Tag: farmers

యూరియా యూరియా ఎందుకు అంద‌లేదు!? సాగు విస్తీర్ణం పెరిగింది… యూరియా స‌రిప‌డా స‌ప్లై కాలె! తెలిసీ కేంద్రం ఎందుకు కొర‌త సృష్టిస్తోంది!? కేంద్రాన్ని బీజేపీ నేత‌లు అడ‌గ‌రు.. బీఆరెస్ ఆ మాటెత్త‌దు..? ఎవ‌రు రైతుప‌క్షం.. ఎవ‌రిది రాజ‌కీయం!? 2 ల‌క్ష‌ల మె. ట‌న్నుల యూరియా కోసం ఇంకా వెయిటింగ్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏ చిన్న కార‌ణం దొరికినా దాన్ని రాజ‌కీయం చేసి నానా యాగీ చేసి హంగామా చేయ‌డం ఇప్ప‌టి రాజ‌కీయాల్లో కామ‌న్‌గా మారింది. ఇప్పుడు న‌డుస్తున్న టాపిక్ యూరియా కొర‌త‌. రైతుల‌కు యూరియా స‌రిప‌డా అంద‌డం లేదు. అంత‌టా ఈ…

చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం..

”నాలుగున్నర సంవత్సరాల క్రితం నిజమని నమ్మిన బాండ్ పేపర్ పచ్చి అబద్ధమై అధికారమేలింది. అబద్ధం చెప్పామా.. నిజం చెప్పామా అన్నది కాదు.. అన్నదాత గుండెల్లో బాండ్ పేపర్ గుండు దించామా లేదా అన్నదే పాయింటు” అన్న చందంగా పసుపు బోర్డు పేరిట…

పసుపురైతులు నిండా మునిగారు.. వ్యాపారుల పంట పండింది… 90 శాతం నష్టపోయిన పసుపు రైతులు… ఆరువేలకు క్వింటాలుకు అమ్మేసుకున్నారు… ఇప్పుడు ఎనిమిదివేలు పలుకుతున్న ధర… మహారాష్ట్రలో దిగుబడి లేకపోవడం.. ఇక్కడ ఈ సీజన్‌కు విస్తీర్ణం తగ్గడంతో చివరలో పెరిగిన రేటు.. కష్టం రైతులది… లాభం వ్యాపారులకు.. ఇదీ జిల్లాలో పసుపురైతుల దుస్థితి…

పసుపు రైతులకు గడ్డుకాలం వచ్చేసింది. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీ పసుపబోర్డు మాట అటకెక్కించడంతో వచ్చినకాడికి అమ్మేసుకుంటున్నారు. స్పైస్ బోర్డు పేరిట రీజరల్ ఆఫీసు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న అర్వింద్‌… ఆ తర్వాత పసుపుబోర్డు ఊసెత్తలేదు. దీంతో వచ్చిన ధరకు…

రైస్‌ మిల్లర్ల ముసుగులో బీజేపీ నేత రాజకీయం.. రాజకీయం కోసం రైతుబలి.. మోహన్‌రెడ్డి తెరవెనుక పెద్దరికం… తడిచిన ధాన్యం కొనబోమని వెల్లడి…. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, బీజేపీకి మైలేజీ రావాలని… కామారెడ్డి ఎమ్మెల్యే చెంపదెబ్బపై మంచి స్పందన.. శాస్తి జరగాల్సిందేనంటున్న రైతాంగం…

రైస్‌ మిల్లర్ల ముసుగులో బీజేపీ నేత రాజకీయం.. రాజకీయం కోసం రైతుబలి.. మోహన్‌రెడ్డి తెరవెనుక పెద్దరికం… తడిచిన ధాన్యం కొనబోమని వెల్లడి…. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, బీజేపీకి మైలేజీ రావాలని… కామారెడ్డి ఎమ్మెల్యే చెంపదెబ్బపై మంచి స్పందన.. శాస్తి జరగాల్సిందేనంటున్న రైతాంగం……

పరిహారం ౩౩ శాతం పైబడి నష్టపోయిన పంటలకేనా… మిగిలిన పంటల పరిస్థితేందీ..? ఆ రైతులకు దిక్కెవరు..? వ్యవసాయశాఖ అంచనాల పూర్తి… ప్రభుత్వానికి నివేదిక.. ౩౩ శాతంలోపు నష్టపోయిన రైతులకు దిక్కేది…… సీఎం సారు జర చూడుండ్రి.. రైతుల గోస…

పరిహారం ౩౩ శాతం పైబడి నష్టపోయిన పంటలకేనా… మిగిలిన పంటల పరిస్థితేందీ..? ఆ రైతులకు దిక్కెవరు..? వ్యవసాయశాఖ అంచనాల పూర్తి… ప్రభుత్వానికి నివేదిక.. ౩౩ శాతంలోపు నష్టపోయిన రైతులకు దిక్కేది…… సీఎం సారు జర చూడుండ్రి.. రైతుల గోస… నిజామాబాద్‌ జిల్లాలో…

రైతు బ‌ద్నాం ధ‌ర్నా.. బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌..మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రైతులు, ‘ఐక్య’ నాయ‌కుల్లో ఆవేద‌న‌…..

రైతు బ‌ద్నాం ధ‌ర్నా బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌ బెంజి కారు బోర్డుకు ‘ఊ’ అన‌లేదు. … బాండ్ రాసిచ్చి కూడా ‘ఉఊ’ అన్నావు. ఒప్పుకుంటే పాద‌యాత్ర ఎందుకు చేశామంటావ్‌…? మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో…

రుణ‌మాఫీ ఇంకెన్నడు? కొత్త రుణాలివ్వ‌ని బ్యాంకులు…36 ల‌క్ష‌ల మంది రైతులు బ్యాంకుల‌కు బాకీ..

2018లో శాసన సభకు ఎన్నికలు జరిగి టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తూనే.. 11 డిసెంబర్​2018 నాటికి లక్షలోపు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.25,936 కోట్లు మాఫీ చేయాల్సి ఉండే. 2022 నాటికి 50 వేల లోపు రుణాలను…

అంకాపూర్‌లో కార్ల‌కు వాల్యూ లేదు.. ట‌మాట‌ల‌కు వాల్యూ… అక్క‌డ కియా కార్ల‌లో ట‌మాట‌లొస్త‌య్‌….

మా అంకాపూర్ ల కార్ల ట‌మాట‌లొస్త‌య‌న్నా… టమాట రేట్లు పెరిగితే ఇలా కార్ల‌లో వ‌స్త‌యి… గంప‌ల్లో వ‌స్తయ్‌… అంకాపూర్‌ల కారుకు వాల్యూ లేదు… ట‌మాట‌కు వాల్యూ… ఓ రైతు త‌న కారులో గంప‌ల‌లో ట‌మాట‌లు తెచ్చిన విష‌యాన్ని చెబ‌తూ ఇలా వీడియో…

yasangi-paddy: ఎన‌భై శాతం వ‌రే.. ! ఇది ఎవ‌రికి కానుంది ఉరి…? రైతుల‌కా..? టీఆరెస్ కా..? బీజేపీకా..?

యాసంగిలో వ‌రి వ‌యొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతాంగం ప్ర‌త్యామ్నాయం వ‌దిలి వ‌రికే మొగ్గు చూపారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వ‌రి నాట్లు పూర్త‌య్యాయి. దాదాపు 80 శాతం వ‌రికే మొగ్గు చూపింది రైతాంగం. ఇర‌వై శాతం మాత్రమే ప్ర‌త్యామ్నాయ…

Kalvakuntla Kavitha: రైతుబంధు వారోత్స‌వాల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత వినూత్న ప్ర‌చారం.. రైతుల కేస్ స్ట‌డీస్‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం.. మంచి స్పంద‌న‌…

కేటీఆర్ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు టీఆరెస్ శ్రేణులు. ఈనెల 10 వ‌ర‌కు ఇవి కొన‌సాగ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల ఖాతాల్లో మొత్తం 50వేల కోట్ల పెట్టుబ‌డి స‌హాయాన్ని అందించిన నేప‌థ్యంలో ఈ వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ది టీఆరెస్‌.…

You missed