Tag: mla shakeel

‘వాస్తవం’ బ్రేకింగ్‌… బోధన్‌ బీఆరెస్‌లో అలజడి.. కాంగ్రెస్‌ గూటికి తూము శరత్‌రెడ్డి.. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో సహా పది మంది కౌన్సిలర్లు, సర్పంచులు.. ఎంఐఎం కౌన్సిలర్లు కూడా… గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక… ఫలించని కవిత మధ్యవర్తిత్వం… షకీల్‌ను ఓడిచేందుకే అని ప్రకటించిన శరత్‌రెడ్డి..

బోధన్‌ బీఆరెస్‌లో అలజడి మొదలయ్యింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పద్మావతి ఆమె భర్త, కౌన్సిలర్‌, సీనియర్ బీఆరెస్‌ నాయకుడు తూము శరత్‌రెడ్డి తన అనుచరగణంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. తనతో పాటు పది మంది…

ఈ పంతం…. ఎవరికి అంతం…? షకీల్‌ ఓటమికి కంకణం కట్టుకున్న తూము శరత్‌రెడ్డి… త్వరలో కాంగ్రెస్‌ గూటికి తన బలగంతో…. కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు…. బోధన్‌ రాజకీయంలో ఇదో కుదుపు… చర్చ… షకీల్ మొండి వైఖరితో పార్టీకి నష్టం…

ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర వ్యాప్త చర్చలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు బోధన్‌ వంతు వచ్చింది. షకీల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి సెగ తెగ తగులుతోంది. అది ఎంతలా అంటే షకీల్‌ ఓడించడయే ధ్యేయంగా పనిచేసే టీమ్‌ ఒకటి తయారయ్యంంది. ఆ…

కదన దిక్సూచి కవిత … విజయం దిశగా దిశా నిర్దేశం .. మెట్టెంటి నుంచే జంగ్ సైరన్ .. విజయ యాత్రను తలపించిన కవిత పాదయాత్ర

నిజామాబాద్ జిల్లాలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయ పతాకాన్ని ఎగురవేయడమే లక్ష్యంగా ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జంగ్ సైరన్ మోగించారు. నిజామాబాద్ జిల్లాలో విజయాలను ఖరారు చేసే దిశగా ఇటీవలే కవిత పూర్తి…

మంత్రై ఉండి కూడా సొంతూరికి పింఛన్లు ఇప్పించుకోలని అసమర్థుడు సుదర్శన్‌రెడ్డి.. ఎందుకు సంబరాలంటూ మహేశ్‌ అడుగుతున్నాడు.. ప్రజలకు పాలన పండుగ చేశాం కనుకే సంబురాలు… కాంగ్రెస్‌ నేతలకు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత…

అప్పట్లో ఆయన మంత్రి. కానీ తన సొంతూరుకి పట్టుమని పది పింఛన్లు కూడా ఇప్పించుకోలోని అసమర్థుడాయన… అని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్‌ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఎడపల్లిలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె…

బోధ‌న్ కాంగ్రెస్ బ‌రి నుంచి పోటీకి సుద‌ర్శ‌న్‌రెడ్డి విముఖ‌త‌… కొత్త అభ్య‌ర్తి కోసం అన్వేష‌ణ‌… టీఆరెస్ అసంతృప్తుల‌కు గాలం….

బోధ‌న్ రాజ‌కీయాలు మారుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సుద‌ర్శ‌న్‌రెడ్డి మ‌రోమారు పోటీ చేస్తార‌ని భావించారు. కానీ ఆయ‌న ఈసారి పోటీకి విముఖ‌త చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. కొంత మంది టీఆరెస్ నేత‌లు కూడా…

ఎమ్మెల్యే ష‌కీల్‌.. అజ్ఞాతం వీడాడు.. కానీ అల‌క‌పాన్పు దిగ‌లేదు…

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ నాలుగు నెల‌లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. రెండ్రోజులుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న నివాసానికి వ‌చ్చాడు. కొంద‌రితో మాత్ర‌మే క‌లుస్తున్నాడు. పొడిపొడిగా మాట్లాడుతున్నాడు. ఆయ‌న అజ్ఞాతం వీడినా.. ఇంకా పార్టీ పెద్ద‌ల‌పై అసంతృప్తి వీడ‌లేదు. అల‌క‌పాన్పు దిగ‌లేదు. ఎమ్మెల్యే తండ్రి…