Tag: Turmeric board

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో కోటి ఇస్తాన‌ను….

నేను నిజామాబాద్ లో పసుపు బోర్డు హామీ ఇచ్చినట్లు నీవు కూడా నన్ను గెలిపిస్తే ఐదే ఐదు రోజుల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలందరి అకౌంట్లో మనిషికి కోటి రూపాయలు వేస్తానని హామీ ఇవ్వండి గెలిచిన తరువాత ఏలాగు మనం ఇవ్వం పీకం…

ఏ స‌వాల్ కో జ‌వాబ్ దో మోడీ…. ఇందూరులో ప‌సుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయ‌లేదో చెప్తారా మోడీ జీ..? మీ అర్వింద్ మోస‌పూరిత వాగ్దానం చేసి ప‌ద‌వి ద‌క్కించుకున్నాడు. దీనిపై ఏమంటావు…?

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక ఏమోగానీ ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు, సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు… గతంలో ఎన్న‌డూ లేనంత‌గా ట్రోలింగు…… ఇవ‌న్నీ రాజ‌కీయంగా బీజేపీ, టీఆరెస్ మ‌ధ్య భ‌విష్య‌త్ పోటీని సూచిస్తున్నాయి. ఓ వైపు సీఎం, మ‌రోవైపు టీఆరెస్ నేత‌లు …. ఎవ‌రికి…

అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం.. దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్..

అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం.. దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్.. ఇప్పుడు అరవింద్ ను పసుపు రైతులు ఏ ఊరికి పోయిన తరిమికొడుతున్నరు – మంత్రి…

ఒక్క సంఘ‌ట‌న‌.. ఎన్నో వైఫ‌ల్యాలు … త‌ప్పెవ‌రిది.. అర్వింద్ దాడిపై సానుభూతి లేదెందుకు..?

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌పై దాడి. ఆయ‌న మీద దాడి జ‌ర‌గ‌కున్నా.. ఎంపీ ప‌ర్య‌ట‌న‌ను టార్గెట్ చేసుకుని అనుచ‌రుల‌పై టీఆరెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఇదిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌. బీజేపీ ఎంపీల‌పై దాడులు జ‌రుగుతున్నాయి… ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా…

Turmeric board : నిను వీడ‌ని నీడ‌ను నేనే…. ప‌సుపుబోర్డు మోసంపై అర్వింద్‌ను వ‌ద‌ల‌ని కాంగ్రెస్‌.. మోసాన్ని ఎండ‌గ‌ట్ట‌డంలో టీఆరెస్ అట్ట‌ర్ ఫ్లాప్…

త‌న‌ను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపుబోర్డు తీసుకువ‌స్తాన‌ని బాండ్ పేప‌ర్ కూడా రాసిచ్చి క‌విత‌ను ఓడ‌గొట్టి గెలిచిన ధ‌ర్మ‌పురి అర్వింద్ ఆ త‌ర్వాత మాట మార్చాడు. ప‌సుపు బోర్డు క‌న్నా అత్యున్న‌త‌మైన విధానం తెస్తున్నాని చెప్పి ప్రాంతీయ కార్యాలయాన్ని…

Turmeric Board: అర్వింద్‌ను టీఆరెస్సోళ్లు ఇడిసిపెట్టినా… కాంగ్రెసోళ్లు మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ప‌సుపు బోర్డు కోసం రైతుల‌తో ఢిల్లీ బాట‌….

అర్వింద్ అంటేనే ప‌సుపు బోర్డు గుర్తొస్త‌ది రైతుల‌కు. ఎట్లాగూ గెలిచేది లేద‌నుకున్నాడో.. అడిగేవారెవ‌ర‌నుకున్నాడో తెలియ‌దు కానీ, త‌న‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తీసుకొస్తాన‌ని ఓ ఉచిత హామీ ఇచ్చేశాడు రైతుల‌కు. ఏ పోపోవోయ్‌.. మాట‌లు చెప్పొచ్చావు అని…

You missed