Category: State News

జ‌ర్న‌లిస్టుల విన‌తిప‌త్రాల వేద‌న వినేదెవ్వ‌రూ..?

అప్పుడ‌ప్పుడు జ‌ర్న‌లిస్టు సంఘాలు బ‌తికే ఉన్నాయ‌ని చెప్ప‌డం కోసం విన‌తిప‌త్రాలు ఇస్తూ ఉండాలె. చాంతాడంత అమ‌లు కానీ డిమాండ్ల‌ను పొందుప‌ర్చి సీఎంకు పంపుతూ ఉండాలె. ఏండ్ల త‌ర‌బ‌డి ఇవేవీ అమ‌లు కావు.. అన్నీ బుట్ట‌దాఖ‌లేన‌ని తెలిసినా అలా అప్పుడ‌ప్పుడు మ‌న ఉనికి…

కేసీఆర్‌కు గుడినే క‌ట్టి పూజించాడు.. ఇప్పుడు ఆయ‌న‌పై విర‌క్తి పుట్టి అమ్మేసుకుంటున్నాడు.

కేసీఆర్ అంటే ఎంతో అభిమానం ఆయ‌న‌కు. తెలంగాణ ఉద్య‌మంలో మొద‌టి నుంచి ఉన్నోడు. పోరాటాల్లో పాల్గొన్నోడు. అంద‌రిలా కేసీఆర్‌కు గుండెలో గుడి క‌ట్ట‌లే. ఏకంగా త‌న ఇంటి ముందే రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు కేసీఆర్‌కు గుడి క‌ట్టి త‌న అభిమానాన్ని…

శృతిమించి పాకానపడ్డ రాజకీయాలు….

రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమైఖ్య ఆంధ్రలో ఉన్న సమయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇంతలా హీనంగా తిట్టలేదు. ఘోరంగా మాట్లాడలేదు. వ్యక్తిగత దూషణలకు దిగలేదు. కానీ ఇప్పటి ప్రతిపక్షాలు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ఎంత తిడితే…

ప్ర‌జ‌లు వెర్రివాళ్లు కాదు రేవంత్‌… ఇంకా ప‌రిపక్వ‌త రావాలి నీలో…

గ‌జ్వేల్ స‌భ‌వేదిక మీద రేవంత్‌రెడ్డి గ‌ర్జించాడు. స‌భ స‌క్సెస‌య్యింది. రేవంత్ స‌బ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. పంచ్‌లు, ప్రాస‌లు బాగా క్లిక్క‌య్యాయి. స్పీచ్ ప‌ర్వాలేదు. కానీ… ప్ర‌సంగంలో అక్క‌డ‌క్క‌డా త‌న అప‌రిప‌క్వ‌త క‌నిపించింది. అజ్ఞానం తొంగి చూసింది. రెచ్చ‌గొట్టే దోర‌ణిలోనో……

విమోచన అంటే చరిత్ర నవ్వదా…

సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ʹమావైపు లేకపోతే…

సోషల్ మీడియా దెబ్బకు సాయిధరమ్ తేజ్ కనిపించకుండా పోయాడు…

ఒకేసారి జరిగిన రెండు సంఘటనలు.. మీడియా ముసుగు విప్పాయి. అసలు రూపం బయట పెట్టాయి. పూర్తిగా వ్యాపారాత్మకంగా మారిన మీడియా వైఖరి రోజు రోజుకూ ఎలా దిగజారి పోతుందో తెలియజెప్పాయి. ఒకటి సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్. మరొకటి చైత్ర అనే చిన్నారి…

రాజకీయ రంగు పులుముకుంటున్న చైత్ర ఘటన…

సైదాబాద్‌లో ఆరెళ్ల చిన్నారి పై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతుంది. రాష్ట్రంలో ఇది రాజకీయ రంగు పులుముకుంటున్నది. మొదట దీన్ని మీడియా పెద్దగా చూపలేదనే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో టీవీ ఛానళ్లు అటు వైపు దృష్టి…

‘రైతుబంధు’ మొత్తం వరికే ఉపయోగిస్తున్నారు…

2015-2016 లో తెలంగాణ వరి పంట సాగు విస్తీర్ణం 130 లక్షల ఎకరాలు అయితే 2020-2021 లో 209 లక్షల ఎకరాలకు పెరిగింది అంటే అదనంగా 79 లక్షల ఎకరాల్లో వరి పంట విస్తీర్ణం పెరిగింది వరి పంట వేయాలంటే సాగు…

వ‌రి నియంత్ర‌ణ సాధ్య‌మ‌య్యేనా..? వ‌రి సాగుకే రైతు మొగ్గు.. అవ‌స‌ర‌మైతే కేసీఆర్ పై ఒత్తిడి ..

యాసంగి సీజ‌న్‌లో వ‌రిని పూర్తిగా త‌గ్గించి ప్ర‌త్యామ్నాయ పంట‌ల వైపు రైతుల‌ను తీసుకువెళ్లేందుకు ప్ర‌భుత్వం తీవ్రంగా క‌స‌రత్తు చేస్తున్న‌ది. గ‌తంలో నియంత్రిత సాగు పేరుతో వ‌రి విస్తీర్ణాన్ని త‌గ్గించాల‌ని ప్ర‌య‌త్నం చేసి కేసీఆర్ విఫ‌ల‌మ‌య్యాడు. ధాన్యం కొనుగోలు కూడా చేయ‌బోమ‌ని చెప్పినా…

ఐదు ఇలాచీల‌తో అయ్యేప‌నికి… ఇంత ఖ‌ర్చుచేసి ల‌క్ష్మీ పూజ‌లా..?

వినాయ‌క‌చ‌వితికి ఐదో రోజున‌ ల‌క్ష్మీ పూజ‌లు చేయడం కొన్ని చోట్ల ఆనవాయితీ. మ‌హారాష్ట్ర నుంచి ఈ క‌ల్చ‌ర్ వ‌చ్చింది. నిజామాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఈ సంస్కృతి బాగా ఉంది. అక్క‌డి నుంచి వ‌చ్చి ఇక్క‌డ స్థిర ప‌డ్డ వారు నిష్ట‌గా ల‌క్ష్మీ…