మార్కెట్ కమిటీ మాకంటే మాకు… కులాల మధ్య కుదరని సయోధ్య… మున్నూరుకాపులకు ఇవ్వాలని డిమాండ్… ఆర్మూర్ నుంచి రజినీష్కు అవకాశం ఇవ్వాలని జీవన్రెడ్డి లాబీయింగ్… అర్బన్, ఆర్మూర్ మధ్య తెగని పంచాయతీగా చైర్మన్ గిరీ..? మధ్యేమార్గంగా దీన్ని పెండింగ్లో పెట్టేస్తే ….? నేతల్లో అంతర్మథనం..
ఎన్నికల వేళ ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న పదవులన్నీ భర్తీ చేస్తు వస్తున్న జిల్లా బీఆరెస్కు ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టింది. మొన్నటి వరకు ఇది నుడా పదవితో ముడిపడి ఉండటంతో ఎటూ తేలక చాలాకాలంగాప…
vastavam digital news paper, 17-08-2023, breaking news, www.vastavam.in
కదన దిక్సూచి కవిత … విజయం దిశగా దిశా నిర్దేశం .. మెట్టెంటి నుంచే జంగ్ సైరన్ .. విజయ యాత్రను తలపించిన కవిత పాదయాత్ర డిచ్ పల్లి కి డిగ్రీ కాలేజ్ మంజూరు.. రూరల్ నియోజకవర్గానికి శుభవార్త.. బాజిరెడ్డి గోవర్ధన్…
కదన దిక్సూచి కవిత … విజయం దిశగా దిశా నిర్దేశం .. మెట్టెంటి నుంచే జంగ్ సైరన్ .. విజయ యాత్రను తలపించిన కవిత పాదయాత్ర
నిజామాబాద్ జిల్లాలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయ పతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జంగ్ సైరన్ మోగించారు. నిజామాబాద్ జిల్లాలో విజయాలను ఖరారు చేసే దిశగా ఇటీవలే కవిత పూర్తి…
vastavam digital news paper, 16-08-2023, breaking news, nizamabad, www.vastavam.in
డిచ్ పల్లి కి డిగ్రీ కాలేజ్ మంజూరు.. రూరల్ నియోజకవర్గానికి శుభవార్త.. బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో తీరిన కల.. ధర్నా గిర్నా నై .. మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పిందే సై .. కాంగ్రెస్ రైతు ధర్నాను పట్టించుకోని రైతన్నలు ..…
vastavam digital news paper, 15-08-2023, breaking news, nizamabad, www.vastavam.in
డిచ్ పల్లి కి డిగ్రీ కాలేజ్ మంజూరు.. రూరల్ నియోజకవర్గానికి శుభవార్త.. బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో తీరిన కల.. ధర్నా గిర్నా నై .. మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పిందే సై .. కాంగ్రెస్ రైతు ధర్నాను పట్టించుకోని రైతన్నలు ..…
డిచ్ పల్లి కి డిగ్రీ కాలేజ్ మంజూరు.. రూరల్ నియోజకవర్గానికి శుభవార్త.. బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో తీరిన కల..
నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే టి ఎస్ ఆర్ టి సి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శుభవార్తను అందించారు. నియోజక వర్గం లోని డిచ్ పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని…
ధర్నా గిర్నా నై .. మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పిందే సై .. కాంగ్రెస్ రైతు ధర్నాను పట్టించుకోని రైతన్నలు .. మంత్రి వేముల పిలుపును అర్థం చేసుకున్న అన్నదాతలు….
బాల్కొండ నియోజకవర్గంలో సోమవారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా తుస్సుమంది. అటు ఇటుగా ఓ 200 మంది రైతులు మాత్రమే ధర్నాలో కనిపించారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా తుస్సుమంది అనేకంటే అనవిగానివేళ ఓ…
ఆర్మూర్ కాంగ్రెస్ బరి నుంచి వినయ్… బీజేపీకి గుడ్ బై…. అర్వింద్ మాయలో పడి పార్టీ నాయకులను, కార్యకర్తలను ద్రోహం చేస్తున్న బీజేపీ అధిష్టానం… ఘాటు లేఖ విడుదల చేసిన వినయ్రెడ్డి…
బీజేపీ సీనియర్ నేత వినయ్రెడ్డి బీజేపీకి గుడ్బై చెప్పాడు. కాంగ్రెస్ ఆర్మూర్ బరి నుంచి దాదాపుగా టికెట్ ఖరారైనట్టు విశ్వసనీయంగా తెలసింది. ఈనెల 18న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నాడు. బీజేపీ అధిష్టానికి ఓ పెద్ద లేఖ రాశాడు. నిజామాబాద్ ఎంపీ…
స్నేహమంటే ఇదేరా..! గోవన్న మిత్రుడు ఈగ సంజీవరెడ్డికి నుడా చైర్మన్… కవిత, ప్రశాంత్రెడ్డిలను సమన్వయం చేసుకుని స్నేహితుడికి పదవి సాధించిన గోవర్దన్…
ఆయనంతే మాస్ లీడర్. అనుకుంటే సాధిస్తాడు. పట్టుబడితే వదలడు. నా అనుకన్న వాళ్లకు ఏదైనా చేయలనుకుంటాడు. దాని కోసం ఏమైనా చేస్తాడు. ఎంతదాకైనా వెళ్తాడు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడు. ఎన్నో అనుభవాలు. మరెన్నో అవమానాలు. అయినా దేనికి…
‘గంప’కు రూట్ క్లియర్… సురేందర్కు పర్మినెంట్ లైన్ క్లియర్…. ప్రకటించిన కేటీఆర్.. కాంగ్రెస్పై విరుచుకుపడిన మంత్రి… షబ్బీర్ది పాచిముఖం.. మనకవసరమా..? అంటూ వ్యంగ్యోక్తులు…
మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా పర్యటన సందర్బంగా మరోసారి తన విశ్వరూపం చూపాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లు క్లియర్…
