Month: April 2023

ఆ కాంట్రాక్టర్‌ బిల్లులు రాక చనిపోలేదు… అది తప్పుడు వార్త… ఖండించిన విద్యాశాఖ.. మన ఊరు- మన బడి పనులు చేసి బిల్లులు రాక ఎస్ఎంసీ చైర్మన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం..

ఆ కాంట్రాక్టర్‌ బిల్లులు రాక చనిపోలేదు… అది తప్పుడు వార్త… ఖండించిన విద్యాశాఖ.. మన ఊరు- మన బడి పనులు చేసి బిల్లులు రాక ఎస్ఎంసీ చైర్మన్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం.. మన ఊరి మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం…

ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని పేదలకు పంచండి….ప్లీనరీ సందర్బంగా కేసీఆర్‌ కీలక నిర్ణయం…

ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని పేదలకు పంచండి…. మన లీడర్లు ఇక పల్లెబాట… పల్లెనిద్ర చేయాలని కేసీఆర్‌ ఆదేశం… ప్లీనరీ సందర్బంగా కీలక దిశానిర్దేశం.. టార్గెట్‌ @ 100 గెలుస్తాం సమస్య లేదు.. కానీ ఎక్కువ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యం… ప్రజలతో…

www.vastavam.in – digital news paper 27-04-2023

http://అకాలం ఆగమాగం… వడగండ్ల వానలతో రైతన్న దైన్యం.. తడిచిన ధాన్యం.. అన్నదాతకు అపార నష్టం.. నేనున్నానంటూ రైతాంగానికి భరోసా ఇచ్చిన బాజిరెడ్డి… రూరల్‌ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పంటనష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులక https://vastavam.in/2023/04/26/local-news/p=9038/

అకాలం ఆగమాగం… వడగండ్ల వానలతో రైతన్న దైన్యం.. తడిచిన ధాన్యం.. అన్నదాతకు అపార నష్టం.. నేనున్నానంటూ రైతాంగానికి భరోసా ఇచ్చిన బాజిరెడ్డి… రూరల్‌ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పంటనష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసాగా నిలిచిన గోవన్న.. తడిచిన ధాన్యాన్ని సేకరిస్తాం… ఎవరూ దిగులు చెందొద్దు.. కేసీఆర్‌ రైతు పక్షపాతి.. ఎకరాకు పదివేల పరిహారం వచ్చేలా సీఎంతో మాట్లాడుతా… ధైర్యంగా ఉండండి.. రైతులకు వెన్నుదన్నుగా బాజిరెడ్డి పంట నష్ట పరిశీలన.. భరోసా…

అకాలం ఆగమాగం… వడగండ్ల వానలతో రైతన్న దైన్యం తడిచిన ధాన్యం.. అన్నదాతకు అపార నష్టం.. నేనున్నానంటూ రైతాంగానికి భరోసా ఇచ్చిన బాజిరెడ్డి రూరల్‌ నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో పంటనష్టం.. క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసాగా నిలిచిన గోవన్న తడిచిన ధాన్యాన్ని…

కేసీఆర్‌ ప్రధాని అవుతారు.. తెలంగాణ మోడల్‌ అమలు చేస్తారు… బీజేపీ అంత అవినీతి సర్కార్‌ మరొకటి లేదు.. తెలంగాణ వ్యతిరేక పార్టీ బీజేపీని తరిమి తరిమి కొడదాం.. రైతులకు మోటర్లకు మీటర్లు పెడితే ౩౦వేల కోట్లిస్తామన్నారు. చచ్చినా మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన రైతు పక్షపాతి కేసీఆర్‌… మీవి రిజర్వేషన్లు అమలు చేసే ముఖాలేనా..? ఉన్న సంస్థలన్నీ అమ్మేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని నమ్మేదెవరు..? రూరల్ ప్లీనరీ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌….

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ ప్రధాని అవుతారని, తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తారని ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. మంగళవారం భూమారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ బీఆరెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది.…

శభాష్‌.. జీవన్‌…! మహారాష్ట్ర బీఆరెస్‌ సభల సక్సెస్‌తో కేసీఆర్‌ కితాబు..

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి చాలా పెద్ద బాధ్యతే అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్ర.. మన ఊరు కాదు మన పల్లె కాదు… అక్కడి వాతావరణమే డిఫరెంట్‌. అలాంటి చోట బీఆరెస్‌ సభలతో జనాల దరికి చేరాలనుకుంది. జన సమీకరణ అంటే పిల్లల…

బీజేపీ డైరెక్షన్‌లో బీసీ జర్నలిస్టుల ఫోరం… అందుకే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం డుమ్మా.. ఈటలను పిలిపించి.. కేసీఆర్‌ను తిట్టించి… ఉద్దేశ్యమొకటి.. పేరు జర్నలిస్టుల ముసుగా…? ఇప్పుడిదే జర్నలిస్టు సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌…

బీజేపీ డైరెక్షన్‌లో బీసీ జర్నలిస్టలు ఫోరం… అందుకే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం డుమ్మా.. ఈటలను పిలిపించి.. కేసీఆర్‌ను తిట్టించి… ఉద్దేశ్యమొకటి.. పేరు జర్నలిస్టుల ముసుగా…? ఇప్పుడిదే జర్నలిస్టు సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌… వాస్తవం ప్రతినిధి, హైదరాబాద్‌:…

బీఆరెస్‌ వస్తేనే భారత్ బాగుపడతది.. దేశం పరివర్తన అనివార్యం.. ఇప్పటికే చాలా ఆసల్యం.. మూల్యం చెల్లించుకున్నాం.. ఇక చాలు…మరాఠ్వాడా వేదికగా దేశ ప్రజలను ఆలోచింపజేసేలా కేసీఆర్‌ స్పీచ్…

దేశ పాలన ప్రస్తుతం లక్ష్యం లేకుండా ముందుకు సాగుతుందని, ఇది చాలా ప్రమాదకరమన్నారు కేసీఆర్‌. దేశంలో పరివర్తన రావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, ఇక వేచి చూడటం వల్ల మరింత మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. సోమవారం…