Category: Political Gossips

అర్వింద్‌కు వాని అయ్య‌ డ‌బ్బు సంపాదించి ఇచ్చిండు కానీ సంప్ర‌దాయం, మ‌ర్యాద నేర్ప‌లే… అందుకే అట్ల వంక‌ర త‌యార‌య్యిండు… స‌క్క‌గ చేస్తం.. బుద్ది చెబుతం… మార‌క‌పోతే త‌న్నులు త‌ప్ప‌యి…. – నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్….

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తండ్రి డీఎస్ బాగా డ‌బ్బు సంపాదించి ఇచ్చాడు కానీ, సంప్ర‌దాయం, మ‌ర్యాద నేర్ప‌లేద‌ని, అందుకే పెద్దా చిన్న తేడా లేకుండా మంచీ మ‌ర్యాద లేకుండా మాట్లాడుతున్నాడ‌ని నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్…

క‌విత కాళికారూపం… అర్వింద్‌పై తీవ్ర స్థాయిలో మండిపాటు… అస‌త్య ఆరోప‌ణ‌ల‌పై చెప్పుతో కొడ‌తాన‌ని , వెంటాడి ఓడిస్తాన‌ని శ‌ప‌థం.. వేడెక్కిన రాజ‌కీయం… రాష్ట్రం రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం….

క‌విత సౌమ్యురాలు. ఎంపీగా ఓడిన త‌ర్వాత ఆమె చాలా కాలం రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థ‌ల ఉమ్మ‌డి జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎన్నిసార్లు ఆమెపై ఆరోప‌ణ‌లు…

టీఆరెస్ అంచ‌నా 20వేల పై చిలుకు మెజారిటీ….. 50వేల‌కు పైగా వ‌చ్చినా రావొచ్చ‌నుకున్న గులాబీ అధిష్టానం… అంచ‌నాలు తారుమారు… అంచ‌నాలు త‌ల‌కిందులు చేసిన యూత్…..

మునుగోడులో టీఆరెస్ విజ‌యం ఖాయంగా ముందే ఊహించింది. దీనిపై గులాబీ బాస్‌కు క్లారిటీ ఉంది. కానీ గెలుపు గెలుపులా ఉండొద్దు.. భారీ మెజారిటీ ఉండాల‌నుకున్నాడు. అదే దిశ‌గా ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహాలు, చేరిక‌లు.. ఇవ‌న్నీ క్ర‌మ‌బ‌ద్దంగా జ‌రిగాయి. ఇన్చార్జిల నియామ‌కం,…

రిజ‌ల్ట్ రిపోర్టు క‌వ‌రేజీలో టీవీ9 బెట‌ర్‌…. టీన్యూస్ అధ్వానం…. వీ6 చాలా న‌యం….. ఒక్కో టీవీదీ ఒక్కో రూటు… ఒక్కో స్టైలు..

మునుగోడు ఉప ఎన్నిక రిజ‌ల్ట్ అన‌గానే …ఉద‌యం నుంచి టీవీల‌క‌తుక్కుపోయారంతా. వాస్త‌వంగా ఎగ్జిట్ పోల్స్‌లో టీఆరెస్ గెలుస్తుంద‌ని తేలింది కాబ‌ట్టి….. అధికార పార్టీ టీవీ చాన‌ల్ టీ న్యూస్‌లో అయితే క‌రెక్టుగా ఇస్తార‌నుకుని అంతా దాని వైపు చూశారు. టీఆరెస్ వాళ్లు…

టీఆరెస్‌ను ఆదుకున్న రైతుబంధు, ఆస‌రా పింఛ‌న్లు…. ప్ర‌లోభాలెన్ని పెట్టినా… ఎవ‌రెంతిస్తామ‌ని ఆశ పెట్టినా.. చెక్కుచెద‌ర‌ని టీఆరెస్ ఓటు బ్యాంకు… అద‌నంగా క‌మ్యూనిస్టుల ఓట్లు….. బీజేపీకి బ‌లం పెంచిన రాజ‌గోపాల్ రెడ్డి… కాంగ్రెస్ ఓట్లు బీజేపీ ఖాతాలో….. కాంగ్రెస్ స్వ‌యంకృతాప‌రాధం…

ఎవ‌రెన్ని చెప్పినా.. ఎంత ప్ర‌లోభాల‌కు గురిచేసినా… ఇంతిస్తాం… అంతిస్తాం…. మాకే ఓటేయ్యండ‌ని బీజేపీ ఎంత ప్ర‌లోభ‌పెట్టినా… ఓట‌ర్లు మొద‌టి నుంచి క్లారిటీతో ఉన్నారు. ప్ర‌ధానంగా టీఆరెస్‌కు రైతుబంధు, ఆస‌రా పింఛ‌న్ల ల‌బ్దిదారులే ఆదుకున్నారు. ఓటేశారు. ఒడ్డున ప‌డేశారు. గెలుపు తీరాల‌కు చేర్చారు.…

ఏ పార్టీ గెలిచినా… ఏది ఓడినా… ఏది నెంబ‌ర్ టూలో నిలిచినా.. ఏదీ మూడో స్థానానికి ప‌డిపోయినా…… రానున్న ఎన్నిక‌ల్లో ఈ మూడింటివీ హోరా హోరీ పోరే… త్రిముఖ పోటీయే…..

అంతాఆ మునుగోడు రిజ‌ల్ట్ కోసం చూస్తున్నారు. రేపు మ‌ధ్యాహ్నం నాటికి ఏది గెలుస్తుందో దాదాపుగా ట్రెండ్ తెలిసిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆరెస్ గెలుపే అని చెబుతున్నాయి. పెద్ద మెజారిటీ రాకున్నా టీఆరెస్సే గెలిచి తీరుతుంది. భారీ మెజారిటీ సాధిద్దామ‌ని టీఆరెస్…

ఒకే ఒక ప్రెస్‌మీట్ సార్.. ఒకే ఒక ప్రెస్‌మీట్‌.. ప్లీజ్‌… ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉత్కంఠ‌.. కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం టీఆరెస్ శ్రేణుల ఎదురుచూపులు.. దీన్ని మాములు విష‌యంగా కేసీఆర్ తీసుకోవ‌డం లేద‌నేది వాస్త‌వం. కానీ స‌మ‌యం కోసం వేచిచూడ‌టం వెనుక ఆయ‌న ప్లానింగ్ ఏందో..?

కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటేనే ఆస‌క్తి. ఏం మాట్లాడ‌తాడా..? ఎవ‌రిని తిడ‌తాడా..? కొత్త విష‌యాలు ఏం చెబుతాడా.? అని అంద‌రికీ ఆస‌క్తి. ఆమాట‌కొస్తే అన్ని పార్టీల‌కు కూడా. బ‌హుశా ఏ సీఎం కూడా ఇలా గంట‌ల కొద్దీ ప్రెస్‌మీట్ పెట్టి ఉండ‌డ‌నుకుంటా. కేసీఆర్…

కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను ఓర్వలేక…మోడీ,అమిత్ షా కుట్ర.. రాజ గోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు..టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు..బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగరు.. బీజేపీ కొనుగోలు కుట్రను భగ్నం చేసిన మా ఎమ్మెల్యేలకు సెల్యూట్..- శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక…మోడీ,అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ,అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అమ్ముడు…

అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు మోడీ.. తెలంగాణ‌పై వాలిన గ‌ద్ద‌లు.. విచ్చిన్నానికి విఫ‌ల‌ప్ర‌యోగాలు.. ఎమ్మెల్యేల కొనుగోలు ప్ర‌క్రియ పై దేశ‌వ్యాప్త చ‌ర్చ‌… కొత్త రాజ‌కీయాల‌కు తెర లేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక

నాడు చంద్ర‌బాబు రేవంత్‌ను ప్ర‌యోగించాడు. కేసీఆర్ తిప్పికొట్టాడు. పట్ట‌ప‌గ‌లు ఓటుకు నోటుకేసులో నోట్ల క‌ట్ట‌ల‌తో ప‌ట్టుబ‌డ్డారు. తెలంగాణ‌ను విచ్చిన్నం చేసే కుట్ర ఆ రోజు అలా విచ్చిన్న‌మైంది. ఇన్నాళ్ల‌కు ఇప్పుడు మ‌ళ్లా మునుగోడు ఉప ఎన్నిక వేదిక ఎమ్మెల్యేల బేర సారాల‌కు…

ఏది నిజం…? ఏది ఫేక్‌..?? కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కూలీలుగా పోలీసులు….. ఫేక్ వార్త వైరల్‌…. తిప్పికొట్టిన స‌ర్కార్‌…

కొంత మంది బీజేపీ అభిమానులు. ఓ మీడియా… క‌లిసి ఓ వార్త‌ను నిన్న‌టి నుంచి వైర‌ల్ చేసి వ‌దిలాయి. అదేమంటే… కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో తెలంగాణ పోలీసులు కూలీలుగా మారార‌ని. ఏదో ఓ ఫోటో పోస్ట్ చేశారు. వీళ్లు పోలీసులా..? పాలేరులా..?…