Month: July 2023

అర్వింద్‌పై బీజేపీలో .. అసమ్మతి దండు… ఏకపక్ష వైఖరికి నిరసనగా ఎంపీపై సీనియర్ల తిరుగుబాటు.. మొన్న రాష్ట్ర పార్టీ కార్యాలయంలో.. నేడో రేపో జిల్లా పార్టీ కార్యాలయ ముట్టడికి ప్లానింగ్… పార్టీలో రెండుగా విడిపోయిన బీజేపీ శ్రేణులు..

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై బీజేపీ పార్టీ సీనియర్‌ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏకపక్షంగా పదమూడు మంది మండల అధ్యక్షులను తొలగించి కొత్త వారిని నియమించడంతో అర్వింద్‌ ఆగడాలు పార్టీలో శ్రుతిమించి పోయాయని వారంతా భగ్గుమంటున్నారు. ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే…

vastavam digital news paper, 30-07-2023, breaking news, nizamabad, www.vastavam.in

నాదంటే నాది….. బాల్కొండ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం వర్గపోరు.. సునీల్‌దో వర్గం… మానాలది మరో రూటు… ఎవరికి వారే ప్రచారం.. సునీల్‌కు ఇంకా టికెట్‌ కన్ఫాం కాలేదని మానాల ప్రకటన.. తన పేరు అధిష్టానం ప్రతిపాదనలో ఉందని నియోజకవర్గంలో పర్యటనలు.. అయోమయంలో…

నాదంటే నాది….. బాల్కొండ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం వర్గపోరు.. సునీల్‌దో వర్గం… మానాలది మరో రూటు… ఎవరికి వారే ప్రచారం.. సునీల్‌కు ఇంకా టికెట్‌ కన్ఫాం కాలేదని మానాల ప్రకటన.. తన పేరు అధిష్టానం ప్రతిపాదనలో ఉందని నియోజకవర్గంలో పర్యటనలు.. అయోమయంలో బాల్కొండ కాంగ్రెస్‌ శ్రేణులు….

బాల్కొండ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. ఆ నియోజవకర్గ టికెట్‌ కోసం పోరాటం ఆగలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఇంకా ఈ టికెట్‌పై ఆశలు వదులుకోలేదు. ఎప్పుడైతే ఈరవత్రి అనిల్‌కు ఇక్కడ నుంచి టికెట్ ఇచ్చేది లేదనే విషయం…

కాంగ్రెస్‌ బీసీ జపం.. అర్బన్‌, ఆర్మూర్‌ బీసీలకే కేటాయించాలని నిర్ణయం… నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఓ రెండు బీసీలకు ఇచ్చేందుకు సన్నాహాలు.. క్యూ కట్టిన బీసీలు… కాంగ్రెస్‌ గూటికి గోర్తె రాజేందర్‌… ఆర్మూర్ నుంచి అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకోలు…. వినయ్‌ ఆశలకు గండి…. ఆచితూచి అడుగేస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం… ( వాస్తవం- నిజామాబాద్‌ పాలిటిక్స్‌)

కాంగ్రెస్‌ బీసీ జపం చేస్తోంది. ఇందూరు పాలిటిక్స్‌లో కచ్చితంగా సామాజికన్యాయం పాటించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాలో అగ్రవర్ణాలదే పై చేయి. పైకెన్ని మాటలు చెప్పినా.. చివరగా ఎన్నికలు వచ్చే సరికి పోటీలో ఉండి ఆర్థికంగా బలంగా ఉండి టికెట్లు దక్కించుకునేది…

వర్షాలపై నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమీక్ష.. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారితో కల్వకుంట్ల కవిత వర్షాలపై శనివారం ఫోన్ లో సమీక్ష .. సహాయక చర్యలను ఉదృతంగా అధికారులకు చేపట్టాలని సూచన.. లోతట్టు ప్రాంతాలు, వరద బాధిత ప్రాంతాలను పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని బి ఆర్ యస్ క్యాడర్ కు విజ్ఞప్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాల కోసం అధికారులను సంప్రదించాలని అభ్యర్థన

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నిజామాబాద్ జిల్లా అధికార యంత్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్…

vastavam digital news paper, 29-07-2023, breaking news, nizamabd, www.vastavam.in

81 టిఎంసిలకు చేరిన ఎస్సారెస్పీ.. ఉదయం మూడు లక్షల దాటిన ఇన్ ఫ్లో.. సాయంత్రం లక్ష 75 వేల క్యూసెక్కుల కు తగ్గుదల .. 18 గేట్ల ద్వారా కొనసాగుతున్న 58 వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల సూడనీకైనా రాని…

81 టిఎంసిలకు చేరిన ఎస్సారెస్పీ.. ఉదయం మూడు లక్షల దాటిన ఇన్ ఫ్లో.. సాయంత్రం లక్ష 75 వేల క్యూసెక్కుల కు తగ్గుదల .. 18 గేట్ల ద్వారా కొనసాగుతున్న 58 వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం వేకువ జామున 3 లక్షల 8 వేల క్యూసెక్కుల కు ఇన్ ఫ్లో పెరగడంతో 32 గేట్ల ద్వారా గోదావరిలోకి అంతే నీటి విడుదల కొనసాగించారు. సాయంత్రానికి లక్ష 75 వేల క్యూసెక్కులకు…

సూడనీకైనా రాని సునీల్.. మాట వరసకైనా రాని మల్లిక్.. బాల్కొండ వరద బాధలు పట్టని కాంగ్రెస్, బిజెపి నేతలు.. కష్ట కాలంలో కనిపించని కమలం, హస్తం పార్టీలు .. బాల్కొండ బందువై నిలిచిన ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం వెన్నంటి ఉంటున్నది ఎవరో కుల్లం కుల్ల తేలిపోయింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల కుండ పోత వర్షం కురిసింది మొదలు నేటి వరకు బాల్కొండ నియోజకవర్గాన్ని భారీ వర్షాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెరువులు…

vastavam digital news paper, 28-07-2023, breaking news, nizamabad, www.vastavam.in

ఎస్సారెస్పీ 30 గేట్ల ద్వారా నీటి విడుదల.. 2 లక్షల 42 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో .. లక్ష 79 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో జోరు వానలో తడుస్తూ…క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలిస్తూ.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నా……

ఎస్సారెస్పీ 30 గేట్ల ద్వారా నీటి విడుదల.. 2 లక్షల 42 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో .. లక్ష 79 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. బుధవారం రాత్రి ఎగువ మహారాష్ట్ర నుండి గోదావరి తీరంలో కురిసిన వర్షాలు తో ఇన్ఫ్లోలు 1,596 వేలకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉధృతి లక్షన్నర క్యూసెక్కులు దాటి పెరుగుతుండడంతో గురువారం మధ్యాహ్నం మొదట…

You missed