Category: Local News

ఆర్మూర్ టికెట్‌ కోసం లైన్‌లో మార గంగారెడ్డి..? ఉద్యమ నేపథ్యం.. సీఎంతో సాన్నిహిత్యం.. అవకాశం కలిసివస్తే పోటీకి సిద్దమని సంకేతం.. తెర వెనుక రాజకీయ సమీకరణలు… పార్టీ పెద్దలందరితో మంచివాడిగా గుర్తింపు…

రాజకీయాలన్నీ ఆర్మూర్‌ చుట్టే తిరుగుతున్నాయి. ప్రతిపక్షాలే కాదు.. అధికార పక్షంలో కూడా నాకంటే నాకు అని టికెట్‌ కోసం పోటీలు మొదలయ్యాయి. మొన్నటి వరకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తప్ప అక్కడ పోటీకి ఎవరూ లేరనేది తెలుసు. సిట్టింగులు ఎక్కడా…

మళ్లీ ఎస్ ఆర్ ఎస్ పి 16 గేట్ల ఎత్తివేత.. 52, 584 క్యూసెక్కుల ఇన్ఫ్లో .. అదే స్థాయిలో అవుట్ ఫ్లో ..గంట గంటకు మారుతున్న వరద రాక తీవ్రత

వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో ఎస్సారెస్పీలోకి వరద ఉద్ధృతి రెండు రోజులుగా తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చినా.. వరద రాకలో గంట గంటకు, నాలుగైదు గంటల్లోనే హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం తర్వాత రాత్రి వరకు 8100 క్యూసెక్కుల వరదరాక,…

నిండు కుండలా ప్రాజెక్టు….ఎస్సారెస్పీకి తగ్గిన వరద .. 8,100 క్యూసెక్కుల ఇంట్లో ఔట్ ఫ్లో…

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 54 వేల 694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగి క్రమంగా.. గణనీయంగా 8100 క్యూసెక్కులకు తగ్గి పోయింది. ఆదివారం సాయంత్రం వరకు కూడా ప్రాజెక్టులోకి 8 100 క్యూసెక్కుల ఇన్…

అర్వింద్‌పై బీజేపీలో .. అసమ్మతి దండు… ఏకపక్ష వైఖరికి నిరసనగా ఎంపీపై సీనియర్ల తిరుగుబాటు.. మొన్న రాష్ట్ర పార్టీ కార్యాలయంలో.. నేడో రేపో జిల్లా పార్టీ కార్యాలయ ముట్టడికి ప్లానింగ్… పార్టీలో రెండుగా విడిపోయిన బీజేపీ శ్రేణులు..

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై బీజేపీ పార్టీ సీనియర్‌ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏకపక్షంగా పదమూడు మంది మండల అధ్యక్షులను తొలగించి కొత్త వారిని నియమించడంతో అర్వింద్‌ ఆగడాలు పార్టీలో శ్రుతిమించి పోయాయని వారంతా భగ్గుమంటున్నారు. ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే…

vastavam digital news paper, 30-07-2023, breaking news, nizamabad, www.vastavam.in

నాదంటే నాది….. బాల్కొండ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం వర్గపోరు.. సునీల్‌దో వర్గం… మానాలది మరో రూటు… ఎవరికి వారే ప్రచారం.. సునీల్‌కు ఇంకా టికెట్‌ కన్ఫాం కాలేదని మానాల ప్రకటన.. తన పేరు అధిష్టానం ప్రతిపాదనలో ఉందని నియోజకవర్గంలో పర్యటనలు.. అయోమయంలో…

నాదంటే నాది….. బాల్కొండ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం వర్గపోరు.. సునీల్‌దో వర్గం… మానాలది మరో రూటు… ఎవరికి వారే ప్రచారం.. సునీల్‌కు ఇంకా టికెట్‌ కన్ఫాం కాలేదని మానాల ప్రకటన.. తన పేరు అధిష్టానం ప్రతిపాదనలో ఉందని నియోజకవర్గంలో పర్యటనలు.. అయోమయంలో బాల్కొండ కాంగ్రెస్‌ శ్రేణులు….

బాల్కొండ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. ఆ నియోజవకర్గ టికెట్‌ కోసం పోరాటం ఆగలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఇంకా ఈ టికెట్‌పై ఆశలు వదులుకోలేదు. ఎప్పుడైతే ఈరవత్రి అనిల్‌కు ఇక్కడ నుంచి టికెట్ ఇచ్చేది లేదనే విషయం…

కాంగ్రెస్‌ బీసీ జపం.. అర్బన్‌, ఆర్మూర్‌ బీసీలకే కేటాయించాలని నిర్ణయం… నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఓ రెండు బీసీలకు ఇచ్చేందుకు సన్నాహాలు.. క్యూ కట్టిన బీసీలు… కాంగ్రెస్‌ గూటికి గోర్తె రాజేందర్‌… ఆర్మూర్ నుంచి అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకోలు…. వినయ్‌ ఆశలకు గండి…. ఆచితూచి అడుగేస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం… ( వాస్తవం- నిజామాబాద్‌ పాలిటిక్స్‌)

కాంగ్రెస్‌ బీసీ జపం చేస్తోంది. ఇందూరు పాలిటిక్స్‌లో కచ్చితంగా సామాజికన్యాయం పాటించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో అగ్రవర్ణాలదే పై చేయి. పైకెన్ని మాటలు చెప్పినా.. చివరగా ఎన్నికలు వచ్చే సరికి పోటీలో ఉండి ఆర్థికంగా బలంగా ఉండి టికెట్లు దక్కించుకునేది…

వర్షాలపై నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమీక్ష.. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారితో కల్వకుంట్ల కవిత వర్షాలపై శనివారం ఫోన్ లో సమీక్ష .. సహాయక చర్యలను ఉదృతంగా అధికారులకు చేపట్టాలని సూచన.. లోతట్టు ప్రాంతాలు, వరద బాధిత ప్రాంతాలను పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని బి ఆర్ యస్ క్యాడర్ కు విజ్ఞప్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాల కోసం అధికారులను సంప్రదించాలని అభ్యర్థన

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నిజామాబాద్ జిల్లా అధికార యంత్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్…

vastavam digital news paper, 29-07-2023, breaking news, nizamabd, www.vastavam.in

81 టిఎంసిలకు చేరిన ఎస్సారెస్పీ.. ఉదయం మూడు లక్షల దాటిన ఇన్ ఫ్లో.. సాయంత్రం లక్ష 75 వేల క్యూసెక్కుల కు తగ్గుదల .. 18 గేట్ల ద్వారా కొనసాగుతున్న 58 వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల సూడనీకైనా రాని…

81 టిఎంసిలకు చేరిన ఎస్సారెస్పీ.. ఉదయం మూడు లక్షల దాటిన ఇన్ ఫ్లో.. సాయంత్రం లక్ష 75 వేల క్యూసెక్కుల కు తగ్గుదల .. 18 గేట్ల ద్వారా కొనసాగుతున్న 58 వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం వేకువ జామున 3 లక్షల 8 వేల క్యూసెక్కుల కు ఇన్ ఫ్లో పెరగడంతో 32 గేట్ల ద్వారా గోదావరిలోకి అంతే నీటి విడుదల కొనసాగించారు. సాయంత్రానికి లక్ష 75 వేల క్యూసెక్కులకు…