ఈవీఎంల ట్యాంపరింగు జరగుతోందనే అనుమానాలున్నాయి…. అర్వింద్ వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి…. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం… ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం.. నోటాకు ఓటేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయం.. అర్వింద్ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత… కవిత సంచలన కామెంట్స్తో డిఫెన్స్లో పడ్డ అర్వింద్
వాస్తవం: హైదరాబాద్ ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని బీఆరెస్ ఎమ్మెల్సీ…