Tag: MAHESH KUMAR GOUD

‘వాస్తవం’ ఎఫెక్ట్‌… ‘అర్బన్‌’ టికెట్‌ కోసం ఢిల్లీలో మహేశ్‌.. సంజయ్‌, ‘ఆకుల’ను అడ్డుకున్న వైనం.. ఈ ఒక్కసారి చాన్స్‌ ఇస్తే అదృష్టం కలిసి వస్తుందని ఆశ..

వాస్తవంలో కాడెత్తేసిన నేతలని వచ్చిన వార్త కథనాన్ని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీరియస్‌గా తీసుకున్నాడు. వెంటనే ఢిల్లీ పయనమయ్యాడు. తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని అధిష్టానాన్ని పట్టుబడుతున్నాడు. ధర్మపురి సంజయ్‌ను అడ్డుకున్నాడు. తాజాగా ఆకుల లలితనూ రానీయలేదు. ఓ మైనార్టీ నేతకు…

‘వాస్తవం’ఎక్స్‌క్లూజివ్‌… కాడెత్తేసిన నేతలు.. తమకు అనుకూలంగా లేదని చివరి నిమిషంలో నిష్క్రమణ… అర్బన్‌లో మహేశ్‌గౌడ్‌, కామారెడ్డిలో షబ్బీర్‌… పెరిగిన గ్రాఫ్‌ అసమర్థ నేతలతో పడిపోతున్న వైనం..

ఆ ఇద్దరు నేతలు సీనియర్లు. రాష్ట్ర స్థాయి లీడర్లు. పార్టీ ఎదుగుదలకు, గ్రాఫ్‌ పెరిగేందుకు వీరు చేసిందేమీ లేదు. ప్రజల్లో ఊపు దానంతట అదే వచ్చింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరింత బలాన్నిచ్చాయి పార్టీకి. ఇక మాకు తిరుగులేదనుకున్నారు ఈ ఇద్దరు…

ఇందూరు కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ఆర్మూర్‌..!! వినయ్‌ అభ్యర్థిత్వాన్ని రేవంత్‌ ప్రకటించడం పట్ల భగ్గుమన్న ఇందూరు నేతలు…. ముందే పేరెలా ప్రకటిస్తాడు… ఇందులో మతలబేమిటీ..? లోపాయికారి ఒప్పందమా..? రెడ్లకే అగ్రతాంబూలమా..? స్వపక్షంలోనే తీవ్ర చర్చకు తెరలేపిన ఆర్మూర్‌ వినయ్‌ టికెట్‌ అంశం..

ఆర్మూర్‌ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువే. అది ఏ పార్టీ అయినా. ఏ ఇష్యూ అయినా. ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది. ఆగి ఆగి ఎలాగోలా రేవంత్‌ సమక్షంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడు బీజేపీకి గుడ్‌ బై చెప్పిన పొద్దుటూరి…

జిల్లాపై రేవంత్‌ పెత్తనం… మహేశ్‌ రికమండేషన్లకు చెక్‌… ఇద్దరి మధ్య టికెట్ల వార్‌… అర్బన్‌లో తనకు లేదా.. అనిల్‌కు ఇవ్వాలని మహేశ్‌ డిమాండ్‌… ఆర్మూర్‌ నుంచి రెండో బీసీకి ఇవ్వాలని, వినయ్‌రెడ్డికి ఇవ్వొద్దని వాదన… కాంగ్రెస్‌లో క్యాడర్‌ అయోమయం… మధుయాష్కీ, మహేశ్‌ ఓ సైడు.. రేవంత్‌ మరోవైపు…

కాంగ్రెస్‌లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అంతా తానై టికెట్ల పంపకాల్లో వ్యవహారించాలని చూస్తున్నారు. ఇందూరులో కూడా తనదే హవా నడవాలని తనకు కావాల్సిన వారికే టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నాడు. అయితే…

సంజయ్‌ కోసం… రేవంత్‌ వర్సెస్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌… అర్బన్‌ టికెట్‌ సంజయ్‌కే ఇస్తామన్న రేవంత్‌.. తనకే కావాలని పట్టుబట్టిన గౌడ్‌… ఢిల్లీకి చేరిన గల్లీ పంచాయతీ…

నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ బాగా పెరిగింది. దీన్ని బీసీలకు కేటాయించారు. దీంతో డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ అర్బన్‌ నుంచి పోటీకి సిద్దమై.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో మాట కూడా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.…

మంత్రై ఉండి కూడా సొంతూరికి పింఛన్లు ఇప్పించుకోలని అసమర్థుడు సుదర్శన్‌రెడ్డి.. ఎందుకు సంబరాలంటూ మహేశ్‌ అడుగుతున్నాడు.. ప్రజలకు పాలన పండుగ చేశాం కనుకే సంబురాలు… కాంగ్రెస్‌ నేతలకు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత…

అప్పట్లో ఆయన మంత్రి. కానీ తన సొంతూరుకి పట్టుమని పది పింఛన్లు కూడా ఇప్పించుకోలోని అసమర్థుడాయన… అని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డిని ఉద్దేశించి సంచలన కామెంట్స్‌ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఎడపల్లిలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె…

You missed