ఇందూరు బీజేపీలో అర్వింద్ యాంటీ గ్రూపు రెడీ… యెండల సారథ్యంలో అసమ్మతి నేతలు ఒక్కతాటిపైకి… యెండలతో జత కట్టిన వినయ్రెడ్డి… సమయం కోసం చేస్తున్న అర్వింద్ బాధిత బీజేపీ నేతలు….
ఇందూరు బీజేపీ ఇప్పుడు అర్వింద్ బీజేపీగా మారింది. ఒకప్పుడు ఉన్న పార్టీ కాదిప్పుడు. అది మొత్తం అర్వింద్ చేతిలోకి వెళ్లింది. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచిన నాటి నుంచి తను పూర్తిగా పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఏ నియోజకవర్గం నుంచి…
