కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహం ఇలా.. పార్టీ రంగులతో… ఇక బీజేపీ తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుందో..? ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి దండం పెడితే ఏమన్నా నామోషా..?
తెలంగాణ తల్లి విగ్రహం అంటే తెలంగాణ ప్రజలందరి మనస్సులో మెదిలేది ఒకే విగ్రహం. ఒకే రూపు. ఇప్పుడు రూపం మారింది. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్లది. వారికొక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకూ ఉన్నది ఉద్యమ సమయంలోనిది. టీఆరెస్ ఆలోచనలోంచి పుట్టింది.…
పన్నప్పుడు తెల్వదా..? ఇది నార్మల్ డెలివరీల కోసం నర్సులు వాడే బూతు భాషా..? గవర్నమెంట్ దవఖానాల్లో నార్మల్ డెలివరీ కోసం ప్రభుత్వం ఒత్తిడి… సిబ్బంది గర్బిణులపై ఇలా ఒత్తిడి… ఈ ఇద్దరి మధ్యా చచ్చేది గర్బిణులు…
ప్రభుత్వానికి నార్మల్ డెలివరీల రోగం పట్టుకున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఇచ్చిన టార్గెట్ ఇప్పుడు గర్బిణుల ప్రాణాల మీదకు తెస్తున్నది. సిబ్బంది తమకు ఇచ్చిన టార్గెట్ను నింపుకునేందుకు గర్బిణులపై బూతు భాషా ప్రయోగాన్ని చేయడానికీ వెనుకాడటం లేదు. పన్నప్పుడు తెల్వలేదా..? అని…
సెప్టెంబర్ 17…. భావి తరానికి ఓ పే..ద్ద అయోమయం.. పరిస్థితులకు అనుగుణంగా చరిత్ర… ఏమనాలో జనాలకే వదిలేసిన రాజకీయ పార్టీలు…
సెప్టెంబర్ 17…ఇదెప్పుడూ ఓ అయోమయం అందరికీ. ఓ చర్చకు నాంది. ఎవరికి వారే చెప్పుకునే ఓ నిర్వచనం. విలీనం, విద్రోహం, విమోచన… ఇవన్నీ మొన్నటి వరకు చరిత్రలో నానుతూ వచ్చిన పేర్లు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం దీనికి సమైక్యత అని కూడా…
బీజేపీ టార్గెట్ కవిత… ఢిల్లీ లిక్కర్ స్కాం పేరిట బద్నాం… ఈడీ నోటీసులంటూ మీడియాలో కథనాలు…. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ట్వీట్ చేసిన కవిత.. తప్పుడు వార్తల మీడియాకు హితవు…
బద్నాం రాజకీయాలకు తెరలేపింది బీజేపీ. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం.. ప్రధాని మోడీ పై తిరుగుబాటు… బీజేపీ యేతర కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు.. జాతీయ పార్టీ స్థాపన నేపథ్యంలో… బీజేపీ కేసీఆర్ పై నజర్ పెట్టింది. ఢిల్లీ లిక్కర్ స్కాం…
కిషన్ రెడ్డి అంతే.. ఎంత ఎదిగినా.. ఇలా ఒదిగే ఉంటాడు.. తన హోదాను మరిచి ఇలా ప్రవర్తించి పరువు తీసుకుంటాడు…..
కేంద్రమంత్రిగా కిషన్రెడ్డికి అరుదైన అవకాశం. కొందరు జాతకాలంతే అలా కలిసొస్తాయి. కానీ వాటిని నిలుపుకోవడం.. ఆ పదవికి వన్నెలద్దడం అందరితో అయ్యే పనికాదు. కొందరు మరీ హోదా మరిచి ప్రవర్తిస్తారు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్… పీజేఆర్ మంగళి షాపుల ఓపెనింగ్కు కూడా…
సన్నీ, పాయల్ ఉంటే నన్నెవడు చూస్తాడు… కరెక్ట్గా చెప్పావు మంచు విష్ణు.. నిన్ను చూడటం ఏనాడో మానేశారు.. నీ సినిమాలు నడవాలంటే ఇలాంటి గ్లామర్ ఉండాల్సిందే.. ఫోర్న్ స్టారూ అవసరమే…
నాన్న హీరో అయినంత మాత్రాన తామూ అదే వారసత్వాన్ని అందుకుంటామని, ఏళ్ల తరబడి వెండి తెరను ఏలేద్దామనుకుని వస్తారు కొందరు.ఇదే కోవలోని వాడు మంచు విష్ణు. అతన్ని ఏనాడో ప్రేక్షకులు చూడటం మానేశారు. అయినా తీస్తూనే ఉన్నాడు. డైలాగ్ డెలివరీ సరిగా…
మంచిగా చదువుకో.. నేనున్నాను… తండ్రిని కోల్పోయిన గిరిజన బాలుడికి భరోసానిచ్చిన బాజిరెడ్డి జగన్….
ఈ బాలుడి పేరు వివేక్ రాజ్. గిరిజనుడు. తండ్రి అకాలమరణం పొందాడు. గుండెపోటుతో. అమ్మమ్మ, తాత ఆలనాపాలనే దిక్కయ్యింది. మోపాల్ మండలంలోని అమ్రబాద్ తండాలో ఓ ప్రైవేటు స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడి తాత…. బాజిరెడ్డి జగన్ దగ్గరకు…
అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం…దీనికి వ్యతిరేకంగా దళిత బహుజన ప్రజలు ఉద్యమించాలి.. ఇందూరు వేదికగా ఉద్యమానికి బీఎఎల్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపు..
ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోడీ నేత్రత్వం లోని బిజెపి ప్రభుత్వం “103 వ రాజ్యాంగ సవరణ చట్టం -2019″తీసుకువచ్చిందని అది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి విరుద్ధమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి…
బీడీ పింఛన్ కటాఫ్ డేట్ ఎత్తివేత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే… కరీంనగర్ను లిస్టులో చేర్చని ప్రభుత్వం.. నిర్మల్కు ఓకే…
బీడీ కటాఫ్ డేట్ నిబంధనను ఎత్తివేసిన ప్రభుత్వం .. దీన్ని కేవలం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకే పరిమితం చేసింది. వాస్తవంగా బీడీ కార్మికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొంత మేర ఉన్నారు. వీరందరికీ ఇది వర్తించాలి.…
అంచనాలు తల్లకిందులు… ఇందూరు కొత్త కలెక్టరేట్ వద్ద వందల ఎకరాలకు అమాంతం పెరిగిన రేటు.. కలెక్టరేట్ ప్రతిపాదనకు ముందు ఇక్కడ ఐదువేల గజం.. ఇప్పుడు 50వేలు.. కొనుగోళ్లు లేవు.. నిర్మాణాలు లేవు..
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కొత్త కలెక్టరేట్ ఆమడదూరం. రవాణా సౌకర్యం లేదు. అంతా కొత్త. ప్రజావాణి కోసం ప్రతి సోమవారం అక్కడికి పోవాలంటేనే జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా అలవాటు కాలేదు. అది ఓపెనింగ్ అయిన తర్వాత ఒక్కడ రియల్…
