సీఎం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం – డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి మంత్రి హరీష్‌రావు హామీ – ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సొసైటీ ప్రతినిధులు

హైదరాబాద్‌: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప,…

ఇందూరు పొలిటికల్‌ వార్‌లో కీలకం ఆ ముగ్గురు…. పార్టీల వారీగా జిల్లాపై పట్టు సాధించేందుకు ఆ ముగ్గురి పెద్దన్న పాత్ర క్లీన్‌ స్వీప్‌ కవిత టార్గెట్‌, పార్టీకి పూర్వవైభవం కోసం గెలుపు గుర్రాల ఎంపికలో మాజీ మంత్రి బిజీబిజీ… తన అనుచరవర్గానికే టికట్లిచ్చి జిల్లా పార్టీపై తనదైన ముద్రవేసుకునేందుకు అర్వింద్‌ తహతహ…

ఇందూరు పొలిటికల్‌ వార్‌లో కీలకం ఆ ముగ్గురు…. పార్టీల వారీగా జిల్లాపై పట్టు సాధించేందుకు ఆ ముగ్గురి పెద్దన్న పాత్ర క్లీన్‌ స్వీప్‌ కవిత టార్గెట్‌, పార్టీకి పూర్వవైభవం కోసం గెలుపు గుర్రాల ఎంపికలో మాజీ మంత్రి బిజీబిజీ… తన అనుచరవర్గానికే…

మంత్రి మందలించినా తీరు మారలే… బుద్దిపోనిచ్చుకోని ల్యాండ్‌ సర్వే ఏడీ.. మహబూబ్‌నగర్‌లో గతంలో ఇదే తీరు… అక్కడ సరెండర్ చేసిన కలెక్టర్‌… ఇక్కడ పోస్టింగు ఇవ్వకుండా రెండుసార్లు వెనక్కితిప్పి పంపిన నిజామాబాద్‌ కలెక్టర్‌… చివరకు ఎలాగోలా పోస్టు సాధించి…. 8నెలలుగా రైతులను పీడించి.. బలవంతపు వసూళ్లు…. ఏడీ శ్యాం సుందర్‌రెడ్డిపై ఏసీబీ దాడిపై జిల్లాలో సర్వత్రా చర్చ… అవినీతి అధికారుల గుండెల్లో గుబులు

మంత్రి మందలించినా తీరు మారలే… బుద్దిపోనిచ్చుకోని ల్యాండ్‌ సర్వే ఏడీ మహబూబ్‌నగర్‌లో గతంలో ఇదే తీరు… అక్కడ సరెండర్ చేసిన కలెక్టర్‌… ఇక్కడ పోస్టింగు ఇవ్వకుండా రెండుసార్లు వెనక్కితిప్పి పంపిన నిజామాబాద్‌ కలెక్టర్‌… చివరకు ఎలాగోలా పోస్టు సాధించి…. 8నెలలుగా రైతులను…

vastavam digital paper , 28-06-2023, latest telugu breaking news, www.vastavam.in

అరికెల కాంగ్రెస్‌ రాజకీయం వెనుక మండవ… నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న మండవ….…

అరికెల కాంగ్రెస్‌ రాజకీయం వెనుక మండవ… నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న మండవ….

అరికెల కాంగ్రెస్‌ రాజకీయం వెనుక మండవ నర్సారెడ్డిని రూరల్‌లో అభ్యర్థిగా నిలిపేందుకు మండవ వెంకటేశ్వరరావు మధ్యవర్తిత్వం… రేవంత్‌తో జరిపిన చర్చల్లో కీలకం మండవ…. రూరల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు… క్రియాశీల రాజకీయాలకు దూరం అంటూనే…తన అనుచరవర్గాన్ని కాంగ్రెస్‌ వైపు మళ్లిస్తున్న మండవ….…

vastavam digital paper, 27-06-2023, latest breaking telugu news, www.vastavam.in

ఇందూరు బిడ్డకు అత్యున్నత పదవి… ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రభుత్వం నియమాకం.. జీవో విడుదల… మూడేళ్ల పాటు పదవీకాలం ఇస్తూ నిర్ణయం… సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి లోకం.. చిత్తం విఠలేశ్వరుడి మీద… భక్తి టికెట్‌ వస్తుందా లేదా…

ఇందూరు బిడ్డకు అత్యున్నత పదవి… ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రభుత్వం నియమాకం.. జీవో విడుదల… మూడేళ్ల పాటు పదవీకాలం ఇస్తూ నిర్ణయం… సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి లోకం..

ఇందూరు బిడ్డకు అరుదైన గౌరవం లభించింది. రాజకీయాలకు అతీతకంగా తనదైన శైలిలో అందిరినీ కలుపుకుపోతూ.. విద్యార్థి నాయకుడిగా ఆ విద్యార్థిలోకానికి స్పూర్తిదాయకంగా నిలిచిన ఆర్‌ లింబాద్రికి కీలక పదవి దక్కింది. మొన్నటి వరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఇన్చార్జిగా ఉన్న ఆర్‌…

చిత్తం విఠలేశ్వరుడి మీద… భక్తి టికెట్‌ వస్తుందా లేదా డౌట్‌ మీద… పండరీనాథ్‌ యాత్ర తర్వాత ఇక టికెట్ల పండుగే… ఆషాఢం తర్వాత కొన్ని సిట్టింగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన… పెండింగ్‌ స్థానాలు.. సిట్టింగులకు డౌటేనని పరోక్ష సిగ్నల్‌.. అయితే కాంగ్రెస్‌, లేదా బీజేపీ… దారి వెతుక్కుంటున్న బీఆరెస్‌ నేతలు….

చిత్తం విఠలేశ్వరుడి మీద… భక్తి టికెట్‌ వస్తుందా లేదా డౌట్‌ మీద… పండరీనాథ్‌ యాత్ర తర్వాత ఇక టికెట్ల పండుగే… ఆషాఢం తర్వాత కొన్ని సిట్టింగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన… పెండింగ్‌ స్థానాలు.. సిట్టింగులకు డౌటేనని పరోక్ష సిగ్నల్‌.. అయితే కాంగ్రెస్‌,…

తెవివి కి వీసీగా వచ్చేది ఐఏఎస్సే…. ప్రభుత్వం ఫైనల్‌ డిసిషన్‌… త్వరలో ప్రకటన….

తెలంగాణ యూనివర్సిటీని భ్రష్టుపట్టించిన వీసీని కటకటాలకు పంపిని ప్రభుత్వం.. దీన్ని చక్కదిద్దేందుకు ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ ను వీసీగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. మొదట విద్యాశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ వాకాటి కరుణను…