ఇందూరులో ఇంటింటి హెల్త్ సర్వే….
జిల్లాలో వచ్చే నెల (ఆగస్టు) 3 నుంచి నిర్వహించే హెల్త్ సర్వేలో పక్కాగా అన్ని విషయాలు సేకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడవ తేదీ నుంచి నిర్వహించే హెల్త్ సర్వే లో కొవిడ్ -19,…
బాన్సువాడలో దళిత బంధు అమలు చేయకపోతే పోచారం రాజీనామా చేయాలి…
దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి తెలంగాణ ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ,రమేష్ బాబు డిమాండ్ చేశాడు. శనివారం రుద్రూర్ సీపీఎం గ్రామ పార్టీ శాఖ మహాసభలో ఆయన మాట్లాడాడు.…
ప్రధాన ప్రతిపక్షం కోసం తండ్లాట…
బీజేపీకి ఇప్పుడు టార్గెట్ టీఆరెఎస్ కాదు. అది నిన్నటి వరకు. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నది. మొన్నటిదాకా ప్రత్యామ్నాయంగా టీఆరెఎస్కు తామే అని దూసుకుపోయిన బీజేపీకి కొత్తగా జీవం పోసుకొని జనాల చెంతకు వస్తున్న కాంగ్రెస్ బ్రేకులు వేస్తున్నది. ఇప్పుడు…
శభాష్ సుభాష్రెడ్డి… మూడున్నర కోట్లతో బడి కట్టించి..
అతనో పెద్ద వ్యాపారి. నిర్మాణ రంగంలో కష్టపడి, శ్రమకోర్చి పైకొచ్చాడు. హైదరాబాద్లో స్థిరపడ్డాడు. కానీ కన్న ఊరిపై మమకారం పోలేదు. ఆ ఊరంటే అతనికి ప్రేమ. ఓనాడు తనకు పాఠాలు నేర్పి ఇంతటి వాడిని చేసిన సర్కార్ బడికి వెళ్లాడు. శిథిలావస్థలో…
వెంటాడుతున్న థర్డ్ వేవ్ భయం… కోలుకోని మార్కెట్
కరోనా భయం ఇంకా జనాలను వెంటాడుతూనే ఉన్నది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదనే వార్తలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇప్పటికైతే జంకు లేకుండానే బయట జనం తిరుగుతున్నారు. రోజువారీ పనులు చేసుకుంటున్నారు. ఇంకా పరిస్థితులు పూర్తిగా సెట్కాలేదు. కొందరు మూతికి…
మాటల మీద నమ్మకం పోతుంది సారూ..!
కేసీఆర్కు ఒక అలవాటుంది. ఎన్నికల ముందు ప్రజలకు కావాల్సిన వాటిపై అప్పటికప్పుడు వరాలిచ్చేస్తాడు. ఇలా గెలిపించగానే .. వెంటనే అది అమలులోకి వస్తుందంటాడు. నమ్మబలుకుతాడు. అందరూ నమ్మరు. ఎక్కడో బెడిసికొడుతుంది. ఆ తర్వాత దాని ఊసుండదు. అందేదీ మరి.. కేసీఆర్ నోటి…
ఒక్కడి చుట్టు వందల శక్తులు… కేసీఆర్ వికృత క్రీడ
గతంలో ఎన్నడూ చూడని రాజకీయ పరిణామాలు హుజురాబాద్లో చోటుచేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ ఒక్కడు… అతన్ని నిలువరించేందుకు వందల శక్తుల మోహరింపు. అసలేం జరుగుతుంది? పైగా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పైశాచికానందం పొందే పోస్టులు, కామెంట్లు. హుజురాబాద్ ఎన్నికలో గెలవడానికి ఇన్ని…
తన గొప్పల కోసం అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్..
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ , రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి, అర్బన్ ఇన్చార్జ్…
సాధించుకున్న తెలంగాణలో ఆత్మగౌరవ పోరాటాలా?
కేసీఆర్ ఏనాడైతే దళితబంధు పథక రచన చేసి ప్రకటించాడో ఆనాటి నుంచి కులాల వారీగా ఆత్మగౌరవ నినాదం మొదలైంది. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో మళ్లీ ఆత్మగౌరవం మాట వినిపిస్తున్నది.…
ఉపాధి కూలీ కుటుంబాలకు ఉద్యోగాలు…
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ పనులు చేస్తున్న కుటుంబాల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (DDU-GKY) కింద జాబ్ కార్డు కలిగి వంద రోజులు పనులు పూర్తి…