Tag: bjp

తెలంగాణలో కాంగ్రెస్ ను గెలవనియ్యకున్నా…ప్రధాన ప్రతిపక్షంగా ఉండనివ్వాలి. అది తెలంగాణ మత సామరస్యానికి అవసరం.

రాహుల్ గాంధీకి స్వాగతం… తెలంగాణ ఇచ్చుడు ఆల్చమైన మాట నిజమే. అందుకు అమరులైందీ నిజమే. శ్రీ కృష్ణ కమిటీ నుంచి ఢిల్లీ వార్ రూం దాకా ఎన్నో చర్చలు. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన్నాడు సీమాంధ్ర ఎంపీల పెప్పర్ స్ప్రే దాడులు,…

మోడీ, కేసీఆర్ ఓడారు.. రైతే గెలిచాడు…….కేసీఆర్‌కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం బోధ‌ప‌డ్డ‌ది

ఎట్ట‌కేల‌కు అంద‌రూ అనుకున్న‌ట్టు… యాసంగి ధాన్యాన్ని కేసీఆర్ కొనేందుకు అంగీక‌రించాడు. ప్ర‌భుత్వ‌మే కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం సేక‌రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు జ‌రిగిన కేబినెట్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది ముందుగా అంద‌రూ ఊహించిందే. రైతుకు మాత్రం మొద‌టి నుంచి…

ఢిల్లీ లో కేసీఆర్ రైతు ర‌ణం… ఆచితూచి ప్ర‌సంగం… ఇక ఉద్య‌మం ఆగ‌ద‌ని సంకేతం…

యాసంగి వ‌రి ధాన్యం కొనగోలు చేయాల‌ని కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో నేడు ఢిల్లీలో జ‌రిగిన రైతు దీక్ష అంద‌రి దృష్టిని ఆక‌ర్శించింది. అధికార పార్టీ ఏకంగా రాజ‌ధానికి చేరుకుని మోడీపై విరుచుకుప‌డే సంద‌ర్భాన్ని అంతా ఆస‌క్తిగా గ‌మ‌నించారు. కేసీఆర్ ఇప్ప‌టికే ఇక్క‌డ చాలా…

నూకల రాజ‌కీయం…. బీజేపీకి నూక‌లు చెల్లిపోయిన‌ట్టేనంటున్న టీఆరెస్‌…. వ‌డ్లు కొనేదెవ్వ‌రు..? రైతుల‌ను ఆదుకునేదెవ్వ‌రు…?? ఇక వ‌రి పోరుకు శ్రీ‌కారం….

ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో నూక‌ల రాజ‌కీయ పోరు ప‌తాక స్థాయికి చేరుకున్న‌ది. యాసంగి బియ్యం మాకొద్ద‌ని అందులో వ‌చ్చే నూక‌లు మీరే తినండ‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం… రాజ‌కీయ దుమారం లేపింది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించి నూక‌లు…

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు ఏం చెబుతున్నాయి.? ఇక్క‌డ ఇక ముంద‌స్తేనా..? టీఆరెస్‌కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. బీజేపీయే…

ఐదు రాష్రాట‌ల‌కు స‌రికొత్త స‌మీక‌ర‌ణ‌ల‌కు తెర తీశాయి. ఇస్ప‌టి వ‌ర‌కు ఢిల్లీకే ప‌రిమిత‌మైన ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీగా అవ‌త‌రించింది. బీజేపీకి ప్ర‌త్యామ్నాయం ఆమ్ ఆద్మీ స‌త్తా చాటింది. మ‌హామ‌హులు, హేమాహేమీలను ఆద్ ఆద్మీ చీపురుతో తుడిపేసింది. రోజు కూలీలుగా…

Kcr-Pk : ఏది జరిగినా ఉలిక్కిపడి ఇదీ పీకే పనే అని స్టేట్మెంట్ ఇచ్చి ఇజ్జత్ తీసుకోకండి!!

తెలంగాణలో ఇప్పుడు కొంతమందికి ప్రశాంత్ కిషోర్ అనే జ్వరం పట్టుకుంది. రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని పీకే టీమ్ కు ఆపాదించడం ఇప్పుడొక ఫ్యాషన్ అయ్యింది. ట్విట్టర్ లో హాష్ టాగ్ ట్రెండ్ అయినా, ఏదైనా విధాన నిర్ణయాలు జరిగినా, ముఖ్యమంత్రి…

KCR-PK: ఆని కంటే మన కేసీయారే తోపు .. ఓటరు నాడి కెసీయార్ కంటే పీకే గానికి ఎక్వ ఏమన్న తెల్సా?

అసలు ముచ్చటకైతే కేసీయార్ కు ప్రశాంత్ కిషోర్ అవసరమైతే ఉండదు.. మన సారే వాని కంటే పెద్ద రాజకీయ చాణక్యుడు.. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏముంటది కొన్ని జిమ్మిక్కులు చేస్తడు, సోషల్ మీడియా ఎక్కువ వాడుతడు, బూత్ లెవల్ పోల్ మేనేజ్మెంట్…

Kcr-PK : పీకే తో టీఆరెస్‌కు లాభం మాట‌టుంచి… సోష‌ల్ మీడియాలో మాత్రం జోరుగా నెగిటివ్ ప్ర‌చారం… టీఆరెస్ అభిమానుల‌కూ ఇది మింగుడుపడ‌టం లేదు… 

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త పీకే స‌ల‌హాలు కేసీఆర్ తీసుకుంటున్నాడ‌ని తెలిసిన నాటి నుంచి సోష‌ల్ మీడియాలో దీనిపై విస్త్రృత ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌నో హీరో అయిపోయాడు. కేసీఆర్ జీరో అయిపోతున్నాడు. భీమ్లానాయ‌క్ సినిమాలో ప‌వ‌న్‌కు ధీటుగా రానా యాక్టింగు ఉండ‌టంతో అస‌లు హీరో…

అర్వింద్ ఎందుకు నీకంత కండ‌కావ‌రం…. అస‌లు నువ్వు తెలంగాణ బిడ్డ‌వేనా..? నీ నాలుకకు మెదడుకు కనెక్షన్ కట్ అయ్యిందా…ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా..??

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మీద తెలంగాణ బిజెపి నాయకుల వివాదాస్పద వ్యవహార శైలిపై రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం మంత్రి నిజామాబాద్…

ఎవరు శత్రువులు… ఎవరు మిత్రులు …..? రాష్ట్రం లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టిఆర్ఎస్ మీడియాలో రేవంత్ కు నమస్తే…… సీఎం వి ఊసరవెల్లి రాజకీయాలు…రేవంత్…

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు శత్రువులు గా కనిపించిన వారు నేడు మిత్రులు గా తెరకెక్కుతున్నారు. మొన్నటి దాకా రహస్య మిత్రులు బహిరంగ శత్రువులను కున్నవారు ఇక రాజీ లేదు…. రణమే… అంటూ సమరానికి సైరన్ మోగించాయి…