Tag: paddy

రైస్‌ మిల్లర్ల ముసుగులో బీజేపీ నేత రాజకీయం.. రాజకీయం కోసం రైతుబలి.. మోహన్‌రెడ్డి తెరవెనుక పెద్దరికం… తడిచిన ధాన్యం కొనబోమని వెల్లడి…. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, బీజేపీకి మైలేజీ రావాలని… కామారెడ్డి ఎమ్మెల్యే చెంపదెబ్బపై మంచి స్పందన.. శాస్తి జరగాల్సిందేనంటున్న రైతాంగం…

రైస్‌ మిల్లర్ల ముసుగులో బీజేపీ నేత రాజకీయం.. రాజకీయం కోసం రైతుబలి.. మోహన్‌రెడ్డి తెరవెనుక పెద్దరికం… తడిచిన ధాన్యం కొనబోమని వెల్లడి…. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, బీజేపీకి మైలేజీ రావాలని… కామారెడ్డి ఎమ్మెల్యే చెంపదెబ్బపై మంచి స్పందన.. శాస్తి జరగాల్సిందేనంటున్న రైతాంగం……

నూకల రాజ‌కీయం…. బీజేపీకి నూక‌లు చెల్లిపోయిన‌ట్టేనంటున్న టీఆరెస్‌…. వ‌డ్లు కొనేదెవ్వ‌రు..? రైతుల‌ను ఆదుకునేదెవ్వ‌రు…?? ఇక వ‌రి పోరుకు శ్రీ‌కారం….

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూక‌ల రాజ‌కీయ పోరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. యాసంగి బియ్యం మాకొద్ద‌ని అందులో వ‌చ్చే నూక‌లు మీరే తినండ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం… రాజ‌కీయ దుమారం లేపింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించి నూక‌లు…

నీ య‌వ్వ‌.. ముందు పండించిన పంట‌నైతే కొన‌నియ్యుర్రా బై…. ఇది ఏడిదాక వ‌స్త‌దో… రైతుల అరిగోస ఎవ‌రికి ముడ‌త‌దో…?

బాయిల్డ్ రైస్‌, రా రైస్ ఇదేం లొల్లిరా బై.. నీకేమైనా అర్థ‌మైతుందా..? అరే శీనా… ఏందిరా ఈ లొల్లి… ఢిల్లీ దాకా పోయింది. ఇక్క‌డ సీయెంమేమో బాయిల్డ్ రైస్ కొనాలె అంటుండు….. మేము కొన‌మ‌న్న‌మా కొంటం .. కానీ రా రైస్…

Revanth REDDY: నీచ వ‌రి రాజ‌కీయం.. కేంద్రాన్ని ఎండ‌గ‌ట్టండంలో కాంగ్రెస్ అట్ట‌ర్ ఫ్లాప్

రైతుల గోస ఎవ‌రికీ ప‌ట్ట‌దు. రాజకీయాలే కావాలె. అదే రాష్ట్ర రైతులు చేసుకున్న దౌర్బాగ్యం. కేంద్రం యాసంగిలో వ‌చ్చే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమ‌ని తేల్చి చెప్పింది. కానీ వ‌రి వేసుకోండ‌ని మాత్రం బీజేపీ నాయ‌కులు చెబుతారు. యాసంగిలో కేవ‌లం…

rice politics: బియ్యం.. రాజ‌కీయం… ఏదీ నమ్మాలె… రైతుల్లో అదే ఆందోళ‌న‌… ఎవ‌రి రాజ‌కీయాలు వారికి.. రైతుల గోస ప‌ట్టించుకునెదెవ్వ‌రు..?

బియ్యం రాజ‌కీయం గ‌ల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఈ యాసంగి నుంచి కొన‌బోమ‌ని కేంద్రం ముందే తేల్చేసింది. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా తెలుసు. దీనికి సంబంధించిన పత్రాల‌పై కేసీఆర్ సంత‌కం కూడా చేశాడు.…

PADDY: కేంద్రం ఆంక్ష‌లు.. రాష్ట్రం నిర‌స‌న‌లు… వ‌రి వైపే రైతులు…రాష్ట్రంలో ప్యాడి డేంజ‌ర్ బెల్స్‌…

వ‌రి రాజ‌కీయం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆగ‌మాగం చేస్తున్న‌ది. కేంద్రం ఈ విష‌యంలో త‌న‌ది క‌త్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్ర‌భ‌త్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేక‌ర‌ణ‌పై ఆంక్ష‌లు…

కొండంత రాగం తీసి.. వ‌రి వేస్తే ఇక మీ ఖ‌ర్మ‌. మేం కొనం. రాష్ట్రం స్ప‌ష్టీక‌ర‌ణ‌. మీడియా ముందుకు రాని కేసీఆర్‌, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి. ఇక ఆరుత‌డిపై ప్ర‌చారం

.కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వ‌స్తాన‌ని, తాడోపేడో తేల్చుకుంటాన‌ని శ‌ప‌థం చేసి .. కొండంత రాగం తీసి.. మ‌ళ్లీ పాత పాటే అందుకున్నాడు. యాసంగిలో వ‌చ్చే పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం తీసుకోన‌ని చెప్పేసింద‌ని, రైతులంతా ఆరుత‌డి పంట‌ల‌కు వెళ్లాల‌ని స‌ర్కార్ చెబుతోంది. ఈ…

Rakesh TIKAIT:కేసీఆర్ అపాత్రదానం.. ఇలా రివ‌ర్స్ అయ్యింది.. ఒక‌టునుకుంటే ఇంకొక‌టైంది. ఆ రైతు నేతే కేసీఆర్‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదు……

అఖిల భారత రైతు పోరాట స‌మితి జాతీయ నాయ‌కుడు రాకేశ్ టికాయిత్‌. ఆయ‌నిప్పుడు రైతుల‌కు పెన్నిధి. ఉద్య‌మ హీరో. మోడీ మెడ‌లు వంచి మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయిస్తున్న అలుపెర‌గ‌ని ధీరోదాత్తుడు. కేసీఆర్ మ‌హాధ‌ర్నా చేప‌ట్టిన మ‌రుస‌టి రోజే మోడీ…

kcr-farmer: యాసంగిలో వ‌రి వేయాలా …? వ‌ద్దా.. ? అయోమ‌యంలోనే ఇంకా కేసీఆర్‌.. ఢిల్లీకి వెళ్లి వ‌చ్చినంక చెబుతాడంట‌…

కేసీఆర్‌కు ఇప్పుడు వ‌రి జ్వ‌రం ప‌ట్టుకున్న‌ది. ఇది అంతా తేలిక‌గా తీసుకునే విష‌యం కాద‌ని ఆయ‌న‌కు తెలుసు. కొంచెం ఎట‌మ‌ట‌మైనా కొంప‌లు మునుగుతాయ‌నీ తెలుసు. ఇన్ని రోజులు రైతుల కోసం చేసిందంతా గంగ‌లో క‌లిసి రైతులంతా టీఆరెస్‌పై తిర‌గ‌బ‌డే రోజులు వ‌స్తాయ‌ని…

MODI-KCR: అది ద‌ళారీ ప‌శ్చాత్తాప‌మే.. న‌ల్ల చ‌ట్టాల ర‌ద్దు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల స్టంటే… ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.. కేసీఆర్ మాట‌ల్లో ప‌ర‌మార్థం ఇదే…

కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దును ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని కేసీఆర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. మోడీ మాట‌లు ఎవ‌రూ నమ్మ‌డం లేద‌ని, త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల‌కు జరిగే ఎన్నిక‌ల స్టంటే ఇద‌ని మ‌న‌సులో ఉన్న‌ది చెప్పేశాడు. మోడీ రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పింది కూడా…