పెరగడంతో 32 గేట్ల ద్వారా గోదావరిలోకి అంతే నీటి విడుదల కొనసాగించారు. సాయంత్రానికి లక్ష 75 వేల క్యూసెక్కులకు…