తనదాక వస్తే గానీ తత్వం బోధపడదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆంధ్ర పౌరుడి ఆవేదన..
– ఎవరి ముడ్దిక్రిందకి నీళ్ళు వస్తే, అప్పుడు కానీ వాడు నిద్ర లేవడు . జీతాలు కోత పెడితేగాని ఉద్యోగికి పెట్టిన వాతలు కనబడలేదు . సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే కానీ సినిమా హీరోలకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటుంది అని…
Fb Fake ACCOUNT: చెప్పిన కదరా సాలే పైసల్ లేవని…I need urgent 12000 rs Can you send.
వాడి పేరు శివ. మొన్న నాకు ఫేస్బుక్కులో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిండు. అనుమానం వచ్చింది. వీడు నాకు ఫ్రెండ్గానే ఉన్నాడే.. అనుకుంటూ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసిన. వెంటనే హలో.. అని మెస్సేజ్. అనుకున్న వీడెవడో ఫేక్గాడే అని. రిప్లై ఇవ్వలే. ఊకున్నడు.…
Corona-Omicron: ఫార్మాసురుల ఆట కట్టడానికి.. ఏం పిల్లడో ఎల్దామొస్తావా ? సమర సింహాలై శంఖమూదుతూ .. ఏం పిల్లో ఎల్దామొస్తావా ?
పత్రికల్లో , టీవీ ఛానెళ్లలో కరోనా భయానక వార్తలు బాగా తగ్గిపోయాయి . కలకలం , ఉదృతి , పంజా , లాక్ డౌన్ లాంటి వార్తల స్థానం లో, పారాసెటమోల్ తో తగ్గిపోతుంది లాంటి వాస్తవికత ఆధార వార్తలు వస్తున్నాయి…
Trs Social MEDIA: టీఆరెస్ సోషల్ మీడియా వారియర్ల వేదన అరణ్య రోదనే… దీన్ని బాగు చేయడం ఎవరి తరమూ కాదు.. రామన్న చేతులెత్తేశాడు..
పాపం.. టీఆరెస్ సోషల్ మీడియా వారియర్ల వేదన మామూలుగా లేదు. ఎంతో కష్టపడి పార్టీకి, ప్రభుత్వానికి సపోర్టుగా, బీజేపీ మీద ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పడి ఏదో చేస్తన్నారు. పోస్టులు పెడుతున్నారు. ఎక్కడా పరువు పోకుండా కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.…
Dalitha bandhu: దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు ఇస్తే అంతే సంగతులు.. ఈ పథకం నీరుగారిపోయినట్టే…
డబుల్బెడ్ రూం ఇండ్లు అనుకున్న విధంగా నిర్మాణం జరగలేదు. కొన్ని చోట్ట కట్టి కూడా ఇంకా ఇవ్వలేదు. లబ్దిదారుల ఎంపిక చాలా కష్టంగా మారింది. ఉన్నవి కొన్ని.. వచ్చిన దరఖాస్తులు వేలల్లో. అధికారులు నిజమైన అర్హత కలిగిన వారినే ఎంపిక చేశారు.…
రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి! రెడ్డి సంఘాల ఐక్యవేదిక డిమాండ్..
రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి! రెడ్డి సంఘాల ఐక్యవేదిక డిమాండ్ హుజురాబాద్ ఎన్నికల్లో, అంతకు ముందు 2018 ఎన్నికల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విధంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రెండు…
Niloufer Hospital: చిన్నారులపై కరోనా పంజా…. ఈ భయపెట్టే ప్రచారమే కావాలి మెడికల్ మాఫియా మార్కెటింగ్కు.
“చిన్నారుల పై కరోనా పంజా . మొదటి రెండు వేవ్ ల కు బిన్నంగా ఇప్పుడు కరోనా చిన్నారుల పై పంజా విసురుతోంది . నిలోఫర్ ఆసుపత్రిలో ఇరవై మంది దాకా పిల్లలు జ్వరం , విరేచనాల తో చేరారు .…
Turmeric board : నిను వీడని నీడను నేనే…. పసుపుబోర్డు మోసంపై అర్వింద్ను వదలని కాంగ్రెస్.. మోసాన్ని ఎండగట్టడంలో టీఆరెస్ అట్టర్ ఫ్లాప్…
తనను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ కూడా రాసిచ్చి కవితను ఓడగొట్టి గెలిచిన ధర్మపురి అర్వింద్ ఆ తర్వాత మాట మార్చాడు. పసుపు బోర్డు కన్నా అత్యున్నతమైన విధానం తెస్తున్నాని చెప్పి ప్రాంతీయ కార్యాలయాన్ని…
NIZAMABAD: మాక్లూర్ విలేకరి పై దాడి కేసులో కొత్త ట్విస్ట్.. దాడి చేసిన వారిని ముందుగా విలేకరే బైక్తో గుద్దాడట.. విలేకరిపైనే కేసుకు పోలీసుల యత్నం….
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అనుచరులు మాక్లూర్ సాక్షి విలేకరి పోశెట్టిపై దాడి చేసిన కేసులో.. పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచరులు తనపై దాడి చేశారని, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయగా……
yasangi-paddy: ఎనభై శాతం వరే.. ! ఇది ఎవరికి కానుంది ఉరి…? రైతులకా..? టీఆరెస్ కా..? బీజేపీకా..?
యాసంగిలో వరి వయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతాంగం ప్రత్యామ్నాయం వదిలి వరికే మొగ్గు చూపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వరి నాట్లు పూర్తయ్యాయి. దాదాపు 80 శాతం వరికే మొగ్గు చూపింది రైతాంగం. ఇరవై శాతం మాత్రమే ప్రత్యామ్నాయ…
