NIMS: జంగ్ ప్రహ్లాద్ ఇంకా చావలేదురోయ్… నిమ్స్లో వెంటిలేటర్పై … జర సంతాప వార్తలు ఆపుతారా..?
ప్రముఖ జానపద కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు జంగ్ ప్రహ్లాద్ నిన్న ఉదయం జగద్గిరి గుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మొదట ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత పరిస్థితి సీరియస్గా ఉండటంతో రాత్రే నిమ్స్కు తీసుకువచ్చారు. అబ్జర్వేషన్లోనే ఉంచారు.…
Huzurabad: చివరి అంకంలో ట్విస్ట్.. ఓట్ల వరి రాజకీయం..
రేపు పోలింగ్. ఈ రాత్రి కీలకం. మూడు రోజులుగా డబ్బుల పంపిణీ జోరుగా సాగుతున్నది. టీఆరెస్, బీజేపీలు పోటీలు పడి పంచుతున్నాయి. నాకు రాలేదంటే.. నాకు రాలేదని రోడ్ల మీదకు జనాలు వస్తూనే ఉన్నారు. లొల్లి చేస్తూనే ఉన్నారు. మీడియాలో ఆ…
ధరణి విజయంలో రెవెన్యూ సిబ్బంది కృషి ఎనలేనిది- ట్రెసా అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి..
ధరణి ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి , ధరణి ఒక సంవత్సరం పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమానికి ట్రేసా అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి , కార్యవర్గ సభ్యులు , నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు…
Pro:మంత్రుల పీఆర్వోలకు ఇంత నిర్లక్ష్యమా..? చావకముందే చంపి సంతాప ప్రకటనలా..? తాజాగా ఎర్రబెల్లి పీఆర్వోదీ అదే దారి…
మంత్రుల కన్నా.. వాళ్ల పీఆర్వోలు మరింత బీజీగా ఉంటున్నారా? లేకపోతే మరీ అత్యుత్సాహం ప్రదర్శించి ఓవర్ స్మార్ట్గా వెళ్తున్నారా తెలియదు కానీ.. వీరి చర్యలు వల్ల మంత్రులకు తలవంపులు తప్పడం లేదు. అసలే మంత్రులకు రోజులు మంచిగా లేవు. ఏదో సందర్భంలో…
Huzurabad: కొంపదీసి దుబ్బాక రిజల్ట్స్ అయితే రిపీట్ కావు కదా..! దేవుడా అలా మాత్రం జరగొద్దు…ప్లీజ్..!
హుజురాబాద్… ఈ రోజు, రేపు ఓపిక పడితే ఓ తంతు ముగుస్తుంది. ఈ రెండ్రోజులు జర ఊపిరిబిగపట్టండి. ఓట్లు పడంగానే ఓ పనైపోతుంది. మళ్లీ ఫలితాల కోసం మరో ఉత్కంఠ. సరే రెండు తారీఖు దాక ఓపిక పట్టండి. ఎవరి భవిష్యత్తు…
Yadadri: మూడు కిలోలు కాదు.. మీరు ముప్పై కిలోలిచ్చినా తక్కువే మంత్రి మల్లారెడ్డి గారు..
ఓ వార్త పొద్దున్నే చూశాను దిశలో. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రికి మంత్రి మల్లారెడ్డి 3 కిలోల బంగారు విరాళంగా ఇచ్చాడని ఆ వార్త సారాంశం. ఒక్క కిలో ఇవ్వడమే గ్రేట్ అనుకున్న తరుణంలో మన మంత్రి 3 కిలోలు…
Ncb DRUG CASE: వుయ్ ఆర్ విత్ యూ వాంకెడే… ఆర్యన్ డ్రగ్ కేసులో హీరో అవుతున్న వాంకెడే.. అసలేం జరుగుతుంది..?
ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ వాంకెడే .. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వుయ్ ఆర్ విత్ యూ వాంకెడే అనే పోస్టింగులు దానికి లైకులు.. మద్దతుగా కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. అసలు ఈ సమీర్ వాంకెడే ఎవరు..?…
Minister NIranjan reddy: మాటలననేలా..? కుక్కలని మాటలు పడనేలా..? మంత్రులూ.. జర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
కలెక్టర్లు, మంత్రులు.. ఎవరూ తగ్గడం లేదు. ఎవరి పరిధిలో వారు రెచ్చిపోతున్నారు. నోటికెంతొస్తే అంత. ఏమనాలనిపిస్తే అది.. అలా నోరు జారి పెంట పెంట చేసుకుంటున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేసుకుంటున్నారు. ఆఖరికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా…
Huzurabad: ఓట్లకు పైసల కోసం రోడ్డెక్కినం అంటే మాది మామూలు చైతన్యం కాదు..
ఇదీ చైతన్యం అంటే. ఇదీ పోరాట పటిమ అంటే. ఇదీ ప్రశ్నించడమంటే. అవును ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు. మాకిస్తందుకే పైసలు లేవా? ఇన్ని రోజులు తాగినంత తాగిపిచ్చిర్రు. తిన్నంత తినిపిచ్చిర్రు. మజా చూపించి మురిపించిర్రు. మరి ఇగ ఒక్క రోజే…
Paddy : వరి రైతు చుట్టూ రాజకీయం.. షురూ..! రైతులే పావులు..
వరి వద్దు.. వరి వేసుకుంటే ఉరే.. యాసంగిలో ఈ నినాదాలు, వరి నియంత్రణ చర్యలు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. తాజాగా బీజేపీ దీక్ష పేరుతో దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది. తొందరపడి ఓ కోయిలా ముందే…
