Month: April 2024

కవిత అరెస్టు తరువాత కేసీఆర్‌ వ్యూహం మారిందా…? కాంగ్రెస్‌ టార్గెట్‌.. బీజేపీకి సపోర్ట్‌..!! కేసీఆర్‌ వ్యూహం ఇదేనా..? తాజాగా సంగారెడ్డిలో ఆయన స్పీచ్‌ ఆంతర్యం ఇదేనా..? రేవంత్‌ బీజేపీలో చేరుతాడనే ఆరోపణలో పసలేదు.. ఏడాదే ఈ ప్రభుత్వం ఉంటుందని కేసీఆర్‌ అనడం వ్యూహంలో భాగమేనా..? కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావని కేసీఆర్‌ జోస్యం.. మరి మిగిలినవి బీజేపీ రావాలని కోరుకంటున్నాడా..? టీఆరెస్‌కు ఒక్క సీటు కూడా రాదని కేసీఆర్‌కూ తెలుసు.. ఆయన మాటల గారడీ వెనుక పరమార్థం ఏమిటీ..? కాంగ్రెస్‌ను దెబ్బ తీసి బీజేపీకి జీవం పోయడమేనా..?

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కేసీఆర్‌ వ్యూహం మార్చాడు. బీజేపీ పల్లవి అందుకున్నాడు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసి బీజేపీని బతికించే వ్యూహాన్ని బాహాటంగానే ప్రకటించేశాడు. తాజాగా ఆయన సంగారెడ్డిలో జరిగిన సభలో మాట్లాడిన తీరు.. ఆయనలో మారిన మనిషి,…

ఫామ్‌హౌజ్‌లో నాయకుడు..! ఇప్పటికీ అందుబాటులో లేని కేసీఆర్‌.. !! కేటీఆర్‌ బిజీబిజీ… జైలులో కవిత..!! పార్లమెంటు ఎన్నికల వేళ ఇబ్బందికరంగా నేతల తీరు.. బీఆరెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగదుడుపు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కేసీఆర్‌ మారలే. పరాభవం మూటగట్టుకున్నా.. పార్టీ నేతలు తలోదారి పట్టి చేజారిపోతున్నా తీరు మార్చుకోలే. ఆయన ఇప్పటికీ ఫామ్‌ హౌజ్‌ రాజకీయాలే చేస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్‌లో కదనరంగంలో దూకితే…

గల్ప్‌ ఓట్లపై కాంగ్రెస్‌ గురి..! గల్ప్‌ దేశాల్లో పర్యటిస్తున్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. మూడు లక్షల ఓట్లే టార్గెట్‌… నాడు కవిత ఓటమిలో కీలకం ఈ ఓట్లే… ఇప్పుడు కాంగ్రెస్‌ ఈ ఓట్లకు ప్రాధాన్యత అందుకే… బీజేపీ, బీఆరెస్‌లో కనీస ఊసులేని గల్ప్‌ ఓట్ల అంశం.. గల్ప్‌ బాధితులకు సంక్షేమ సంఘం.. వెయ్యి కోట్ల నిధుల పేరుతో కాంగ్రెస్‌ తాయిలాలు.. రేపు గల్ప్‌ సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటీ..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: గతంలో ఎక్కడ లోపాలు జరిగాయో.. వాటిని పక్కా తెలుసుకుని ముందుకు పోతోంది కాంగ్రెస్‌. గతంలో ఓడిన నేతలు చేసిన తప్పులేమిటో తాము చేయకుండా జాగ్రత్త పడుతోంది కాంగ్రెస్‌..! గత అనుభవాల నుంచి కాంగ్రెస్‌…

‘గిర్దావర్‌’కు బీజేపీ ఆఫర్‌..! గంగారెడ్డికి బోధన్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశ చూపిన నేతలు.. బీఆరెస్‌ ఇన్చార్జిగా ఇవ్వకపోవడంతో నైరాశ్యం.. పార్టీ కార్యక్రమాలకు దూరం దూరం.. ఆహ్వానం పలికిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బోధన్‌ బీఆరెస్‌ నేత గిర్దావర్‌ గంగారెడ్డికి బీజేపీ ఆఫర్‌ ఇస్తోంది. ఏకంగా ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తాం రారమ్మంటోంది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అజ్ఞాతంలో ఉండటంతో చాలా రోజులుగా ఈ నియోజకవర్గంలో బీఆరెస్‌…

vastavam breaking news, ‘గిర్దావర్‌’కు బీజేపీ ఆఫర్‌..! గంగారెడ్డికి బోధన్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశ చూపిన నేతలు.. , www.vastavam.in- వేములపై పంచతంత్రం..! బాల్కొండలో కాంగ్రెస్‌ మెజారిటీ కోసం ఐదుగురు బరిలోకి..

వేములపై పంచతంత్రం..! బాల్కొండలో కాంగ్రెస్‌ మెజారిటీ కోసం ఐదుగురు బరిలోకి.. వ్యూహం ప్రకారం బీఆరెస్‌కు చెక్‌పెట్టే యోచన.. ఇప్పుడు జిల్లా పార్టీకి పెద్ద దిక్కు మాజీ మంత్రి.. ఆయన ఇలాఖలోనే పార్టీని మట్టికరిపిస్తే… మాజీ మంత్రికి ఇక్కడ ఇజ్జత్‌ కా సవాల్‌గా…

వేములపై పంచతంత్రం..! బాల్కొండలో కాంగ్రెస్‌ మెజారిటీ కోసం ఐదుగురు బరిలోకి.. వ్యూహం ప్రకారం బీఆరెస్‌కు చెక్‌పెట్టే యోచన.. ఇప్పుడు జిల్లా పార్టీకి పెద్ద దిక్కు మాజీ మంత్రి.. ఆయన ఇలాఖలోనే పార్టీని మట్టికరిపిస్తే… మాజీ మంత్రికి ఇక్కడ ఇజ్జత్‌ కా సవాల్‌గా మారిన వైనం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బీఆరెస్‌ గెలిచింది ఒక్క సీటు జిల్లాలో. గెలిచింది మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. బాల్కొండ నియోజకవర్గం. ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థికి 65వేల ఓట్లొస్తే.. నాలుగున్నర వేల ఓట్లతో గట్టెక్కాడు వేముల ప్రశాంత్‌రెడ్డి. ఇప్పుడు…

vastavam digital news paper, 13-04-2024, ‘రేకుల’పల్లి క్యాంప్‌ ఆఫీసు..!! కోటిన్నర బిల్డింగ్‌ వద్దని ‘రేకుల’షెడ్డులో క్యాంపు కార్యాలయం…www.vastavam.in, అక్క ఒంటరి..! కేసీఆర్‌ ఇంత వరకు పలకరించని వైనం.. !!

‘రేకుల’ పల్లి క్యాంప్‌ ఆఫీసు..!! కోటిన్నర బిల్డింగ్‌ వద్దని ‘రేకుల’షెడ్డులో క్యాంపు కార్యాలయం… రూరల్‌ ఎమ్మెల్యే చాదస్తం…! వాస్తు దోషమట.. బాజిరెడ్డి కూర్చున్న చోట కూర్చోడట..!! సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్న వైనం.. అక్క ఒంటరి..! కేసీఆర్‌ ఇంత వరకు…

‘రేకుల’ పల్లి క్యాంప్‌ ఆఫీసు..!! కోటిన్నర బిల్డింగ్‌ వద్దని ‘రేకుల’షెడ్డులో క్యాంపు కార్యాలయం… రూరల్‌ ఎమ్మెల్యే చాదస్తం…! వాస్తు దోషమట.. బాజిరెడ్డి కూర్చున్న చోట కూర్చోడట..!! సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్న వైనం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కోటిన్నర పెట్టి చక్కగా క్యాంపు కార్యాలయాలను నిర్మించుకున్నారు. రెండతస్తల భవనంలో సకల సౌకర్యాలూ ఉన్నాయి. మీటింగులు పెట్టుకోవచ్చు.. రెస్టు తీసుకోవచ్చు.. సన్నిహితులతో పార్టీ కార్యకలాపాలపై మంతనాలు చేసుకోవచ్చు.. ఎవరైనా కార్యకర్తలు వస్తే సేద…

అక్క ఒంటరి..! కేసీఆర్‌ ఇంత వరకు పలకరించని వైనం.. !! ఇది పార్టీ క్యాడర్‌కు, రాజకీయ లీడర్లకు ఎలాంటి సంకేతాలిస్తుంది..? ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై, కవిత అరెస్టుపై కేసీఆర్‌ స్పందించకపోవడం ఎత్తుగడా..? కచ్చితంగా కవిత విషయంలో కేసీఆర్‌ మౌనం ఆ పార్టీకి మరింత ప్రమాదమే…

దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఢిల్లీ లిక్కర్‌ స్కాం, మానిలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కవితను వాళ్ల ఫ్యామిలీయే ఒంటరి చేసిందా..? కేసీఆర్‌ ఎందుకు ఇంత వరకు ఆమెను పలకరించలేదు..? ఎందుకు ఈ కేసుపై మాట్లాడలేదు..? ఏవో సోషల్‌ మీడియాలో…