పెద్ద కొడుకా…? చిన్న కొడుకా..? కాంగ్రెస్సా…? బీజేపా…? చరమాంకంలో డీఎస్ రాజకీయ భవితవ్యం అగమ్యగోచరం… ఎటూ తేల్చుకోలేక అజ్ఞాతవాసం…….
డీఎస్… ధర్మపురి శ్రీనివాస్….. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఏపీసీసీగా తన అనుభవాన్ని పార్టీకి వినియోగించి అధికారంలోకి తెచ్చినవాడు. ఉమ్మడి ఏపీకి సీఎం కావాల్సిన వాడు. ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు నెరిపినవాడు. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు చిరమాంకంలో ఆయన పరిస్థితి…
బాలీవుడ్ ఒక మోహ మాయా ప్రపంచం… సుష్మిత- లలిత్ మోడీ గురించి మనం పెద్దగా గింజుకొని స్టాండ్ విత్ హర్ అనాల్సిన పనిలేదు….
బాలీవుడ్ ఒక మోహ మాయా ప్రపంచం. పధ్నాలుగేళ్ల కరీనా , సైఫ్ అలీఖాన్ – అమృత సింగ్ ల పెళ్ళికి వెళ్ళి కంగ్రాచ్యులేషన్స్ అంకుల్ అని చెప్పి ముప్పై తొమ్మిదేళ్లకు ఆయన్నే పెళ్ళి చేసుకుని కరీనా కపూర్ ఖాన్ గా మారడం…
రక్తపు మడుగులో పదిగంటల పాటు రాత్రంతా చిమ్మచీకటిలో …. ప్రేమోన్మాది గొంతు కోసినా కొన ఊపిరితో కొట్లాడి ప్రాణాలతో బయటపడి….
ఆ ప్రేమోన్మాది ప్రేమికురాలి గొంతును కర్కశంగా కోశాడు. బీరు సీసా పగలగొట్టి చిమ్మచీకటిలో మేక గొంతు తెంపినట్టు తెంపాడు. రక్తం చిమ్మింది. చల్లని వాతావారణంలో ఆ సైకో చేతిలో చిక్కని ఆ రక్తంతో తడిసిముద్దయిపోయాయి. ఆమె కాళ్లూ చేతులు కొట్టుకుంటున్నాయి. అలాగే…
కలెక్టర్లను ధరణి బాధ్యతల నుంచి తప్పించండి… ఇదే అసలు సమస్య…. ప్రభుత్వానికి కలెక్టర్ల నివేదన… రెవెన్యూ సదస్సుల నేపథ్యంలో సర్కార్ ఫీడ్బ్యాక్…..
ధరణి నుంచి కలెక్టర్లను తప్పించి క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలిస్తేనే భూ సమస్యల పరిష్కారానికి చెక్ పడుతుందని ప్రభుత్వానికి కలెక్టర్లు చెప్పినట్టు తెలిసింది. త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సమాయత్తమయిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడింది. వారి…
పోలీసుల అత్యుత్సాహం.. ప్రతిపక్షాల హంగామా… టీఆరెస్ను ఇబ్బందిలోకి నెట్టిన ఇందూరులో చికిత్స పొందుతున్న బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఇష్యూ….
ఫుడ్ పాయిజన్తో త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు లోనై నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తే ఇక్కడి పోలీసుల ఓవరాక్షన్ ప్రతిపక్షాల ఆందోళనకు ఊతమిచ్చింది. ఎమ్మెల్సీ కవిత విద్యార్థుల చికిత్స విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నది. జాగృతి టీమ్ను అలర్ట్ చేసింది. వైద్యులు సకాలంలో…
తెలంగాణలో 98 శాతం పాత్రికేయులు, మీడియా మిత్రులు వెట్టిచాకిరీ జీతగాళ్ల కన్నా, బాండెడ్ లేబర్ కన్నా అధ్వాన్నమైన జీవితాలు గడుపుతున్నారు….. ఎవరిని నిందించాలి…
ఎవరిని నిందించాలి? మిత్రుడు గుంటిపల్లి వెంకట్ జగిత్యాల ప్రాంత జర్నలిస్ట్ జమీర్ స్మరణ లో రాసిన రైట్ అప్ చూసిన తర్వాత యాజమాన్యాలపై ఎక్కుపెట్టాల్సిన బాణాలను యూనియన్లు సంక్షేమ చర్యల వైపు సరిపెట్టుకుంటున్న క్రమం లో కొంచెం మిట్ట వేదాంతమే నయినా…
యాజమాన్యాలు విలేకర్లకు నెల నెలా జీతాలియ్యవు..రోజువారి ప్రయాణ భత్యాలుకూడా చెల్లించవు… నీలాంటి పేదవాడికి ఈ వృత్తి తగదు జమీర్…
వీడ్కోలు మై డియర్ జమీర్…. We miss u…. విధుల్లో నీకు నీవే సాటి జమీర్. జర్నలిజాన్ని బాధ్యతగా తీసుకునేవాళ్లలో జమీర్ ముందు వరుసలో ఉంటారు. కనీసం జీతాలు రావు….కంట్రిబ్యూటర్ కు నెలా నెలా కూడా యాజమాన్యాలు ఇవ్వలేం… రోజువారి ప్రయాణ…
జనాల కష్టం నీ కష్టంగా ఫీలవుతావు…చివరికి నువ్వే ఓ విషాద వార్తయిపోతావ్..!!
ఎక్కడో వానొస్తే.. నువ్వు అప్రమత్తం అవుతావు. ఏదో పిడుగుపాటుకు.. నువ్వు ఉలిక్కి పడతావు. లోకం ఆపద నీ ఆపద అనుకుంటావు. జనాల కష్టం నీ కష్టంగా ఫీలవుతావు. నువ్వో ప్రజాప్రతినిధివి కావు.. అధికారివి కావు.. పోలీసువీ కావు.! ఐనా చొరవ తీసుకుంటావ్..…
అర్వింద్కు అడుగడుగునా చేదు అనుభవం.. విపత్తు వేళ రాజకీయ క్రీడలకు చాన్స్ ఇవ్వని జనం… వద్దకు రావద్దంటూ సూచనలు .. హెచ్చరికలు.. అబద్దాలు చెప్పి గెలిచాడంటూ ఫైర్…
నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. విపత్తు వేళ హుందాగా ఉండి, రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి పాటు పాడాల్సిన నేతలు ఈ సందర్భంలో కూడా రాజకీయ క్రీడలకు తెరలేపిన వైనాన్ని గమనించిన ప్రజలు దీన్ని తిప్పికొడుతున్నారు. అయితే…
విపత్తు వేళ విలువైన నాయకత్వం… నాడు కరోనా కష్టకాలంలో.. నేడు అతివృష్టి విపత్కర పరిస్థితుల్లో….
ఆపద వస్తే అండగా ఉంటే చాలు సగం ఆపద కరిగిపోతుంది. అలాంటి నాయకత్వమే విపత్తు వేళ బాధితుల వెన్నంటి ఉంటే వేయి విపత్తులైనా వెరువకుండా ఉంటారు జనాలు. విపత్తును మించిన ఆపత్కాలం ఏముంటుంది..? అప్పుడే కదా మా నాయకులెక్కడ..? మా ఓట్లతో…
