అపోలో ఆస్పిటల్ సాక్షిగా.. మీడియాను బొందపెట్టిన వైనం…
మీడియాకు ఎలాంటి దుస్థితి పట్టింది. ఒకప్పుడు మీడియా అంటే ప్రజలకు మర్యాద, గౌరవం. ఇప్పుడు జుగుప్సా, ఏవగింపు. నానాటికీ దిగజారుతున్న వాటి పోకడలు చూసి జనం విసిగెత్తిపోయారు. ఛీ కొడుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. సోషల్ మీడియా ప్రజల చేతుల్లోకి…
ఏమిరా బాలరాజు.. ఏమిరా నీవల్ల ఉపయోగం దేశానికి?
మైనర్పై ఘోరం గురించి ఎందుకు టీవీల్లోచర్చించలేదో… మన మూర్తి జర్నలిస్టు ఓ పెద్ద వివరణ ఇచ్చాడు. అందరితో తిట్టు తిన్నాడు. తనెంతో మేథావో తెలియజెప్పాడు సమాజానికి మరోమారు. పదే పదే చర్చ చేయడం వల్ల ఆ చిన్నారి కుటుంబంపై అనేక రెట్లు…
మళ్లీ జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టకు తల్లీ…
ఆరేళ్ల చిన్నారి. అభం శుభం ఎరుగని చందమామ. చుట్టూ ఉన్న సమాజంలో కౄరజంతువుంటాయనే కనీస జ్ఞానం కూడా లేని అమ్మాయి. దారుణంగా రేప్ చేయబడి.. హత్య గావింపబడి… ఘోరాతిఘోరం. ఆడపిల్లగా పుట్టిన పాపానికి మృగాళ్ల సమాజం ఆ చిన్నారికి వేసిన మరణశిక్ష…
20వేలతో పోయేదానికి .. నిండు ప్రాణం బలి.. 21 లక్షల పరిహారం..
అడవిపందుల బెడద కోసం కరెంటు పెట్టాడో రైతు. రాత్రి వేళలో పెట్టి.. ఉదయమే తీసేయ్యాలి. తీసేస్తాడు. కానీ ఈ రోజు మరిచాడు. ఫలితంగా ఓ యువకుడు ప్రాణాలు బలయ్యాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని తిరుపెళ్లి గ్రామంలో ఇది జరిగింది.…
‘పార్టీ మారొద్దు… ఓపిక పట్టండి…’
ఇందూరు రాజకీయాల్లో పరిస్థితులు విభిన్నంగా మారుతున్నాయి. మొన్నటి వరకు టీఆరెఎస్కు కంచుకోటలా ఉన్న నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రతిపక్షం కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు చాలా మంది నేతలను ఇతర పార్టీలలో…
గణపతికీ ‘రంగు పడింది’.. కాదేదీ ప్రచారానికి అనర్హం…
గణేశ్ చవితి సందర్భంగా ఆంధ్రలో ఏర్పాటు చేసిన ఓ గణపతి అందరినీ ఆకట్టుకుంటున్నది. కాదు కాదు.. ఆశ్చర్యపరుస్తున్నది. ఔరా అని ముక్కుమీద వేలేసుకునేలా చేస్తున్నది. జగనన్న బియ్యం పథకాన్ని ప్రొజెక్ట్ చేస్తూ గణపతే స్వయంగా బియ్యం పోస్తున్నట్లు తీర్చిదిద్దారు. ఆ గణపతికి…
నాకొద్దంటే నాకొద్దు… ఇందూరు అధ్యక్ష పీఠం పై నేతల విముఖత..
జిల్లా అధ్యక్షుల నియమాకానికి పచ్చజెండా ఊపిన పార్టీ అధిష్ఠానం .. ఈ నెల 20న జిల్లా కమిటీల కూర్పు పూర్తి చేయనున్నది. నిజామాబాద్ జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరవుతారనే దాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్ర రాజకీయాల్లో ఇందూరుకు ప్రత్యేక…
‘వరి వద్దు’… కాగల కార్యం కేంద్రమే తీర్చుతున్నది..
వరి సాగును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయాసలు పడ్డది. కానీ అవన్నీ బెడిసి కొట్టాయి. కేసీఆర్ ఏమి చేయలేక ఈ విషయంలో మిన్న కుంగిపోయాడు. కానీ కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నుట్టుగా కేంద్రం తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ఆలోచనలకు జీవం…
కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు
ఉద్యమంలో కలిసి నడిచిన వారిలో ఇయ్యాల నిజమైన తెలంగాణ ఉద్యమకారులం అని ఇయ్యాల చెప్పుకు తిరిగేటోళ్ళు, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది అని ప్రచారం చేసేటోళ్ళు, బహుజన తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అని పడికట్టు పదాలతో ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది నిజమైన…
రేపిస్టులను ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు
ఆరేళ్ళ ముక్కుపచ్చలారని అమ్మాయి ( లేదా అబ్బాయి ) ని చూస్తే ముచ్చటేస్తుంది ! కానీ అత్యాచారం చేసి చంపేయాలని ఆలోచన ఎలా వస్తుంది ? సైకాలాజికల్ పేర్వేర్షన్ ! మానసిక వికృతం ! ఇలాంటివారు చూడడానికి పైకి మామూలుగా వుంటారు…
