Author: Vastavam Reporter

డాక్ట‌ర్‌తో ఇందూరు బీజేపీ కార్పొరేట‌ర్ భ‌ర్త‌ జంప్‌…

నిజామాబాద్ న‌గ‌రంలోని వినాయ‌క్‌న‌గ‌ర్ 45వ డివిజ‌న్ బీజేపీ కార్పొరేట‌ర్ భ‌ర్త ఆకుల శ్రీ‌నివాస్ ఓ డాక్ట‌ర్‌తో ప‌రార‌య్యాడు. న‌గ‌రంలోని ఓ ప్ర‌ముఖ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఓ మ‌హిళ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డిన కార్పొరేట‌ర్ భ‌ర్త నిన్న ఆమెతో క‌లిసి ప‌రార‌య్యాడు.…

ఇందూరులో ఇంటింటి హెల్త్ స‌ర్వే….

జిల్లాలో వ‌చ్చే నెల (ఆగ‌స్టు) 3 నుంచి నిర్వహించే హెల్త్ సర్వేలో పక్కాగా అన్ని విషయాలు సేకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడవ తేదీ నుంచి నిర్వహించే హెల్త్ సర్వే లో కొవిడ్ -19,…

బాన్సువాడ‌లో ద‌ళిత బంధు అమ‌లు చేయ‌క‌పోతే పోచారం రాజీనామా చేయాలి…

దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి తెలంగాణ ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ,రమేష్ బాబు డిమాండ్ చేశాడు. శనివారం రుద్రూర్ సీపీఎం గ్రామ పార్టీ శాఖ మహాసభలో ఆయన మాట్లాడాడు.…

త‌న‌ గొప్ప‌ల కోసం అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్..

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ , రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి, అర్బన్ ఇన్చార్జ్…

ఉపాధి కూలీ కుటుంబాల‌కు ఉద్యోగాలు…

గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా కూలీ ప‌నులు చేస్తున్న కుటుంబాల నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శిక్ష‌ణ‌నిచ్చి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తున్న‌ది. దీన్‌ద‌యాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్ యోజ‌న (DDU-GKY) కింద జాబ్ కార్డు క‌లిగి వంద రోజులు ప‌నులు పూర్తి…

రైతుల న‌డ్డి విరిచే నిర్ణ‌యం….ఎస్సారెస్పీ పై కేంద్ర పెత్త‌నం…

శ్రీ‌రాం సాగ‌ర్ ప్రాజెక్టు పై ఇక కేంద్ర పెత్త‌నం సాగ‌నుంది. దీని నీటి విడుద‌ల అంతా కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్లింది. ఉత్త‌ర తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టు కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్ల‌డంతో దీనిపై ఆధార‌ప‌డి సాగుచేసుకుంటున్న రైతుల‌కు…

రైత‌న్న కొంప‌ముంచుతున్న అతివృష్టి

తెలంగాణ వ్యాప్తంగా గ‌త రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతివృష్టి కార‌ణంగా జోరు వాన‌ల‌తో రాష్ట్రం త‌డిసి ముద్ద‌యింది. ప్రాజెక్టులు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప‌లుచోట్ల ర‌వాణ వ్య‌వ‌స్థ స్తంభించి పోయింది. రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య్యాయి. పంట‌ల‌నీ్న…

అనుమానంతో భార్య‌, కూతురిని క‌డ‌తేర్చిన భ‌ర్త‌…

త‌న భార్య‌కు ప‌లువురితో అక్ర‌మ సంబంధాలున్నాయ‌నే అనుమానంతో ఓ భ‌ర్త దారుణానికి ఒడిగ‌ట్టాడు. గాడ నిద్ర‌లో ఉన్న భార్య‌, కూతురిని గొడ్డ‌లితో న‌రికి చంపేశాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండ‌లంలో ఈ దారుణం జ‌రిగింది. గంగాధ‌ర్ ఆటో న‌డుపుకుంటూ , భార్య…

నీళ్ల‌నుకొని యాసిడ్ తాగి మృతి చెందిన వృద్ధురాలు

హాస్పిట‌ల్‌లో ఉన్న బంధువును ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ఓ వృద్ధురాలు (70) శ్రుక‌వారం నీళ్ల‌నుకొని బాటిల్‌లో ఉన్న యాసిడ్‌ను తాగి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖ‌లీల్‌వాడిలో గ‌ల జ‌య హాస్పిట‌ల్‌లో య‌జ‌మాన్యం నిర్ల‌క్ష్యంతో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. వేల్పూర్…

You missed