చేవెళ్లలో చెలరేగిన అమిత్ షా.. రెచ్చగొట్టే ప్రసంగం… ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ మత విద్వేషాల చిచ్చు.. ఇక ఎన్నికల మూడ్లోకి కాషాయ టీమ్….
చేవెళ్లలో జరిగిన బీజేపీ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెలరేగి పోయాడు. ఇది పక్కా ఎన్నికల కోసం చేసే రెచ్చగొట్టే ప్రసంగాన్ని తలపించింది. ఎక్కడ గెలికితే తమకు ఉపయోగమే.. మత విద్వేషాలను ఎలా రెచ్చగొట్టి పార్టీకి మేలు…
బీసీ జర్నలిస్టులు బీసీ సమాజాన్ని మేల్కొల్పాలి… బీసీ జర్నలిస్టుల సమ్మేళనంలో వక్తలు.. – బీసీ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు.. కన్వీనర్గా సతీష్ కమాల్, కో- కన్వీనర్గా మ్యాడం మధుసూదన్
బీసీల్లోని అన్ని కులాలు సంఘటితం కావాలని, జర్నలిస్టులు బీసీ సమాజాన్ని మేల్కొల్పేలా పని చేసి రాజ్యాధికారం సాధించుకునేలా కృషి చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ జర్నలిస్టుల సమ్మేళనం జరిగింది. బీసీల సాధికారతలో బీసీ జర్నలిస్టుల…
నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు మధ్య పెరుగుతున్న దూరం…
నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు…
బీసీల సాధికారితలో జర్నలిస్టుల పాత్ర పై…రేపు బీసీ జర్నలిస్టుల సమ్మేళనం.. అన్ని పార్టీల నుంచి నేతల హాజరు..
ఎస్సీ, ఎస్టీలకు జనభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తున్నారు. సరే, మరి బీసీలను విభజించి పీలికలు, చీలికలు చేసి పాలించడం ఇంకెంతకాలమంటూ ప్రశ్నించేందుకు జర్నలిస్టుల వేదిక రెడీ అయ్యింది. సీనియర్ జర్నలిస్టు మ్యాడం మధుసూదన్ నేతృత్వంలో బీసీల సాధికారత లో జర్నలిస్టుల పాత్ర…
నేను మోనార్క్.. ఎవరి మాట వినడు… ఎవరినీ కలుపుకుపోడు… కాట్పల్లి రూటేవేరు… సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి.. కామారెడ్డి బీజేపీలో రమణారెడ్డి గ్రూపుల లొల్లి… రెడ్డి రాజకీయంతో అన్ని వర్గాలు దూరం..
ఆయనంతే. ఆది నుంచి ఆయన వ్యక్తిత్వం..వైఖరి డిఫరెంట్. మోనార్క్ టైపు. తన అవకాశాల కోసం… అవసరాల కోసం… నచ్చినట్టు చేస్తాడు. సొంత లాభం కోసం ఏ నిర్ణయాలైనా తీసుకుంటారు. రాజకీయాల్లో తనకంటూ ఓ వివాదస్పద ముద్ర వేసుకుని దాన్నే కంటిన్యూ చేస్తూ…
అగ్గి పిడుగు పడింది… యాగఫలం దక్కింది… రెండు రోజుల పాటు శాంతి పూజలు
లోక కళ్యాణార్థం శ్రీ కృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి విశ్వ మంగళ శాసనములతో నిర్వహిస్తున్న ఆయుత చండి అతిరుద్రం-పూర్ణ హుతి కార్యక్రమం చివరి రోజున వింత చోటు చేసుకుంది. పార్టీలకతీతంగా ఆథ్యాత్మిక చింతనలో,…
ఔను… కవిత అంటే తెలుగు మీడియాకు కక్షే…! లిక్కర్ కేసులో ఆమెపై ఆరోపణలకే అధిక ప్రాచుర్యం.. పబ్లిసిటీ… వివరణలకు అంత ప్రయార్టీ ఇవ్వని మీడియా… అంతో ఇంతో దిశే నయం… నమస్తే తెలంగాణ మరీ అధ్వానం..
ఢిల్లీ లిక్కర్ కేసులో తనతో సుఖేశ్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. డబ్బుల పంపకం జరిగిందని రిలీజ్చేసిన లేఖను తెలుగు మీడియా కళ్లకు అద్దుకుని మరీ పతకా శీర్షికన ప్రచురించి జబ్బలు చరుచుకుంది. ఆ మరుసటి రోజు కవిత ఇదంతా ఫేక్. అతనికీ…
