Category: Local News

vastavam digital news paper, 02-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో .. కాకతీయ కాలువకు నీటి విడుదల పదవుల కోసం చూసీ.. చూసీ… విసిగి వేసారి…. అమాత్యుడు, కవితపైనే భారం .. అయినా ప్రయోజనం శూన్యం… ఎన్నికల వేళ బీఆరెస్‌లో అసంతృప్తి రాగం.. ఆందోళన గళం… సీఎం…

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్ ఫ్లో .. కాకతీయ కాలువకు నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. 8400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 8400 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 1091 అడుగుల నీటిమట్టం, 90.313 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రానికి కాకతీయ ప్రధాన కాలువకు, జె నకోకు…

పదవుల కోసం చూసీ.. చూసీ… విసిగి వేసారి…. అమాత్యుడు, కవితపైనే భారం .. అయినా ప్రయోజనం శూన్యం… ఎన్నికల వేళ బీఆరెస్‌లో అసంతృప్తి రాగం.. ఆందోళన గళం…

ఇవాళ..రేపు… తప్పక ఏదో పదవి వస్తుందిలే. నమ్ముకున్న నాయకులు ఏదో ఒకటి చేయకపోతారా..? ఉద్యమం నుంచి ఉన్నాం కదా..? తప్పక పదవులు వస్తాయి.. అని ఓపిగ్గా ఎదురుచూస్తూ వస్తున్న బీఆరెస్‌ సీనియర్‌ లీడర్లు ఇప్పుడు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఎన్నికల సమయం…

vastavam digital news, 01-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

సీఎం కేసీఆర్‌ది గొప్ప మనస్సు.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక కేంద్రం కార్పొరేషన్లను అమ్ముకుని ఉద్యోగులను నడిబజార్లో పడేస్తున్నది.. కేసీఆర్‌ ఉద్యోగుల ఆశలు, కోరకలు తీర్చుతున్నారు… మేమెంత కష్టపడ్డా లాభాల బాటకు తీసుకురాలేదు.. ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన…

సీఎం కేసీఆర్‌ది గొప్ప మనస్సు.. ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద కానుక కేంద్రం కార్పొరేషన్లను అమ్ముకుని ఉద్యోగులను నడిబజార్లో పడేస్తున్నది.. కేసీఆర్‌ ఉద్యోగుల ఆశలు, కోరకలు తీర్చుతున్నారు… మేమెంత కష్టపడ్డా లాభాల బాటకు తీసుకురాలేదు.. ఊహించని విధంగా ఉద్యోగుల చిరకాల వాంఛ తీర్చిన కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు.. 43వేల మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.. -టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌

సీఎం కేసీఆర్‌ది ఎంతో గొప్ప మనస్సని, ఎప్పట్నుంచి బాధల్లో, కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన గొప్ప వరం అందించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. కేబినెట్‌ సమావేశం…

నిరాశే మిగిలింది… గవర్నర్‌ కోటాలో మనోళ్లకు దక్కని ఎమ్మెల్సీ… ఊహించిందే జరిగింది… మధుశేఖర్‌ దారెటు…?

ఊహించిందే జరిగింది. గవర్నర్‌ కోటాలో మనోళ్లకు స్థానం దక్కలేదు. రెండు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణకు ఇస్తూ కేసీఆర్‌ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాడు. దీంతో దీనిపై ప్రధానంగా గంపెడాశలు పెట్టుకున్న మధుశేఖర్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. ఇప్పుడు మధుశేఖర్‌ పార్టీలో ఉంటాడా…?…

షకీల్‌కు టికెట్‌ ఇస్తే మునుగుతాం… నాకివ్వండి గెలిచి చూపిస్తా… అధిష్టానానికి తూము శరత్‌రెడ్డి వివరణ.. పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కవితకు ఫిర్యాదు చేసిన షకీల్‌… బోధన్‌లో ఆసక్తిగా బీఆరెస్‌ పొలిటికల్‌ వార్‌…

బోధన్‌లో షకీల్‌క్ మళ్లీ టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిపోతామని ఆ పార్టీ సీనియర్‌ నేతే అధిష్టానానికి వివరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకరికొకరు ఫిర్యాదుల పర్వంతో బోధన్‌లో అధికార పార్టీ రాజకీయం వేడెక్కింది. బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తూము పద్మావతి భర్త, సీనియర్‌…

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించండి.. గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సంస్థ ప్రతినిధుల భేటి .. నిజామాబాద్ లో కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ.. సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు.. మంగళవారం ఐటీ హబ్ ను సందర్శించనున్న కంపెనీ ప్రతినిధులు.. కాలిఫోర్నియాలో గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రధాన కార్యాలయం… హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు 3 వేల మంది ఉద్యోగులు

హైదరాబాద్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం రోజు ఆ సంస్థ…

అర్వింద్‌పై తిరగబడ్డ ఇందూరు బీజేపీ.. పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన ఐదు నియోజకవర్గాల బీజేపీ నాయకులు.. అర్వింద్‌ నుంచి బీజేపీని బతికించండంటూ ఫ్లకార్డుల ప్రదర్శన… జిల్లాలో చర్చనీయాంశమైన ఎంపీ అర్వింద్‌పై నిరసన….

అనుకున్నట్టే జరిగింది. వాస్తవం చెప్పిందే నిజమైంది. నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముట్టించాడు. ఎంపీ అర్వింద్‌పై నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్వింద్‌ నుంచి పార్టీని కాపాడాలని…

ఇల్లు కాలి ఒకరేడిస్తే….. భారీ ర్యాలీకి సునీల్‌ సన్నాహాలు.. వరుణుడి రాకతో తన ర్యాలీకి అడ్డంకులు…. ఇక్కడ పరామర్శలు, పరిశీలనలు అందుకే లేవట….

భారీ వర్షాలు నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గం అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో జనమంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వానలు జనాలకే కాదు.. కాంగ్రెస్‌ బాల్కొండ లీడర్ సునీల్‌ను కూడా…