Tag: social media

Omicron: కరోనాకు చంపేగుణం పోయింది. భయం చంపుతుంది. అది ఓమిక్రాన్ రూపంలో కాకపోతే గుండెపోటు రూపంలో.

ఓమిక్రాన్ వైరస్ గురించి ఓ డాక్టర్ ప్రజలకు ధైర్యాన్ని అందిస్తూ, అప్రమత్తత చేస్తూ రాసిన వ్యాసం ఇది. 1)ఎవరికి డేంజర్? భయపడే వార్తలను పదేపదే చదివే వారికి, వినేవారికి డేంజర్. వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది . ఓమిక్రాన్…

RRR: ఈ లోక‌ల్ టాలెంట్ ముందు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఏపాటి..? మ‌ట్టిలో మాణిక్యాలకు సోష‌ల్ మీడియానే వేదిక‌..

త్రిపుల్ ఆర్ సినిమాలో ఈ మ‌ధ్య రిలీజ్ చేసిన నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు పాట సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిపోయింది. ఆ పాట పై విమ‌ర్శ‌లు కూడా అదే స్థాయిలో దాడి చేస్తున్నాయి.…

T News: టీ న్యూస్ కూడా వ్యూస్ కోసం ఇంత క‌క్కుర్తి ప‌డుతోందా…? బుద్ది తెచ్చుకోమ‌ని గడ్డి పెట్టిన నెటిజ‌న్లు..

చిల్ల‌ర‌మ‌ల్ల‌ర వార్త‌ల‌తో ప‌బ్బం గ‌డుపుకుని.. వార్త‌లో ఏమీ ద‌మ్ము లేకున్నా.. అస‌లు విష‌య‌మే లేకున్నా.. ఇది వింటే షాక్ తింటారు.. తెలిస్తే షాక్ కొట్టి చ‌చ్చిపోతారు..లాంటి ప‌నికిమాలిన హెడ్డింగులు పెట్టే కేట‌గిరీలో టీన్యూస్ కూడా చేరిపోయింది. దీనికి కూడా ఇబ్బ‌డిముబ్బ‌డి వ్యూస్…

Minister MALLA REDDY: మంత్రి మ‌ల్ల‌న్న అంటే అంత మ‌జాకా..? ఇవేం ట్రోలింగులు రా బై…?

మంత్రి మ‌ల్లారెడ్డి అంటే అంద‌రికీ అలుసైపోయింది. మ‌ల్ల‌న్న‌ను కామెడీ పీస్‌గా చూస్తున్నారంతా. ఎక్క‌డ దొరుకుతాడా..? ఎలా ఆట‌ప‌ట్టిద్దామా అని ఎదురుచూస్తున్న‌ట్టున్నారు. స‌రే, ఆయ‌న మాట్లాడితే కామెడీగానే ఉంటుంది. కాద‌న‌లేం. సీరియ‌స్‌గా తొడ‌లు కొట్టి సాలే.. అని ఆగ్ర‌హంతో ఊగిపోయినా.. మ‌నం క‌డుపుబ్బా…

సోషల్ మీడియా దెబ్బకు సాయిధరమ్ తేజ్ కనిపించకుండా పోయాడు…

ఒకేసారి జరిగిన రెండు సంఘటనలు.. మీడియా ముసుగు విప్పాయి. అసలు రూపం బయట పెట్టాయి. పూర్తిగా వ్యాపారాత్మకంగా మారిన మీడియా వైఖరి రోజు రోజుకూ ఎలా దిగజారి పోతుందో తెలియజెప్పాయి. ఒకటి సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్. మరొకటి చైత్ర అనే చిన్నారి…

‘క‌ర్క‌శ కుమారుడి’కి ఆర్మీజ‌వాన్ ‘చెంప‌దెబ్బ‌…’

‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ అంటారు. కానీ ఇక్క‌డ ఓ క‌ర్క‌శ కుమారుడి తీరుపై ఓ ఆర్మీజ‌వాన్ చెంప‌దెబ్బ తో స‌మాధానిమ‌చ్చాడు. వ‌రుస‌గా మూడు చెంప‌దెబ్బ‌లు కొట్టి బుద్ది వ‌చ్చేలా చేశాడు. జ‌వాన్ దెబ్బ‌ల‌కు ఆ కొడుకు దిమ్మ దిరిగింది. త‌త్వం బోధ‌ప‌డ్డ‌ది.…

టీఆరెఎస్ సోష‌ల్ మీడియాలో సిద్దిపేట చిచ్చు…

హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీఆరెఎస్ సోష‌ల్ మీడియాను విస్తృతంగా వాడుకునేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేసుకుంటున్న‌ది. దుబ్బాక‌లో జ‌రిగిన లోపాల‌ను, లోటుపాట్ల‌ను స‌మీక్షించుకుంటున్న‌ది. హ‌రీశ్‌రావు హుజురాబాద్ ఇంచార్జీ బాధ్య‌త‌లు ఇవ్వ‌డంతో సిద్దిపేట్ నుంచే మంత్రాంగాన్ని న‌డిపిస్తున్నాడు. నేత‌ల‌ను అక్క‌డికి పిలిపించుకుని…

You missed