Tag: KTR

కేటీఆర్ నా కొడుకుకి మళ్ళీ ప్రాణం పోసిండు.. శ్రీకాంత్ చారి తల్లి భావోద్వేగం

ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడని కూడా గుర్తు చేశారు కేటీఆర్. ఆయనకు గుర్తుగా ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడతామని మంత్రి కేటీఆర్…

కవిత విచారణకు ఉగాది బ్రేక్… ఈ ఎపిసోడ్‌ ఇంకా ఉంది.. మళ్లీ విచారణ… అరెస్ట్‌ చేసేందుకే ఈడీ మొగ్గు…

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితపై విచారణ ఎపిసోడ్‌ ఇంకా ముగియలేదు. రేపు ఉగాది పర్వదినం సందర్భంగా షార్ట్ బ్రేక్‌ ఇచ్చారు. అందుకే మళ్లీ ఎప్పుడు విచారణకు పిలుస్తారనేది ఈడీ క్లారిటీ ఇవ్వలేదు. ఉగాది తర్వాత మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.…

జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేకు కేటీఆర్‌ ప్రశంసల జల్లు… ఈసారి 75 వేల మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపు..

నాగమడుగు ఎత్తిపోతల పథకం శంఖుస్టాపనకు వచ్చి .. పిట్లంలో బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే పై ప్రశంసల జల్లులు కురిపించాడు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించి పలకరించే షిండే… తన కోసం, తన వ్యక్తిగత పనుల…

బీఆరెస్‌లో మంత్రి మల్లారెడ్డి మంటలు..ఆయనదంతా ఇష్టారాజ్యం… కార్యకర్తలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలా..? సీఎంను ప్రశ్నించిన మైనంపల్లి… సమావేశమైన ఎమ్మెల్యేలు..

తొలిసారి బీఆరెస్‌లో ముసలం రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే మల్లారెడ్డి పై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ పరువు పోయిందనే అభిప్రాయంతో ఉన్న నేతలు… మల్లారెడ్డి…

ఖాళీ అవుతున్న న‌మ‌స్తే తెలంగాణ! ఎడిట‌ర్ కృతి ఆగ‌డాలు భ‌రించ‌లేక.. ప్ర‌తీ డెస్కులో త‌న పంజా విసురుతూ రోజుకో ఉద్యోగిని ఆగంజేస్తున్న కృతి.. ఆంధ్ర బాపని జర్నలిస్టులతో నింపేసుకుంటున్న వైనం..

అవును. న‌మ‌స్తే తెలంగాణ పాత టీమ్ అంతా ఖాళీ అవుతోంది. ఎడిట‌ర్ కృతి ఆగ‌డాలు భ‌రించ‌లేక ఒక్కొక్క‌రు అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. బ‌య‌ట వేరే అవ‌కాశాలు రావ‌డం వ‌ల్ల‌నో, లేక ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో గానీ మొత్తానికైతే న‌మ‌స్తే తెలంగాణ పాత…

నమస్తే తెలంగాణకు తెగుళ్లు… తీగుళ్ల చేష్టలతో రాజీనామాల పర్వం… సెంట్రల్‌ డెస్క్‌లో కీలక ఉద్యోగుల గుడ్‌ బై…? ఆ పత్రిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న వైనం…

నమస్తే తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మొన్న స్టేట్ బ్యూరో నుంచి సీనియర్‌ రిపోర్టర్ కోటిరెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోగా.. తాజాగా సెంట్రల్‌ డెస్క్‌లో సెకండ్‌ ఇన్చార్జిగా ఉన్న సంతోష్‌ రాజీనామా చేశాడు. సెంట్రల్‌ డెస్క్‌ ఇన్చార్జిగా జగన్‌ వ్యవమరిస్తున్నాడు. ఇతనూ…

ఇవాళే మాకు నిజ‌మైన దీపావ‌ళి..! ఆర్టీసీ చైర్మ‌న్‌ను క‌లిసిన ఉద్యోగులు… డీఏలు, పీఆర్సీ అమ‌లు పై సంతోషం.. బాజిరెడ్డిని స‌న్మానించి త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేసిన ఉద్యోగులు.. సీఎం కేసీఆర్‌ది పెద్ద మ‌న‌సు… కార్మికుల సంక్షేమ‌మే ఆయ‌న ధ్యేయం..ఆర్టీసీ ఉద్యోగుల‌కు మున్ముందు మ‌రింత మంచి రోజులు.. చైర్మ‌న్‌..

ఆర్టీసీ ఉద్యోగులు ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌ను నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో క‌లుసుకుని కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ సంతోషాన్ని చైర్మ‌న్‌తో పంచుకున్నారు. ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లో ఉన్న…

ఆర్టీసీ ఉద్యోగులకు దీపావ‌ళి ధ‌మాకా…. పీఆర్సీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌… పెండింగ్ బ‌కాయిలు.. దివాళీ అడ్వాన్సుల కోసం వంద‌కోట్లు… ఉద్యోగుల్లో వెల్లివిరిసిన ఆనందం.. సంస్థ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటాం… కంటికి రెప్పలా కాపాడుకుంటాం- చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్

ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ ఎట్ట‌కేల‌కు సిగ్నల్ ఇచ్చారు..టిఎస్ ఆర్టిసి కార్పొరేషన్ నుండి ప్రభుత్వానికి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు భవనాలు, రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి , ఎన్నికల…

బీజేపీ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్న‌దో మునుగోడు ఉప ఎన్నిక ఓ తార్కాణం… 2011లో స‌స్పెండ్ చేసిన రోడ్డు రోల‌ర్ గుర్తు తిరిగి పెట్ట‌డ‌మంటే ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మే… రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ బ‌దిలీ వ్య‌వ‌హారంలో ఈసీ తీరు ఆక్షేప‌నీయం….. కేటీఆర్‌…

మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కె. తారక రామారావు తీవ్రంగా విమ‌ర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు…

పూర్తిగా చ‌తికిల‌బ‌డ్డ‌ రాజ‌గోపాల్‌రెడ్డి… స‌హ‌నం కోల్పోయి బూతుల‌కు దిగ‌జారిన కాంట్రాక్ట‌ర్‌…మూడోస్థానంతో స‌రిపెట్టుకోనున్న బీజేపీ… .

బీజేపీకి మూడో స్థానం ఖాయమైందా? @@@ మునుగోడులో నిన్న సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితులను విశ్లేషించినపుడు టీఆరెస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చినపుడు బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయింది. టీఆరెస్ పార్టీకి అనేక పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి. అరవై ఏళ్ళనుంచి జిల్లాను పీడిస్తున్న ఫ్లోరైడ్…