కవిత కాళికారూపం… అర్వింద్పై తీవ్ర స్థాయిలో మండిపాటు… అసత్య ఆరోపణలపై చెప్పుతో కొడతానని , వెంటాడి ఓడిస్తానని శపథం.. వేడెక్కిన రాజకీయం… రాష్ట్రం రాజకీయాల్లో సంచలనం….
కవిత సౌమ్యురాలు. ఎంపీగా ఓడిన తర్వాత ఆమె చాలా కాలం రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. చాలా రోజుల తర్వాత స్థానిక సంస్థల ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎన్నిసార్లు ఆమెపై ఆరోపణలు…
