చరిత్రకు.. హామీకి చెదలు….
ఓ నిజం పిశాచమా కానరాడు నినుపోలిన రాజు మాకెన్నడేనీ తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణా అంటూ దాశరథి కృష్ణమాచార్యులు నిజాం నిరంకుశ పాలన పై నిజామాబాద్ ఖిల్లా జైల్లో బొగ్గుతో తన కవిత ద్వారా…
ముఖ పుస్తకం మైకంలో నిజ పుస్తకాన్ని మరిచాం….
💥 ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.. – మహాత్మగాంధీ 💥 ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే పుస్తకాలతో ఆనందంగా…
కరోనా కన్నా భయపెట్టే ఈ మేథావులే ప్రమాదకరం…
డెల్టా ప్లస్ అంటూ భయపెట్టిన మాయదారి మల్లయ్య ఇప్పుడేమంటారు.. జూన్ మొదటి వారంలో ఒక వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాలలో డెల్టాప్లస్ గూర్చి ప్రజలలో భయాందోళన రేకట్టించారు.ఇంటికో శవం లేస్తుందని, ఊపిరితిత్తులు కుళ్లిపోతాయి, ఒక రోజులోనే మరణం, టెస్టులకు దొరకదు, వ్యాక్సిన్…
దేవుడు ఉన్నాడా? ఉన్నాడు…. కాదు లేడు లేడు
ప్రశ్న: దేవుడు లేకుంటే.. మరి మన తల్లి,దండ్రులెలా వచ్చారు? పై నుంచి ఊడి పడ్డరా? దేవుడు లేకుంటే మన తల్లిదండ్రులు లేరు. మనమూ లేము, అసలు ఈ సృష్టి లేదు. అర్ధమైందా? ( ఒక మిత్రుడు ( తన అమాయకత్వంతో లేదా…
హుజురాబాద్లో హీటెక్కిన “మర్డర్ పాలిటిక్స్”
హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈటల రాజేందర్ తనపై హత్యకు కుట్ర జరుగుతున్నదని పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంటర్గా మంత్రి గంగుల కూడా తనదైన శైలిలో…
మేం అలిసిపోయాం… మమ్మల్ని వదిలేయండి..మిమ్మల్ని మీరు కాపాడుకోండి
కరోనా విషయంలో ప్రజలంటే లీడర్లకే కాదు వైద్యాధికారులకు కూడా చిన్న చూపు ఏర్పడింది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యత రాహిత్యాన్ని మరోసారి పట్టించింది. కరోనా మూడో దశ రావడానికి కారణం ప్రజలే అవుతారని చెబుతూ,…
ఆర్మూర్ కు ఉప ఎన్నిక వస్తేనే దళిత బంధు వస్తుందట…
ఆర్మూర్లో దళితబంధు అమలు పై అనుమానాలు వ్యక్తంచేశారు దళితులు.ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు మైలారం బాలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని…
ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే…. ఏంటి పరిస్థితి…?
ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ! ఆర్థిక అత్యవసర పరిస్థితి! భారత రాజ్యాంగంలో ఉండి, ఇప్పటిదాకా అమలు కానీ ఒక ముఖ్యమైన నిబంధన. దేశం మొత్తంలో కానీ లేదా ఒకటో రెండో రాష్ట్రాల్లో గానీ అవసరమైతే ప్రయోగించే అవకాశం రాజ్యాంగం ప్రకారం ఉంది. భారతదేశంలో మొత్తంగా…
దేశంలో ఆరోగ్య సంక్షోభం… కేంద్ర వైఫల్యమే
కరోనా మహమ్మారి యావత్భారత దేశాన్ని కబళిస్తున్న వేళ ఆ మహ్మమారి నుంచి ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి ఆధునిక వైద్య శాస్త్రం తీవ్రంగా కృషి చేస్తుంటే మరోవైపు అభివృద్ధి నిరోధక శక్తులు ఆ విజ్ఞాన శాస్త్రం మీదనే దాడి చేస్తున్నాయి. ” కరోనాకు…
హుజురాబాద్లో చూపే దళిత ప్రేమ రాష్ట్రమంతటా ఉంటుందా?
కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కొత్త వివాదానికి తెరతీసింది. హుజురాబాద్ ఉప ఎన్నికను ద్రుష్టిలో పెట్టుకొని దళితబంధును అక్కడే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం కొత్త చర్చకు తెరలేపింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.…