అదిరిందయ్యా… రసమయి… అందరికీ భిన్నం.. వెరైటీ ప్రచారం… ప్రతీ ఇంట్లో లబ్దిదారులు… ప్రతీ ఇంటి గోడకూ ఓ పోస్టర్… ఆకట్టుకుంటున్న ఎమ్మెల్యే రసమయి వినూత్న ప్రచారం….
ప్రతీ ఇంట్లో ఏదో ఒక విధంగా ప్రభుత్వ సంక్షేమ పథక లబ్దిదారులుంటున్నారు. ఒకరికి ఆసరా వస్తే .. మరొకరికి కళ్యాణలక్ష్మీ, మరొకరికి షాదీ ముబారక్.. చాలా మందికి రైతు బందు…. మరికొందరికి రైతు బీమా… సీఎంఆర్ఎఫ్…దళితబంధు… ఇలా ఏదో ఒక రూపంలో…
పాఫం… నిర్మలక్క ఇలా ఏదో మాట్లాడి బుక్కయిపోతున్నది. సోషల్ మీడియా ఆడుకుంటున్నది. బీజేపీ పరువును బజారుకీడ్చేది… మతిలేని మాటలు మాట్లాడే ఇలాంటి నేతలే….
కేంద్ర ఆర్థిక మంత్రి. నిర్మల సీతారామన్. ప్రతీసారి ఏదో మాట్లాడి మరింత పలుచనవుతూ వస్తున్నది. తనకు తాను లోకువ అవ్వడమే కాదు…. పార్టీ పరువునూ బజారుకీడుస్తున్నారామె. మిడిమిడి జ్ఞానమో…. తెలిసి తెలియని తనమో… ఏదో సమర్థింపు కోసం పోతే.. ఉన్న ఇజ్జత్…
మునుగోడు లో బీజేపీ ఇంకా కష్టపడాలి…అంత ఈజీ లేదు…ఏంటికంటే….అక్కడ కేటీఆర్ బాధ్యత తీసుకున్నాడు. బీజేపీ గెలుపు అంత వీజీ కాదంటున్న ఆ పార్టీ అభిమానులు…
బీజేపీ శ్రేణుల్లో భయంపట్టుకుంది. ఇక్కడ కేటీఆర్ బాధ్యత తీసుకున్న తర్వాత టీఆరెస్ ఓటమి చెందే ప్రసక్తే లేదనే విధంగా వారు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వస్తున్నారు. టీఆరెస్ను ఢీ కొట్టాలంటే ఈ స్టామినా సరిపోదని, ఇంకా పెంచాలని వారు సూచిస్తున్నారు. నామినేషన్ల…
అర్వింద్పై యెండల వర్గం బల ప్రదర్శన….. పటేల్ ప్రసాద్పై కేసుల పేరుతో నగరంలో ర్యాలీ… పటేల్ ప్రసాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించిన అర్వింద్.. టీఆరెస్ అక్రమ కేసులు పెట్టిందంటూ మెలిక…
నిజామాబాద్ జిల్లాలో అర్వింద్, యెండల లక్ష్మీనారాయణ గ్రూపుల లొల్లి రోడ్డుకెక్కింది. ఎంపీగా అర్వింద్ గెలిచిన నాటి నుంచి యెండలను, ఆయన వర్గాన్ని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ఆయన్నునమ్ముకున్న వర్గమంతా చాలా రోజులుగా నిరుత్సాహంతో ఉన్నారు. పార్టీలో బలవంతంగా కొనసాగుతున్నారు. భాయ్సాబ్…
నా ఇదర్ కా.. నా ఉదర్ కా…. ఎటూ కాకుండా పోయిన బూర నర్సయ్య పొలిటికల్ ఎత్తుగడ… బీజేపీలో అడిగిన సీటు లేదట.. ఇచ్చింది తీసుకోవాలట….
రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే ఉంటాయి. బూర నర్సయ్యగౌడ్ ఇప్పుడు చేసిందదే. ఆత్మగౌరవం, అవమానం, బానిస బతుకు అని ఏవేవో మాట్లాడి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. బాగానే ఉంది. కానీ అక్కడ బీజేపీలో ఈయన అడిగిన డిమాండ్లు పట్టించుకున్నవాడు…
రాజగోపాల్రెడ్డికి మెమరీ లాస్.. నాయకులనే గుర్తుపట్టని అహంకారి… ఇదే అతనికి మైనస్… ఇదిప్పుడు కొత్త చర్చ….
రాజగోపాల్ రెడ్డి…. డబ్బులు సంపాదించాడు. కానీ లీడర్గిరీ రాలేదు. నాయకత్వ లక్షణాలు అబ్బలేదు. నాయకుడంటే గ్రామాల వారీగా నాయకులను గుర్తు పెట్టుకోవాలి. వారిని పేర్లతో పిలవాలి. ఆప్యాయంగా పలకరించాలి. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయంలో రివర్స్. పట్టుమని పది మంది…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి షాక్ ఇచ్చిన బిజెపి నేతలు….కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీ. ఆర్. ఎస్ లో చేరిన మునుగోడు మండల అధ్యక్షుడు
బిగ్ బ్రేకింగ్ ఫ్రమ్ మునుగోడు బై పోల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి షాక్ ఇచ్చిన బిజెపి నేతలు మునుగోడు మండల అధ్యక్షుడు సొంత గ్రామం పలివేల లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీ. ఆర్. ఎస్ లో…
కేసీఆర్… గౌడ‘జన బంధువు’. కాంగ్రెస్ నుంచి టీఆరెస్లో చేరిన ప్రజాప్రతినిధులు, నేతలు
మునుగోడు బై పోల్ అప్డేట్స్ గౌడ‘జన బంధువు’ సీఎం కేసీఆర్ వెంటే తాము అంటూ టీ.ఆర్. ఎస్ లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిదులు, నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాధ్ లో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ను వీడి…
కాదేదీ ప్రచారానికి అనర్హం… ఎంతకైనా సరే… ఎందాకైనా సరే..!! ప్రజాస్వామ్యం అపహాస్యమైపోయినా ఓకే… గెలిచేందుకు జనం మనసు గెలిచే ప్రయత్నం చేయండి… ఏమార్చే ప్రయత్నం కాదు…
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం కొంత పుంతలు తొక్కుతున్నది. సోషల్ మీడియా దీనికి తోడుగా నిలుస్తున్నది. గ్రాఫిక్స్, మార్ఫింగ్స్.. తమకు నచ్చినట్టు…తోచినట్టు, జుగుప్సాకరంగా, వెటకారంగా, వెక్కిరింతగా… చిలిపిగా, చీపుగా… ఎలాగైనా ప్రచారం చేసుకోవచ్చు. ఆంక్షలు లేవు. పట్టింపు లేదు. పట్టించుకునే వాళ్లూ…
ఒక గౌడ్ పార్టీ వీడాడు…. ఇంకో గౌడ్ పార్టీలో చేరాడు. లెవల్ అయిపోయింది. టీఆరెస్లో చేరిన పల్లె రవి దంపతులు….. మొన్నటి దాకా కాంగ్రెస్ నుంచి మునుగోడు టికెట్ ఆశించిన పల్లెరవి…
మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాలో. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఎన్నిక అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యలా మారింది. ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంపింగ్లు చేస్తూనే ఉన్నారు. ఈ…
