విలువ‌ల స‌క్సెస్ స్టోరీ వేముల సురేంద‌ర్ రెడ్డి…. ఫెయిర్ పాలిటిక్స్ కోసం ఫెయిల్యూర్‌ను కౌగిలించుకున్న నేత‌… నేడు ఆయ‌న వ‌ర్ధంతి..

విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం వేముల సురేంద‌ర్ రెడ్డి. త‌న రాజ‌కీయ ప‌య‌న‌మంతా ప్ర‌జ‌ల‌తో, రైతుల‌తో , మ‌హా నేత‌లైన కేసీఆర్, ఎన్టీఆర్ లాంటి వారి స‌హ‌చ‌ర్యంలో మ‌మేక‌మ‌వుతూ సాగినా… ఆద్యాంతం ప్ర‌జాబ‌లం నిండుగా ఉన్నా త‌న‌ముందే ఎంద‌రో ప్ర‌భుత్వ…

నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఓకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు … అభినందించిన మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌…

నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఓకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజి,జనరల్ సర్జరీ,ఆర్థోపెడిక్, ఈఎన్టి, అప్తమాలజి విభాగాలలో ఈ సర్జరీలు చేయడం ప్రభుత్వ…

ఇదీ కృత‌జ్ఞ‌త అంటే… ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు….తెలంగాణ వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర్న‌లిస్టుల‌ను ప‌ట్టించుకున్న‌దెవ‌రు..? వారికి ఒన‌గూరిందేమిటీ..? ఆ కుటుంబాలు బాగుప‌డ్డ‌దెప్పుడు…?

హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి…

హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల‌కు ఇంటి స్థ‌లాలు… ఎన్వీ ర‌మ‌ణ చేసిందేమీ లేదా..? ఆయ‌న పేరెందుకు ప్ర‌స్తావ‌న‌కు రాలేదు మిత్ర‌మా…?

ఎన్వీ ర‌మ‌ణ‌.సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి. తెలుగువాడు. పూర్వ‌శ్ర‌మంలో జ‌ర్న‌లిస్టు. ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు రెండు రోజుల ముందు హైద‌రాబాద్‌లో ప‌ద్నాలుగేళ్ల సుధీర్ఘ కాలంగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇంటి స్థ‌లాల అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆయ‌న ఈ విష‌యంలో ప్ర‌త్యేక…

14 ఏళ్ల సుధీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాల‌పై సుప్రీం సానుకూల తీర్పు… అప్పుడే భ్ర‌మ‌ల్లో మునిగితేలుతున్న హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టులు.. అంద‌రికీ ఇప్పిస్తామ‌ని ఆశ‌ల ప‌ల్ల‌కీలో ఊరేగిస్తున్న యూనియ‌న్ నాయ‌కులు…

దేవుడు వ‌ర‌మిచ్చినా.. పూజారి క‌రుణించ‌లేద‌న్న చందంగా…. ప‌ద్నాలుగేళ్ల సుధీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత సుప్రీం కోర్టు హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్థ‌లాల కేటాయింపుల విష‌యంలో సానుకూల తీర్పును వెలువ‌రించింది. అంతా బాగుంద‌ని సంబురాలు చేసుకుంటున్న ఆ 1200 మంది ఈ లాల్ హౌజింగ్…

టీఆరెస్ బూమ‌రాంగ్‌… బండి సంజ‌య్‌ను అవ‌న‌స‌రంగా లేపుతున్న టీఆరెస్‌… రాజాసింగ్ వ్య‌వ‌హారంలో రాజ‌కీయంగా క‌లిసివ‌చ్చేది వ‌దిలేసి.. పాద‌యాత్ర‌ను ఆపేందుకు అప‌సోపాలు.. చేదు అనుభ‌వం..

టీఆరెస్ అంతే. కేసీఆర్ ఆలోచ‌న‌లూ అంతే. ఒకొక‌ప్పుడు పాద‌రసంలా ప‌నిచేస్తాయి. మ‌రొక‌ప్పుడు త‌ప్ప‌ట‌డుగులు వేస్తాయి. కాంగ్రెస్‌ను ఖ‌తం చేసి బీజేపీ త‌ల‌నొప్పిని నెత్తికెత్తుకున్న కేసీఆర్‌.. ఇప్పుడు దాన్ని నిలువ‌రించేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు. రాష్ట్రంలో బీజేపీ మ‌రింత బ‌లోపేతం కావ‌డానికి ఇతోధికంగా…

ఇందూరు కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం….. వ‌చ్చే నెల 5న సీఎం చేతుల మీదుగా… రెండు ల‌క్ష‌ల మందితో భారీ బ‌హిరంగ స‌భ‌…. కీల‌కం కానున్న ఇందూరు స‌భ‌…

నిజామాబాద్ జిల్లా కొత్త క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం కుదిరింది. వ‌చ్చేనెల 5న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించ‌నున్నారు. దీంతో పాటు కొత్త‌గా నిర్మించిన జిల్లా టీఆరెస్ భ‌వ‌న్‌ను కూడా సీఎం ప్రారంభించ‌నున్నారు. ఎన్నోసార్లు ముహూర్తం కుదిరి చివ‌ర‌కు…

ఏమాయ్ అర్వింద్ పసుపుబోర్డు… తెచ్చేదాక నిన్ను వ‌ద‌లం… సీపీఐ ఇందూరు మ‌హాస‌భ‌ల్లో తీర్మానం….

ప‌సుపుబోర్డు అవ‌స‌రంల లేదు.. అంత‌క‌న్నా మంచిది తెచ్చిన‌…రైతులు కూడా ఖుషీగా ఉన్న‌రు…. అంటూ అర్వింద్ ఎన్ని మాట‌లు చెప్పినా అటు రైతులు, ప్ర‌జ‌లు,ఇటు ప్ర‌తిప‌క్షాలు విన‌డం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో బాండు పేప‌ర్ రాసి ఇచ్చి…త‌ను ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లో…

రాజాసింగ్ స‌స్సెన్ష‌న్ … జ‌నాల‌ చెవిలో పువ్వు…. త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మేనంటున్న ప్ర‌జ‌లు…

రాష్ట్రంలో ఒక్క‌సారిగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌విత పేరు రావ‌డంతో క‌ల‌క‌లం రేగింది. క‌విత ఇంటి ముందు బీజేపీ శ్రేణుల ధ‌ర్నా.. టీఆరెస్ నాయ‌కుల దాడులు.. ఇవ‌న్నీ రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించాయి. దీనిపై బండి సంజ‌య్ ధ‌ర్నా…

క‌విత‌కు వెల్లువ‌లా మ‌ద్ద‌తు… ప‌రామ‌ర్శ‌ల వెల్లువ‌…. క‌విత ఇంటిపై బీజేపీ నేత‌ల దాడిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం… బీజేపీ బ్లేమ్‌గేమ్‌పై టీఆరెస్ తిరుగుబాటు…

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత‌కు లింకులున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోప‌ణ‌లు….హైద‌రాబాద్‌లోని క‌విత ఇంటి పై బీజేపీ నేత‌ల దాడుల‌పై టీఆరెస్ భ‌గ్గుమున్న‌ది. ఆమెకు వెల్లువ‌లా మ‌ద్ద‌తు లభిస్తున్న‌ది. ప‌రామ‌ర్శ‌ల వెల్లువ కొన‌సాగుతుంది. బీజేపీ ఆడేది బ్లేమ్ గేమ్ అని…