Category: Local News

సూడనీకైనా రాని సునీల్.. మాట వరసకైనా రాని మల్లిక్.. బాల్కొండ వరద బాధలు పట్టని కాంగ్రెస్, బిజెపి నేతలు.. కష్ట కాలంలో కనిపించని కమలం, హస్తం పార్టీలు .. బాల్కొండ బందువై నిలిచిన ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం వెన్నంటి ఉంటున్నది ఎవరో కుల్లం కుల్ల తేలిపోయింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల కుండ పోత వర్షం కురిసింది మొదలు నేటి వరకు బాల్కొండ నియోజకవర్గాన్ని భారీ వర్షాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెరువులు…

vastavam digital news paper, 28-07-2023, breaking news, nizamabad, www.vastavam.in

ఎస్సారెస్పీ 30 గేట్ల ద్వారా నీటి విడుదల.. 2 లక్షల 42 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో .. లక్ష 79 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో జోరు వానలో తడుస్తూ…క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలిస్తూ.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నా……

ఎస్సారెస్పీ 30 గేట్ల ద్వారా నీటి విడుదల.. 2 లక్షల 42 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో .. లక్ష 79 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. బుధవారం రాత్రి ఎగువ మహారాష్ట్ర నుండి గోదావరి తీరంలో కురిసిన వర్షాలు తో ఇన్ఫ్లోలు 1,596 వేలకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉధృతి లక్షన్నర క్యూసెక్కులు దాటి పెరుగుతుండడంతో గురువారం మధ్యాహ్నం మొదట…

జోరు వానలో తడుస్తూ…క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలిస్తూ.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నా… ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న మంత్రి వేముల.. అత్యవసరం అయితే తప్పా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి.. అధికారులను సమన్వయం చేస్తూ…వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కదిద్దుతున్న మంత్రి.. ప్రజలు,రైతులతో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్న వేముల

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా,బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ…

vastavam digital news paper, 27-07-2023, breaking news, nizamabad, www.vastavam.in

విపత్తు వేళ కానరాని విపక్షాలు.. గ్రూపు రాజకీయాలకు పరిమితం.. టికెట్ల కార్వాయి లోనే తలమునకలు.. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని ప్రతిపక్ష నేతలు.. ఓదార్పు కోసమైనా తీరికలేని కాంగ్రెస్ బిజెపి నాయకులు.. అధికార పార్టీ నేతలే అండగా ఉంటున్న వైనం..…

విపత్తు వేళ కానరాని విపక్షాలు.. గ్రూపు రాజకీయాలకు పరిమితం.. టికెట్ల కార్వాయి లోనే తలమునకలు.. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని ప్రతిపక్ష నేతలు.. ఓదార్పు కోసమైనా తీరికలేని కాంగ్రెస్ బిజెపి నాయకులు.. అధికార పార్టీ నేతలే అండగా ఉంటున్న వైనం.. ఉద్యమ బిడ్డలు కదా మరి

ప్రజా కోణంలో విపక్షాల పాత్ర విలువైనది. అధికార పక్షాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా నిరంతరం పనిచేసే గురుతర బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. వానలు వరదలు ఇతరత్రా విపత్తులు ఎదురైనప్పుడు అధికారపక్షం ప్రజలకు అండగా నిలవడం ఎలాగో చేయాల్సిందే. అధికారంలేని ప్రతిపక్షాలు సైతం…

అర్వింద్‌ ఆటలో ‘బస్వా’ బక్రా… మండల అధ్యక్షుల మార్పులో తన ప్రమేయం లేదని తప్పించుకునే యత్నం.. అంతా జిల్లా అధ్యక్షుడి నిర్ణయమే అని లక్ష్మీనారాయణపై నెపం…..

ఆయన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. పేరు బస్వా లక్ష్మీనర్సయ్య. పేరుకే అధ్యక్షుడు. అర్వింద్‌ చేతిలో కీలుబొమ్మ. ఇప్పుడు ఈయన గురించి టాపిక్‌ ఎందుకొచ్చిందంటారా…? బీజేపీకి చెందిన ఆర్మూర్‌ ,బాల్కొండ, బోధన్‌ మండలాల అధ్యక్షుల మార్పు జరిగింది. వీరంతా వెళ్లి అర్వింద్‌కు…

బీజేపీ పుండు మీద.. అర్వింద్‌ కారం… ఇప్పటికే దిగచెడి ఉన్న ఇందూరు బీజేపీ…తాజాగా మండలాల అధ్యక్షుల మార్పుతో మరింత రచ్చ .. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అర్వింద్‌ వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, నాయకుల ఆందోళన.. కాంగ్రెస్‌కు లోపాయికారిగా ఉపయోగపడేందుకే ఈ చర్యలంటూ స్వపక్షంలో అర్వింద్‌పై ఆరోపణాస్త్రాలు…

అసలే ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మూలిగే నక్క మీద తాటికాయపడ్డట్టు నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ చేస్తున్న చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు, దుందుడుకు చర్యలు ఆ పార్టీని జిల్లాలో నిలువునా ముంచుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ మేమే బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం…

vastavam digital news paper, 26-07-2023, breaking news, www.vastavam.in

విపత్తులో విలువైన లీడర్ మంత్రి వేముల.. కోవిడ్, వరదల విపత్తుల్లో ప్రజల వెంటే ప్రశాంత్ రెడ్డి .. కష్ట కాలంలో కనిపించని ఎంపి అరవింద్ … లోగోల ముందు ప్రగల్బాలకే పరిమితం .. కుల్లం కుల్ల ప్రజలు గమనిస్తున్న పరిస్థితి అబద్ధాలు…

విపత్తులో విలువైన లీడర్ మంత్రి వేముల.. కోవిడ్, వరదల విపత్తుల్లో ప్రజల వెంటే ప్రశాంత్ రెడ్డి .. కష్ట కాలంలో కనిపించని ఎంపి అరవింద్ … లోగోల ముందు ప్రగల్బాలకే పరిమితం .. కుల్లం కుల్ల ప్రజలు గమనిస్తున్న పరిస్థితి

విపత్తుల్లో ప్రజల తో వెన్నంటి ఉండేవారే విలువైన నాయకులు. తమను నమ్ముకున్న, ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలిచిన వారే సిసలైన ప్రజా నాయకులు. ఉత్త సమయంలో ఊదరగొడుతూ.. మీడియా లోగోల ముందు అధర గొడుతూ విపత్తుల వేల…