Tag: PCC CHIEF

ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్‌… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్‌ 16న ప్రకటిస్తానన్న సీఎం…

కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్‌ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్‌ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్‌ స్వరం పెంచాడు. అడిగిందే…

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు… బీజేపీ, కాంగ్రెస్‌లను ఉతికి ఆరేసిన కేటీఆర్.. అర్వింద్‌, మోడీపై తిట్ల దండకం… రేవంత్‌ ఓ థర్డ్‌ క్లాస్‌ క్రిమినల్‌…. ఇందూరు వేదికగా కేటీఆర్‌ వాడీవేడీ ప్రసంగం…

ఇందూరు వేదికగా మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వంతో చెడుగుడు ఆడుకున్నాడు. మొదట లోకల్‌ ఎంపీ అర్వింద్‌ను టార్గెట్ చేశాడు. అసలు ఎంపీకి చదువే రాదన్న కేటీఆర్. అతనో కుసంస్కారి అంటూ ఎంపీ వ్యక్తిత్వాన్ని డస్ట్డబిన్‌లో పడేశాడు. ఆ తర్వాత మోడీ…

కాంగ్రెస్ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఇలా.. పార్టీ రంగుల‌తో… ఇక బీజేపీ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఎలా ఉంటుందో..? ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల మాల వేసి దండం పెడితే ఏమ‌న్నా నామోషా..?

తెలంగాణ త‌ల్లి విగ్రహం అంటే తెలంగాణ ప్ర‌జ‌లంద‌రి మ‌న‌స్సులో మెదిలేది ఒకే విగ్ర‌హం. ఒకే రూపు. ఇప్పుడు రూపం మారింది. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌ది. వారికొక ఆలోచ‌న వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న‌ది ఉద్య‌మ స‌మ‌యంలోనిది. టీఆరెస్ ఆలోచ‌న‌లోంచి పుట్టింది.…

ఇందూరు గ‌డ్డ పై రేవంత్ రెడ్డి న‌జ‌ర్‌… నిజామాబాద్ అర్బ‌న్ లేదా ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి రెడీ… జోరుగా ప్ర‌చారం..

ఇందూరు టీఆరెస్‌కు కంచుకోట‌. నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో త‌న హ‌వా కొన‌సాగుతోంది. జిల్లాలో క‌విత అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణంలో ఆ పార్టీ అన్ని సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేస్తూ వ‌స్తున్న‌ది. బీజేపీ ఇప్పుడిప్పుడు ఇక్కడ బ‌లం పుంజుకుంటున్న‌ది. ఇక్క‌డ అన్ని…

ఎవరు శత్రువులు… ఎవరు మిత్రులు …..? రాష్ట్రం లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టిఆర్ఎస్ మీడియాలో రేవంత్ కు నమస్తే…… సీఎం వి ఊసరవెల్లి రాజకీయాలు…రేవంత్…

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు శత్రువులు గా కనిపించిన వారు నేడు మిత్రులు గా తెరకెక్కుతున్నారు. మొన్నటి దాకా రహస్య మిత్రులు బహిరంగ శత్రువులను కున్నవారు ఇక రాజీ లేదు…. రణమే… అంటూ సమరానికి సైరన్ మోగించాయి…

You missed