సన్నబియ్యం… ప్రాణం పోసింది..! హెచ్సీయూ… పరువు తీసింది..!!
(దండుగుల శ్రీనివాస్) ఒకేరోజు రెండు విభిన్న సంఘటనలు. ఒకటి కొత్త ఊపిరినిస్తే.. ఇంకోటి ప్రాణాలు తోడేసి పరువును బజారుపాలు చేసేలా చేసింది. సర్కార్కు ఒకేరోజు రెండు అనుభవాలు. సన్నబియ్యం పథకంతో జనాలు హర్షించారు. సీఎం రేవంత్రెడ్డిని మెచ్చుకున్నారు. గతంలో కేసీఆర్ చేయని…
