Category: Local News

ఇందూరుపై ‘పొంగులేటి’ ఫోకస్… అర్బన్‌ నుంచి ఆకుల లలితకు గాలం… బోధన్‌లో తూము శరత్‌రెడ్డితో మంతనాలు… అర్బన్‌, బోధన్‌లలో కాంగ్రెస్‌ గెలుపు కోసం శ్రీనివాస్‌ రెడ్డి చర్చలు… మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డమ్మీ… అందుకే పొంగులేటి రంగంలోకి…

ఇందూరు నుంచి కాంగ్రెస్‌ రెండు సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లా పెద్దన్నగా అంతా తానై వ్యవహరిస్తారని భావించినా ఆయనకు అంత సీన్‌ లేదని అధిష్టానానికి…

vastavam digital news paper, 08-10-2023, breaking news, www.vastavam.in

‘గ్రూపు’ల నేతలకు రామన్న హితబోధ… అహంకారం వీడి అలకలు మాని అప్రమత్తంగా ఉండాలి.. కామారెడ్డి నేతలకు కేటీఆర్‌ చురకలు, సందేశాలు, లక్ష్యాలు.. కాంగ్రెస్‌, బీజేపీలను తక్కువ అంచనా వేయొద్దని హితవు.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, గంప, ముజీబుద్దీన్‌లకు కీలక బాధ్యతలు.. మెజారిటీ తెచ్చేందుకు…

‘గ్రూపు’ల నేతలకు రామన్న హితబోధ… అహంకారం వీడి అలకలు మాని అప్రమత్తంగా ఉండాలి.. కామారెడ్డి నేతలకు కేటీఆర్‌ చురకలు, సందేశాలు, లక్ష్యాలు.. కాంగ్రెస్‌, బీజేపీలను తక్కువ అంచనా వేయొద్దని హితవు.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, గంప, ముజీబుద్దీన్‌లకు కీలక బాధ్యతలు.. మెజారిటీ తెచ్చేందుకు కీలక బాధ్యతలు, కర్తవ్యాలు..

మంత్రి కేటీఆర్‌ హితోపదేశం చేశారు. స్వయంగా గులాబీ దళపతి, ఉద్యమ నేత వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తుంటే.. ఇక్కడ నేతలు గ్రూపులు కట్టి.. ఎవరికి వారే ఉండటాన్ని గమనించిన కేటీఆర్‌ .. ఏకంగా బహిరంగ సభనే పెట్టి నేతలకు చురకలంటించారు. కర్తవ్యబోధ…

అర్వింద్‌ టీమ్‌ రెడీ.. ఇందూరు బీజేపీ అభ్యర్థులు వీరే.. దాదాపుగా ఫైనల్ చేసిన అధిష్టానం… అర్వింద్‌ చెప్పిందే అక్కడ నడస్తోంది… తను అనుకున్న వాళ్లకే టికెట్లు ఇప్పించుకుంటున్న అర్వింద్‌.. అర్బన్‌ ధన్‌పాల్‌, రూరల్ కులాచారి, బోధన్‌ మేడపాటి, ఆర్మూర్‌ రాకేశ్‌, బాల్కొండ నుంచి అనూహ్యంగా అన్నపూర్ణమ్మ.. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌..

ఇందూరు బీజేపీ టీం రెడీ అయ్యింది. అర్వింద్ ఇందూరు బీజేపీలో తన పెత్తనాన్ని నిలుపుకున్నాడు. తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకునే విషయంలో అధిష్టానాన్ని ఒప్పించి పార్టీలో తన సత్తా చాటుకున్నాడు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంపై అర్వింద్‌ ప్రత్యేకంగా నజర్ పెట్టాడు.…

నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్‌ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్‌ నగర్‌ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…

vastavam digital news paper, 07-10-2023, breaking news, www.vastavam.in

కామారెడ్డి బీఆరెస్‌లో ఎవరికివారే.. చక్కదిద్దే పనిలో రామన్న… కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం… కేసీఆర్‌ పోటీ నేపథ్యంలో బీఆరెస్‌ పరిస్థితి పై అధిష్టానం అయోమయం.. సమన్వయం లేని నేతలతో దిక్కుతోచని స్థితిలో క్యాడర్‌.. పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్.. రంగంలోకి రామన్నను దింపిన…

కామారెడ్డి బీఆరెస్‌లో ఎవరికివారే.. చక్కదిద్దే పనిలో రామన్న… కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం… కేసీఆర్‌ పోటీ నేపథ్యంలో బీఆరెస్‌ పరిస్థితి పై అధిష్టానం అయోమయం.. సమన్వయం లేని నేతలతో దిక్కుతోచని స్థితిలో క్యాడర్‌.. పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్.. రంగంలోకి రామన్నను దింపిన అధినేత..

కామారెడ్డి బరి నుంచి గులాబీ దళపతి పోటీకి దిగడంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు బూస్టింగ్‌ వచ్చిందని భావించారంతా. కానీ అక్కడే అసలు సమస్యలు తిష్టవేశాయి. పార్టీ పరిస్థితి దినదినం ఇక్కడే మరింత అధ్వానంగా మారుతూ వస్తోంది. నేతల మధ్య సమన్వయం లేదు.…

vastavam digital news paper, 06-10-2023, breaking news, www.vastavam.in

మన అర్వింద్‌ అన్న సోషల్‌ మీడియా టైగర్‌…! అధిష్టానమూ గుర్తించిన వైనం..!! అర్వింద్‌కు సోషల్‌ మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు… చేసేదేమీ ఉండదు.. ఇలా సోషల్‌ మీడియాలో సొల్లు మాట్లాడి ప్రజలను డైవర్ట్‌ చేయడమే పెద్ద పనన్నమాట..!! బీజేపీ సోషల్‌ మీడియాకు…

మన అర్వింద్‌ అన్న సోషల్‌ మీడియా టైగర్‌…! అధిష్టానమూ గుర్తించిన వైనం..!! అర్వింద్‌కు సోషల్‌ మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు… చేసేదేమీ ఉండదు.. ఇలా సోషల్‌ మీడియాలో సొల్లు మాట్లాడి ప్రజలను డైవర్ట్‌ చేయడమే పెద్ద పనన్నమాట..!! బీజేపీ సోషల్‌ మీడియాకు అంత ప్రయార్టీ ఇచ్చింది.. మరి టీఆరెస్‌…… ఇంకా మేల్కోలేదు… ఎప్పుడో మరి..!

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ గెలిచిన తరువాత జిల్లాకు చేసిందేమీ లేదు. బాండు పేపర్‌ రాసి గెలిచిన ఎంపీగా.. పసుపు రైతులకు ఎగనామం పెట్టిన ఎంపీగా బాగా కీర్తి గడించాడు. బోర్డు లేదు గీర్డు లేదు… ఆ వ్యవస్తే లేదు.. అంటూ మభ్యపెట్టి…

ఉమ్మడి జిల్లా ఓటర్లు @ 20, 27, 547 అత్యధిక ఓటర్లు నిజామాబాద్‌ అర్బన్‌లో… 2, 86, 766 బాన్సువాడలో అత్యల్పం…. 1, 92, 841 మంది ఓటర్లు.. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం…

రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలు కలుపుకొని మొత్తం 20, 27, 547 మంది ఓటర్లున్నట్టు తుది జాబితాలో వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్‌ అర్బన్ నియోజకవర్గంలో ఓటర్లు…