

మన అర్వింద్ అన్న సోషల్ మీడియా టైగర్…! అధిష్టానమూ గుర్తించిన వైనం..!! అర్వింద్కు సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా బాధ్యతలు… చేసేదేమీ ఉండదు.. ఇలా సోషల్ మీడియాలో సొల్లు మాట్లాడి ప్రజలను డైవర్ట్ చేయడమే పెద్ద పనన్నమాట..!! బీజేపీ సోషల్ మీడియాకు అంత ప్రయార్టీ ఇచ్చింది.. మరి టీఆరెస్…… ఇంకా మేల్కోలేదు… ఎప్పుడో మరి..!
ఉమ్మడి జిల్లా ఓటర్లు @ 20, 27, 547 అత్యధిక ఓటర్లు నిజామాబాద్ అర్బన్లో… 2, 86, 766 బాన్సువాడలో అత్యల్పం…. 1, 92, 841 మంది ఓటర్లు.. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం…
Like this:
Like Loading...
Related