ఆ పదిలక్షల రివార్డు ఎవరికీ దక్కదు.. ఎందుకంటే వాడు శవమై తేలుతాడు కాబట్టి…
ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగం గురించి వేట ముమ్మరమయ్యింది. స్పాట్ పెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. కొద్ది సేపట్లోనే.. మరికొద్ది గంటల్లోనే వాడు శవమై తేలనున్నాడా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తున్నది. సిటీ పోలీసులు విడుదల చేసిన పదిలక్షల రివార్డు ప్రకటన కొత్త…
హుజురాబాద్ వాయిదా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పై ప్రభావం…
కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేశారు. అందరికి స్పష్టంగా అర్ధమైంది ఒక్కటే. కేసీఆర్ కేంద్రంతో మాట్లాడి హుజురాబాద్ ఉప ఎన్నిక ఆలస్యమయ్యేలా చేశాడని. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ చర్చ…
ఆటవిడుపుకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ ట్యాంక్ బండ్…
నిత్యం రణగొణ ధ్వనుల నడుమ యాంత్రిక జీవితం కొనసాగించే నగర జీవికి కొంత ఉపశమనం. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ ఆటవిడుపు. పిల్ల పాపలతో కాసేపు కాలక్షేపానికి అదో కేరాఫ్ అడ్రస్. ఆ వేదిక హైదరాబాద్ ట్యాంక్ బండ్. మొన్నటి వరకు…
‘రైతుబంధు’ మొత్తం వరికే ఉపయోగిస్తున్నారు…
2015-2016 లో తెలంగాణ వరి పంట సాగు విస్తీర్ణం 130 లక్షల ఎకరాలు అయితే 2020-2021 లో 209 లక్షల ఎకరాలకు పెరిగింది అంటే అదనంగా 79 లక్షల ఎకరాల్లో వరి పంట విస్తీర్ణం పెరిగింది వరి పంట వేయాలంటే సాగు…
వరి నియంత్రణ సాధ్యమయ్యేనా..? వరి సాగుకే రైతు మొగ్గు.. అవసరమైతే కేసీఆర్ పై ఒత్తిడి ..
యాసంగి సీజన్లో వరిని పూర్తిగా తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. గతంలో నియంత్రిత సాగు పేరుతో వరి విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రయత్నం చేసి కేసీఆర్ విఫలమయ్యాడు. ధాన్యం కొనుగోలు కూడా చేయబోమని చెప్పినా…
కరోనా భయం పోయింది.. డెంగ్యూ పీడ పట్టుకుంది…
కరోనా ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు చంపుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడిపిన జనానికి ప్రస్తుత పరిస్థితులు ఊరటనిస్తున్నాయి. ఇప్పట్లో కరోనా థర్డ్వేవ్ వచ్చేలా లేదని అధికారులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో కూడా కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. కానీ ఒక్కసారిగా వైరస్ జ్వరాలు…
థర్డ్ వేవ్ భయం పోయినట్లేనా.. ? డీహెచ్ రోజుకో మాట నమ్మెదేలా..?
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు రాజకీయ నాయకుడికంటే ఎక్కువ మాటలు చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాడు. సెప్టెంబర్లో కేసులు పెరుగుతాయని ఒకసారి, అక్టోబర్లో విపరీతంగా వ్యాప్తి చెందుతుందని మరోసారి మాటలు చెబుతూ పోయాడు. జాగ్రత్తగా ఉండకపోతే మా తప్పు ఉండదని,…
ఐదు ఇలాచీలతో అయ్యేపనికి… ఇంత ఖర్చుచేసి లక్ష్మీ పూజలా..?
వినాయకచవితికి ఐదో రోజున లక్ష్మీ పూజలు చేయడం కొన్ని చోట్ల ఆనవాయితీ. మహారాష్ట్ర నుంచి ఈ కల్చర్ వచ్చింది. నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ సంస్కృతి బాగా ఉంది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిర పడ్డ వారు నిష్టగా లక్ష్మీ…
నమస్తేలో అంతే… మూడేండ్ల తర్వాత పదివేలు బోనస్ విదిల్చి…
అధి అధికారపార్టీ పత్రిక. ఇతర పత్రికలతో పోల్చితే జీతాలు బాగుండాలి. కానీ ఉండవు. ప్రతీ ఏడు ఇంక్రిమెంట్లు,బోనస్లు ఇవ్వాలి. కానీ ఇవ్వరు. పత్రిక విలువలు అంటే దీన్ని చూసే నేర్చుకోవాలి ఇతర పత్రికలు కూడా. కొత్తగా ఎడిటర్ వచ్చిన తర్వాత చేసిన…
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్లో .. టీవీ9 శుష్కశోధన భేష్…
హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయిన క్షణం నుంచి ..క్షణ క్షణం మనకు ప్రత్యక్ష ప్రసారాలు, కొంగొత్త విషయలు చెబుతూ.. మన ఊపిరి ఆగిపోకుండా కాపాడింది టీవీ9. లేదంటే.. అక్కడేం జరుగుతుంది? హీరో ఎలా ఉన్నాడు? చస్తాడా..? బతుకుతాడా? అసలు బతికే…
