Author: Vastavam Reporter

3.50 ల‌క్ష‌ల కొత్త రేష‌న్ కార్డులు…

గ‌త కొంత కాలంగా రేష‌న్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి త్వ‌ర‌లో కొత్త కార్డులు జారీ కానున్నాయి. దీని కోసం ఎంక్వైరీ ప్ర‌క్రియ ముగిసింది. అన్ని జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు డోర్ టు డోర్ ఎంక్వైరీ చేశారు. జీహెచ్ఎంసీలో సీఆర్వోసిబ్బంది,…

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సీబీఐ విచారణ చేయించాలి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు ఎంపీకి విన్న‌వించాడు. 2016 జనవరి 9న ఆర్మూర్ పట్టణంలోని…

మూడు నెల‌ల ముందే నిండుకుండ‌లా ఎస్సారెస్పీ

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఈ సీజన్ లో అతి తక్కువ సమయంలోనే ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండకుండాల మారింది. అక్టోబర్ వరకు ప్రాజెక్టు నిండిన దఖాలాలు లేవు. బెల్గాన్ రిజర్వాయర్, విష్ణుపురి,బాబ్లీ…

మూడో వేవ్ వ‌చ్చేసింది.. చంపేస్త‌ది… అంటూ భ‌య‌పెట్ట‌కండి

భారత దేశంలో కరోనా సోకినవారు ఎంత మంది ? ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన సిరో సర్వే ప్రకారం తొంబై కోట్లు . మరి మరణాలు ఎన్ని ? ప్రభుత్వ లెక్కలు తప్పు అని అమెరికా కు చెందిన…

బానిస‌త్వం నుంచి స్వేచ్ఛా జీవితం వైపు……

ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో చదివిన మరో పుస్తకం అయిన్‌ రాండ్‌ – ఫౌంటెన్‌ హెడ్‌. రెంటాల శ్రీవెంకటేశ్వరరావు అనువాదం చేసిన క్లాసిక్‌ నవల ఇది. దాదాపు ఏడాది కిందట అంటే గత లాక్‌డౌన్‌ కాలాన ఈ నవలని అనువాదం చేసిన సంగతి…

హుజురాబాద్‌లో హీటెక్కిన మ‌ర్డ‌ర్ పాలిటిక్స్

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌పై హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతున్న‌ద‌ని ప‌రోక్షంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంట‌ర్‌గా మంత్రి గంగుల కూడా త‌న‌దైన శైలిలో…

దండాలు సామీ… ఇక మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి…

నాయ‌కుల రాక‌ను స్వాగ‌తిస్తూ దాడి పొడ‌వునా ఎర్ర‌టి ఎండ‌లో దండాలు పెడుతూ గంట‌ల త‌ర‌బ‌డి వేచిచూసే సంస్కృతి తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఎక్కువైంది. దొర‌స్వామ్య పాల‌న అవ‌శేషాలో, అధికార ద‌ర్ప‌మో కానీ ఇలా దండాలు పెడుతూ స్వాగ‌తించ‌డాన్ని మ‌న నాయ‌కులు బాగా…

క‌రోనా క‌న్నా భ‌య‌పెట్టే ఈ మేథావులే ప్ర‌మాద‌క‌రం…

డెల్టా ప్ల‌స్ అంటూ భ‌య‌పెట్టిన మాయ‌దారి మ‌ల్ల‌య్య ఇప్పుడేమంటారు.. జూన్ మొద‌టి వారంలో ఒక వ్య‌క్తి ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌లో డెల్టాప్ల‌స్ గూర్చి ప్ర‌జ‌ల‌లో భ‌యాందోళ‌న రేకట్టించారు.ఇంటికో శవం లేస్తుందని, ఊపిరితిత్తులు కుళ్లిపోతాయి, ఒక రోజులోనే మ‌ర‌ణం, టెస్టుల‌కు దొర‌క‌దు, వ్యాక్సిన్…

మేం అలిసిపోయాం… మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి..మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోండి

క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌లంటే లీడ‌ర్ల‌కే కాదు వైద్యాధికారుల‌కు కూడా చిన్న చూపు ఏర్ప‌డింది. హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్ రావు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న బాధ్య‌త రాహిత్యాన్ని మ‌రోసారి ప‌ట్టించింది. క‌రోనా మూడో ద‌శ రావ‌డానికి కార‌ణం ప్ర‌జ‌లే అవుతార‌ని చెబుతూ,…

ఆర్మూర్ కు ఉప ఎన్నిక వ‌స్తేనే ద‌ళిత బంధు వ‌స్తుంద‌ట‌…

ఆర్మూర్‌లో ద‌ళిత‌బంధు అమ‌లు పై అనుమానాలు వ్య‌క్తంచేశారు ద‌ళితులు.ఆర్మూర్ ప‌ట్ట‌ణ కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మార్పీఎస్ నాయ‌కుడు మైలారం బాలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని…