భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలి – నిజమాబాద్,కామారెడ్డి కలెక్టర్లతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్,కామారెడ్డి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గ ఆదేశాల మేరకు నిజామాబాద్,కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అప్రమత్తం…
అధికార వ్యామోహం… అన్న చెల్లెను పాపింది…తల్లీ కొడుకును పాపింది.
అధికార వ్యామోహం ఎంత ప్రమాదమంటే… కొడుకుతో ఓ పార్టీ పెట్టిచ్చింది. బిడ్డెతో ఓ పార్టీ పెట్టిచ్చింది. చెరో రాష్ట్రానికి పంపింది. అన్న చెల్లెను పాపింది. తల్లీ కొడుకును పాపింది. పదవుల కోసం తోడవుట్టినోళ్లను, కన్నోళ్లను దూరం చేసుకునే రాజకీయ నాయకులు మనల్ని…
ఆ ఐదుగురి జపం చేయడంలో ఉన్న ఇంట్రస్టు బీజేపీకి కౌంటర్ ఇవ్వడంలో లేదు టీఆరెస్ శ్రేణులకు … లక్షల మంది ఉన్నరు ఏం లాభం…. బీజేపీతో పెట్టులేకపోతన్నరు….
వాస్తవాలు మాట్లాడితే ఎవ్వరికైనా నచ్చదు! బీజేపీ రేపటి నుండి తెరాస సర్కారు మీద సోషల్ మీడియాలో సాలు దొర -సెలవు దొర అనే కార్యక్రమం ను ప్రచారం చేయాలనీ నిర్ణయించిందట….. ఆ పార్టీ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉన్నదన్నది…
మధ్యలో మా జేపీ ఏం అన్యాయం జేసిండు బై… ఆయనకెందుకు రాజ్యసభ ఇయ్యలే…మోడీ, అమిత్ షా అభిమాన సంఘానికి అధ్యక్షుడినైనా చేయండి…
సోషల్ మీడియాలో ఓ సైటర్ చక్కర్లు కొడుతోంది. కేంద్రం రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్న తర్వాత వాళ్లకెందుకిచ్చారో అని కొంత మంది సెటైర్లు వేస్తుంటే.. మధ్యలో లోక్సత్తా జయప్రకాశ్ నారాయణను లాక్కొచ్చారు. ఆయనకెందుకు రాజ్యసభ ఇయ్యలేదు… ఆయన బీజేపీని ఎంత సమర్థించాడు… అంటూ…
తెలంగాణ చరిత్రను కిచిడీ చేసి పాడేసిన… కుమురం భీంను తమ సినిమా వ్యాపారానికి వాడుకున్న విజయేంద్రకు ఈ సత్కారం అవసరమే…..
కేంద్రం రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఒకరు ఆంధ్రకు చెందిన రైటర్ విజయేంద్ర ప్రసాద్. డైరెక్టర్ రాజమౌళి తండ్రి. ఆయన్ను ఎందుకు చేశారో తెలియదు చాలా మందికి. పాపం అంతుపట్టక, అంతు చిక్కక గిలాగిలా కొట్టుకుని ఇలా ఏదో ఒకటి…
ప్రైవేటుల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలట….. ఇది అమలయ్యే ముచ్చటేనా… పాపం ఈ డీఈవో ఇలా ప్రతీసారి ఆదేశిస్తాడు… అమలు చేసే దిక్కుండదు….
జర్నలిస్టుల జీవితాలు పైన పటారం లోన లొటారం. మేస్త్రి పెండ్లాం రాత్రికి ఉపాసం అనే సామెత ఒకటుంది. అది అక్షరాలా జర్నలిస్టులకు సరిపోతుంది. పత్రికల్లో ఊడిగం. జీతం ఉండదు. వెట్టి చాకిరి. ఆరోగ్యాలు గాలిలో దీపాలు. ఒక్క అక్రిడియేషన్ వస్తే చాలు…
దండకారణ్యం లో నడుస్తున్న జనతన సర్కార్ పాలన అప్పట్లోనే ఈ మద్దికుంట లో నడిచింది… ఇది ప్రజా కోర్టులకు వేదిక ! నిజామాబాద్ జిల్లా నక్సలైట్ ఉద్యమానికి కేంద్ర బిందువు కూడా….
మద్దికుంట… అప్పట్లో పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్ట్ పార్టీ) నక్సల్స్ సమాంతర పాలన సాగించి విముక్తి గ్రామంగా ప్రకటించుకున్నారు. అప్పుడు మాచారెడ్డి మండలం లో ఉండేది. ఇపుడు కొత్తగా ఏర్పడిన రామారెడ్డి మండలంలోకి వెళ్ళింది. మద్దికుంట గ్రామం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా…
దొందూ దొందే… ఎవరేం తక్కువ కాదు…. ఎవరేం తగ్గట్లేదు.. ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరచడంలో బీజేపీ, టీఆరెస్ పోటాపోటీ….
గ్యాస్ బండ ధర పెరిగింది. వెయ్యి ఎప్పుడో దాటింది. పదకొండొందలకు చేరువయ్యింది. ఇవాళ ఇదే హాట్ టాపిక్. షరా మామూలుగానే సోషల్ మీడియాలో రచ్చ. సాలు మోడీ.. సంపకు మోడీ. దేవుడయ్యా.. మోడీ.. అంటూ సెటైర్లు. కొందరు బీజేపీ అభిమానులు దీనికి…
డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని కోట్లలో వసూలు… ఖమ్మంలో కలకలం… నమస్తే తెలంగాణ, టీన్యూస్, టీవీ5 మీడియా ప్రతినిధుల హస్తం… మంత్రి పువ్వాడ అజయ్ బద్నాం….
డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎన్నేండ్లుగానో జనం ఆశతో ఎదురుచూస్తున్నారు. చాలా చోట్ల నిర్మాణాలు లేవు. నిర్మాణాలు పూర్తయినా పంపిణీ చేయలేదు. ఇండ్ల పంపిణీ రెడీగా ఉన్న చోట మాత్రం పేద ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని కొందరు…
అధికార పార్టీ నేతలే పేపర్ వేసుకోరు.. యాడ్స్ ఇవ్వరు… బయట ఎవరూ విలువ ఇవ్వరు….అడ్వర్టైజ్మెంట్లు ఎలా చేయాలి..? మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం.
నమస్తే… నమస్తే తెలంగాణ పత్రిక పై మీరు రాస్తున్న వాస్తవ కథనాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. మీరు అందిస్తున్న కథనాలు, సాహసో పేతం. అందుకు మీకు కృతజ్ఞతలు. మీరు ఇంత రాస్తున్నా వానిలో మార్పు రావడం లేదని పిస్తుంది. పత్రిక వార్షికోత్సవం…
