Tag: raithu dharna

రుణ‌మాఫీ సెగ చ‌ల్ల‌బ‌డిందా..? రేవంత్ వ్యూహం ఫ‌లించిందా…?? స‌ర్వే కేవ‌లం కాల‌యాప‌నేనా..? రైతుల‌ను మ‌భ్య‌పెట్టేందుకేనా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లు సంగ‌తి ఖ‌జానా ఖాళీ. మ‌రి రుణ‌మాఫీ చేస్తాన‌ని రేవంత్ అంత ధైర్యంగా ఎలా ప్ర‌క‌టించాడు. కొండంత రాగం తీసి.. సగం మందికి కూడా రుణ‌మాఫీ చేయ‌లేదెందుకు..? రైతుల నుంచి వ్య‌తిరేక‌త ఈస్థాయిలో ఉంటుంద‌ని రేవంత్ అంచ‌నా వేయ‌లేక‌పోయాడా..?…

ధర్నా గిర్నా నై .. మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పిందే సై .. కాంగ్రెస్ రైతు ధర్నాను పట్టించుకోని రైతన్నలు .. మంత్రి వేముల పిలుపును అర్థం చేసుకున్న అన్నదాతలు….

బాల్కొండ నియోజకవర్గంలో సోమవారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా తుస్సుమంది. అటు ఇటుగా ఓ 200 మంది రైతులు మాత్రమే ధర్నాలో కనిపించారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా తుస్సుమంది అనేకంటే అనవిగానివేళ ఓ…

వరదల వేళ మొండి’చేయి’… రాజకీయం కోసం ధర్నా చేయి… సునీల్‌ నమ్మేదెవరు..?? కాంగ్రెస్ రైతు ధర్నాపై అన్నదాత అంతర్మధనం.. వరద ముంచెత్తినప్పుడు లేని స్పందన ఇప్పుడెలా ? సునీల్‌ రెడ్డి రైతుధర్నాపై పెద్దగా స్పందన కరువు…

కాంగ్రెస్ పార్టీ సోమవారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ రైతుల్లోనే మీమాంస నెలకొందా..? అంటే అవుననే గుసగుసలే వినిపిస్తున్నాయి. రికార్డు లెవెల్లో కుంభవృష్టి కురిసి వరద పోటెత్తినప్పుడు…

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్…చెక్ డ్యాం లు క‌ట్టించింది మేమే అన్న అర్వింద్ అబ‌ద్దాల‌కు మంత్రి ‘చెక్‌’…..ఆధారాలతో సహా నిజాలు బయట పెట్టిన మంత్రి వేముల

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్ బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలకు కేంద్రమే నిధులు ఇచ్చినట్టు చెప్పిండు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కట్టించింది మొత్తం 27…

రైతు బ‌ద్నాం ధ‌ర్నా.. బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌..మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రైతులు, ‘ఐక్య’ నాయ‌కుల్లో ఆవేద‌న‌…..

రైతు బ‌ద్నాం ధ‌ర్నా బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌ బెంజి కారు బోర్డుకు ‘ఊ’ అన‌లేదు. … బాండ్ రాసిచ్చి కూడా ‘ఉఊ’ అన్నావు. ఒప్పుకుంటే పాద‌యాత్ర ఎందుకు చేశామంటావ్‌…? మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో…

ప‌సుపుబోర్డుపై అదే ప‌లాయ‌న‌వాదం…. మీరిచ్చిన హామీలు నెర‌వేర్చారా..? మేమెందుకు చెయ్యాలే…. రైతు ధ‌ర్నా సాక్షిగా అర్వింద్‌, ర‌ఘునంద‌న్‌రావుల యూట‌ర్న్‌….మ‌తిలేని ఆరోప‌ణ‌లు.. ప‌స‌లేని ప్ర‌సంగాలు….

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ నేత‌లు చేప‌ట్టిన రైతు ధ‌ర్నా వెల‌వెల‌బోయింది. స‌భ‌కు ప‌ట్టుమ‌ని ఐదొంద‌ల మంది కూడా రాలేదు. అందులో బీజేపీ కార్య‌క‌ర్త‌లే త‌ప్ప రైతులు లేరు. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌, ర‌ఘునంద‌న్ రావు లు…

You missed