గందరగోళ చదువులు.. క్లారిటీ లేని నిర్ణయాలు…
తెలంగాణలో విద్యా వ్యవస్థ ఆగమాగమైంది. కరోనా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి పాఠాలు అటకెక్కాయి. చదువులు మూలపడ్డాయి. ఆన్లైన్ తరగతుల పేరుతో విద్య కొందరికే పరిమితమైంది. ప్రభుత్వ విద్యను నమ్ముకున్న విద్యార్థులంతా నష్టపోయారు. ప్రైవేట్ వ్యవస్థ మీద ఆధారపడ్డ విద్యార్థులకూ…
జక్రాన్పల్లి విమానాశ్రయ భూములకు రెక్కలు.. అందుకే రైతులు భూములివ్వనంటున్నారు
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇక్కడ వాతావరణం అనుకూలమని కూడా తేల్చింది. భూముల సర్వే చేసింది. మొత్తం 1600 ఎకరాలు సేకరికంచాలనుకున్నారు. తర్వాత 1600 ఎకరాలు సేకరించాలనుకున్నారు. ఇందులో 800 ఎకరాలు అసైన్డ్ భూములన్నాయి.…
కేసీఆర్పై కేంద్రం నజర్.. డ్రగ్స్ కేసు తిరగదోడడం అందుకేనా..?
కేంద్రంలో కేసీఆర్కు చెడిందా? మొన్నటి వరకు ఉన్న సంబంధాలు చెడిపోయాయా? రాజకీయ అవసరాల కోసం లోపాయికారిగా సహకరించే స్నేహ హస్తం ఇకపై ఉండదా? పరిస్థితులు అలాగే కనిపిస్తుంది. మొన్న గంగులకు మైన్స్ వ్యాపారాలపై నజర్ పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మరుగున పడిన…
రెండు తలలతో గొర్రెపిల్ల… వింత చూసేందుకు జనం బారులు..
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలో రెండు తలల గొర్రెపిల్ల జన్మించింది. ఈ వింతను చూడటానికి జనం బారులు తీరారు. తొగరి లక్ష్మణ్ గొర్రెల కాపరి. వంద గొర్రెల వరకు ఉన్నాయి. ఇవాళ ఓ గొర్రె.. రెండు తలలున్న గొర్రెపిల్లకు జన్మనిచ్చింది.…
ముస్లింలు కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడం లేదట..
పొద్దున్నే ఓ హెల్త్ ఆఫీసర్ తో మాట్లాడిన. కరోనా థర్డ్ వేవ్ పరిస్థితి ఏందని. ఇంకా ఆ ఛాయలు లేవన్నాడు. వస్తుందనే భయం వెంటాడుతుందన్నాడు. కానీ వ్యాక్సిన్లు ఎక్కువగా వేసుకుంటే దీని తీవ్రత ఉండదని, మరీ రిస్క్ ఉండదని అన్నాడు. డెంగ్యూ…
స్కూళ్లు రీ ఓపెనింగ్.. మూణ్ణాళ్ల ముచ్చటే…
రేపటి నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకే సర్వం సిద్ధం చేశారు. కానీ, ఇటు ప్రభుత్వానికి, అటు యాజమాన్యానికి , ఇంకోవైపు పేరెంట్స్కు ఇంకా అనుమానం వీడలేదు. కరోనా వచ్చేస్తుందనే భయం వెంటాడుతున్నది. సర్వం సిద్ధం అని ప్రభుత్వం చెబుతున్నది. కానీ స్కూల్…
మొగుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కొడుకును చిత్రహింసలు పెట్టిన సైకో తల్లి
కన్నతల్లి ప్రేమను మించింది మరేది లేదంటారు. కన్నపేగు బంధం, అనుబంధానికి మించింది మరేదీ లేదు. అమ్మను మించిన దైవం లేదంటారు. కానీ ఓ సైకో తల్లి .. మొగుడి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు కొడుకునే బలిపశువును చేసింది. ఇసుమంత కూడా మనసు…
ఉంటే పూర్తిగా రాజకీయాల్లో ఉండాలి…లేదా పూర్తిగా జర్నలిస్టుగా ఉండాలి.
తీన్మార్ మల్లన్న ఇది నీకే. నీ గురించే. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాస్వామిక వాదికరుణాకర్ దేశాయి కేతిరెడ్డి తన ఎఫ్బీ వాల్పై దీన్ని పోస్ట్ చేశాడు. వాడు రాకపాయె… వీడురాకపాయె అని ఎదురు చూడొద్దని కూడా ఆయన హితబోధ చేశాడు. తీన్మార్ మల్లన్న…
ఓవర్ టు ఈనాడు : ఆ గీతలు ఇక కనపడవు !
సుదీర్ఘ అనుబంధం నాలుగు పదుల వసంతాల అనుబంధం రామోజీ రావు మానస పుత్రుడిగా పేరు కార్టూన్ ఎడిటర్ అన్న వర్డ్ నే క్రియేట్ చేయించుకున్న ధీశాలి ప్రతిభా సంపన్నుడు అయిన శ్రీధర్ (వ్యంగ్య చిత్ర కారుడు) ఈనాడుకు రాజీనామా చేశారు…. మొదటి…
2లక్షల పాత పింఛన్లు అటకెక్కించారు… కొత్త వాటితో ఆశలు రేకెత్తిస్తున్నారు…
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిన హామీలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నది. వాటిని అమలు చేసేందుకు వ్యయ ప్రయా సాలు పడుతున్నది. ప్రజలను నమ్మించేందుకు సర్కస్ ఫీట్లు చేస్తున్నది. అందులో భాగంగా వృద్ధుల పింఛన్ వయసును 65 నుంచి 57కు…
