Category: State News

స్మితా మెంట‌ల్లీ అన్‌ఫిట్‌..! దివ్యాంగుల‌పై ఆమె వైఖ‌రి ఆందోళ‌న క‌లిగిస్తోంది…!! ఇది ఆమె వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మా..? ప్ర‌భుత్వ ఆలోచ‌నా..? సీఎస్‌బీ ఐఏఎస్ అకాడ‌మీ చీఫ్ బాల ల‌త ఫైర్‌ వెంట‌నే వ్యాఖ్య‌లు ఉప‌సంహ‌రించుకోవాలి, లేదంటే నిరాహార‌దీక్ష చేస్తామ‌ని వెల్ల‌డి..

ఐఏఎస్ ఆఫీస‌ర్ స్మితా స‌బ‌ర్వాల్ మెంట‌ల్లీ అన్‌ఫిట్ అని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడ‌మీ చీఫ్ బాల ల‌త అన్నారు. సివిల్ స‌ర్వీసుల్లో దివ్యాంగుల‌కు కోటా ఎందుకు అని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన పోస్టు వైర‌ల్ అయ్యింది. ఈ దుమారం…

బీడీ పెన్ష‌న్ క‌టాఫ్ డేట్ ఎత్తివేత‌పై స‌ర్కార్ యూట‌ర్న్‌..! ఇక బీడీ పెన్ష‌న్లు పెంచేది లేదు.. !! గ‌త ప్ర‌భుత్వ క‌టాఫ్ డేట్ ఎత్తివేసేందుకు నిర్ణ‌యం.. ల‌క్ష వ‌ర‌కు వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు.. వీటికి ఇక మోక్షం లేన‌ట్టే..!

బీడీ కార్మికుల‌కు జీవ‌న‌భృతి కింద ఇచ్చే ఆస‌రా పెన్ష‌న్ల‌పై స‌ర్కార్ యూట‌ర్న్ తీసుకున్న‌ది. పీఎఫ్ క‌టాఫ్ డేట్ ఎత్తివేత విష‌యంలో స‌ర్కార్ నో చెప్పేసింది. గ‌త ప్ర‌భుత్వం ఈ క‌టాఫ్ డేట్‌ను ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. గ‌తంలో 2014 ఫిబ్ర‌వ‌రి 28లోపు…

మూడు రోజులు బ‌య‌ట‌కి రావొద్దు.. !ప‌ల్లెల్లో డ‌ప్పు చాటింపు..!!

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అల‌ర్ట‌య్యింది. మూడు రోజుల పాటు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని అప్ర‌మ‌త్తం చేస్తోంది. డ‌ప్పు చాటింపుతో అలర్ట్ చేస్తోంది. ఈ మేర‌కు అన్ని ప‌ల్లెల్లో ఈ డ‌ప్పు చాటింపు చేస్తున్నారు. ఈ వ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఇప్పుడు భారీ…

న‌మ‌స్తే ఎడిట‌ర్‌, సిటీబ్యూరో ఇన్చార్జిలు.. గుడెసెల భూముల్లో వాటాల‌డిగారు.. ! పోలీసుల‌కు పిర్యాదు చేసిన సీపీఐ నాయ‌కులు… !!పెద్ద అంబ‌ర్‌పేట్‌లో గుడిసెల‌పై న‌మ‌స్తే పెద్ద‌ల క‌న్ను చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌.. కోర్టును ఆశ్ర‌యిస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. బ్లాక్‌మెయిల్ వార్త‌లు బంద్ చేయాలంటూ యాజ‌మాన్యానికి హిత‌వు..

న‌మ‌స్తే తెలంగాణ మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. ఆ ప‌త్రిక ఎడిట‌ర్‌, సిటీ బ్యూరో ఇంచార్జిలు బ్లాక్‌మెయిలింగ్ వార్త‌ల‌కు తెగ‌బ‌డ్డారంటూ పోలీస్ స్టేష‌న్‌కెక్కారు సీపీఐ నాయ‌కులు. హ‌య‌త్‌న‌గ‌ర్ మండ‌లం పెద్ద అంబ‌ర్‌పేట్‌లో చాలకాలంగా భూపోరాటం ఉద్య‌మంలో భాగంగా పేద‌లు వేసుకున్న గుడిసెల జాగాల‌ను న‌మ‌స్తే…

మ‌హిళ‌లంటే చుల‌క‌నా..! ఉచితం పేరుతో వారికి ఇచ్చే గౌర‌వం చిన్న‌చూపా…? మార్పు వ‌చ్చింది వారికిచ్చే మ‌ర్యాద‌, గౌర‌వం లోనా..? ఉచిత బ‌స్సు ప్ర‌యాణంలో మ‌హిళ‌ల‌కు పెరిగిన ఇబ్బందులు.. కొంత మంది డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌ల‌తో స‌ర్కార్‌కు చెడ్డ‌పేరు…

Dandugula Srinivas Senior Reporter (8096677451) ఆరు గ్యారెంటీలతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌.. మొట్టమొదటిగా అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమే. ఈ పథకం పేద, మధ్యతరగతి మహిళలకు ఎంతో బాసటగా నిలిచింది. ఆర్థికంగా ఆయా కుటుంబాలకు…

బెడిసికొట్టిన ‘పెన్షన్ రికవరీ’.. ! లబ్దిదారులకు నోటీసులు, రికవరీలను చేయొద్దని ఆదేశాలు.. !!మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని ప్రకటన.. వెంటనే నష్టనివారణకు దిగిన సర్కార్‌.. కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ..

రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్దిదారులపై ప్రభుత్వం ప్రయోగించిన ‘పెన్షన్‌ రికవరీ’ బెడిసి కొట్టింది. దీనిపై సర్వత్రా విమర్శలు, వ్యతిరేకతా రావడంతో వెంటనే నష్టనివారణకు దిగింది సర్కార్‌. దీనిపై త్వరలో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని, అప్పటి వరకు నోటీసులు ఇవ్వడం గానీ, మొత్తాన్ని రికవరీ…

పేదరైతుకు శాపం.. ధరణి ఆంక్షలు..! పీవోటీ యాక్టు, సాదాబైనామాపై ఎటూ తేల్చని రూల్సు…!! 60-70 శాతం వీటిపైనే దరఖాస్తులు.. రిజెక్ట్‌ చేస్తున్న కలెక్టర్లు… ఇకనైనా ఈ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపేనా… ? స్టార్టింగ్ ట్రబుల్స్‌లోనే ఇంకా ‘ప్రజాపాలన’

Dandugula Srinivas Senior Journalist 8096677451 ధరణిని బంగాళఖాతంలో కలిపే అవసరం లేకుండానే కొన్ని సంస్కరణలతో పేద రైతుకు మేలు జరిగేలా చేయొచ్చు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపి చిన్న రైతులకు మేలు చేయడంతో పాటు…

డీఎస్సీ రద్దు కుదరదు..! డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు..!! అందరూ మంచిగా ప్రిపేరై ఉద్యోగాలు సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలి..

హైదరాబాద్: కేసిఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాలకోసమని తెలిపారు. అనేక…

సర్కార్‌ ‘పెన్షన్‌ రికవరీ’ సెల్ఫ్‌గోల్‌..! ఏడు వేల మంది నుంచి పెన్షన్‌ రికవరీకి ఆదేశాలు.. !! జిల్లాల వారీగా డీఆర్‌డీవోలకు ఉత్తర్వులు జారీ.. నెల రోజుల గడువు.. సర్వీస్‌ పెన్షన్‌తో పాటు ఆసరా తీసుకుంటే రికవరీ చేయాలని ఆదేశాలు.. ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో ఎంక్వైరీలు.. పెన్షన్ తొలగిస్తే సరిపోయేది.. రికవరీ పేరుతో రాజకీయంగా కాంగ్రెస్‌ సర్కార్‌కు కొత్త తలనొప్పులు.. రెండు నెలలుగా ఆసరా పెన్షన్ల నిలిపివేత.. నాలుగు వేల రూపాయల పెన్షన్‌ కోసం ఎదురుచూపులు..!! రివకరీ నోటీసులతో సర్కారుకు దక్కేది జనాగ్రహమే..

పెన్షన్‌ పెంపు విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేక్రమంలో పడుతున్న తిప్పలు… ప్రభుత్వాన్ని మరింత ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గత సర్కారు ఇచ్చిన 2వేల ఆసరా పెన్షన్‌ను 4వేలకు పెంచి ఇస్తామన్న కాంగ్రెస్‌ హామీ అమలు అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పటి పాత…

సర్కారుపై ఉద్యోగ సంఘాల నిరసనాస్త్రం..! కార్యాచరణకు రెడీ అవుతున్న టీఎన్‌జీవో, టీజీవోలు.. !! సీఎం జిల్లాల టూర్‌ నేపథ్యంలో తమ డిమాండ్లు తెలియజేసేలా వ్యూహం.. రేవంత్‌ పట్టింపులేని దోరణితో తిక్కమీదున్న ఉద్యోగ సంఘాలు..సంధానకర్తగా కోదండరాం చేసిన ప్రయత్నాలు విఫలం

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం చీఫ్‌ బ్యూరో: సర్కారుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తమను ఇంత వరకు కలిసిందిలేదు.. కలిసేందుకు ప్రయత్నిస్తే అపాయింట్‌మెంట్‌ ఇచ్చిందీ లేదు. కనీసం సీఎస్‌తో నైనా భేటికి ప్రభుత్వం ప్రయత్నించలేదు. దీంతో…