Category: State News

కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిపివేత.. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిలిపివేత‌… ఇక‌పై జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల్లోనే చికిత్స‌లు….

కుటుంబ‌ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌లు తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిలిపివేత‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జిల్లా, బోధ‌న ఆస్ప‌త్రుల్లోనే కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్ర చికిత్స‌ల నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకుంది.…

ఉద్యోగుల పోరాట ఫ‌లితం.. జీతాలు పెంచిన న‌మ‌స్తే తెలంగాణ‌…. అదీ అత్తెస‌రే…. నాలుగేండ్ల నుంచి ఆపి ఆపి… ఓ ప‌దిశాతం పెంచిన మేనేజ్‌మెంట్‌… మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, హ‌కీంపేట్ టీంకు అభినంద‌న‌లు…..

న‌మ‌స్తే తెలంగాణ‌… అధికార పార్టీ ప‌త్రిక‌. ఎడిట‌ర్‌గా క‌ట్టా శేఖ‌ర్ రెడ్డి మారిన త‌ర్వాత కొత్త‌గా కృష్ణ‌మూర్తి వ‌చ్చిన త‌ర్వాత ఉద్యోగుల జీతాలు, జీవితాలు అగ‌మ్య‌గోచ‌రంగా మారాయి. మేనేజ్‌మెంట్ కూడా కొత్త ఎడిట‌ర్ ఏది చెబితే అది అన్న‌ట్టుగా సాగింది. దీంతో…

మూడేళ్ల నిరీక్ష‌ణ‌….. ఎట్ట‌కేల‌కు కొత్త వారికి ఆస‌రా పింఛ‌న్లు… ప్రొసీడింగుల అంద‌జేత కార్య‌క్ర‌మాల‌తో గ్రామాల్లో సంబుర వాతావ‌ర‌ణం…..

ఆస‌రా పింఛ‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుని అర్హులుగా తేలినా..మూడేండ్లు ఎదురుచూడాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఆ సుధీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌దించారు సీఎం కేసీఆర్‌. మొన్న పంద్రాగ‌స్టు రోజున రాష్ట్ర వ్యాప్తంగా 10 ల‌క్ష‌ల మందికి కొత్త పింఛ‌న్లు జారీ చేస్తూ ప్ర‌భుత్వం నుంచి…

విలువ‌ల స‌క్సెస్ స్టోరీ వేముల సురేంద‌ర్ రెడ్డి…. ఫెయిర్ పాలిటిక్స్ కోసం ఫెయిల్యూర్‌ను కౌగిలించుకున్న నేత‌… నేడు ఆయ‌న వ‌ర్ధంతి..

విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం వేముల సురేంద‌ర్ రెడ్డి. త‌న రాజ‌కీయ ప‌య‌న‌మంతా ప్ర‌జ‌ల‌తో, రైతుల‌తో , మ‌హా నేత‌లైన కేసీఆర్, ఎన్టీఆర్ లాంటి వారి స‌హ‌చ‌ర్యంలో మ‌మేక‌మ‌వుతూ సాగినా… ఆద్యాంతం ప్ర‌జాబ‌లం నిండుగా ఉన్నా త‌న‌ముందే ఎంద‌రో ప్ర‌భుత్వ…

ఇదీ కృత‌జ్ఞ‌త అంటే… ఎన్వీ రమణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీయుడబ్ల్యుజె, ఐజేయూ నేతలు….తెలంగాణ వ‌చ్చిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర్న‌లిస్టుల‌ను ప‌ట్టించుకున్న‌దెవ‌రు..? వారికి ఒన‌గూరిందేమిటీ..? ఆ కుటుంబాలు బాగుప‌డ్డ‌దెప్పుడు…?

హైదరాబాద్ లో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లి ఏయిడెడ్ కో-ఆపరెటీవ్ హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై తీర్పు చెప్పి, ఎంతోకాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన సుప్రీం కోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి…

హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల‌కు ఇంటి స్థ‌లాలు… ఎన్వీ ర‌మ‌ణ చేసిందేమీ లేదా..? ఆయ‌న పేరెందుకు ప్ర‌స్తావ‌న‌కు రాలేదు మిత్ర‌మా…?

ఎన్వీ ర‌మ‌ణ‌.సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి. తెలుగువాడు. పూర్వ‌శ్ర‌మంలో జ‌ర్న‌లిస్టు. ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు రెండు రోజుల ముందు హైద‌రాబాద్‌లో ప‌ద్నాలుగేళ్ల సుధీర్ఘ కాలంగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇంటి స్థ‌లాల అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆయ‌న ఈ విష‌యంలో ప్ర‌త్యేక…

14 ఏళ్ల సుధీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాల‌పై సుప్రీం సానుకూల తీర్పు… అప్పుడే భ్ర‌మ‌ల్లో మునిగితేలుతున్న హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టులు.. అంద‌రికీ ఇప్పిస్తామ‌ని ఆశ‌ల ప‌ల్ల‌కీలో ఊరేగిస్తున్న యూనియ‌న్ నాయ‌కులు…

దేవుడు వ‌ర‌మిచ్చినా.. పూజారి క‌రుణించ‌లేద‌న్న చందంగా…. ప‌ద్నాలుగేళ్ల సుధీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత సుప్రీం కోర్టు హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్థ‌లాల కేటాయింపుల విష‌యంలో సానుకూల తీర్పును వెలువ‌రించింది. అంతా బాగుంద‌ని సంబురాలు చేసుకుంటున్న ఆ 1200 మంది ఈ లాల్ హౌజింగ్…

క‌విత‌కు వెల్లువ‌లా మ‌ద్ద‌తు… ప‌రామ‌ర్శ‌ల వెల్లువ‌…. క‌విత ఇంటిపై బీజేపీ నేత‌ల దాడిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం… బీజేపీ బ్లేమ్‌గేమ్‌పై టీఆరెస్ తిరుగుబాటు…

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌విత‌కు లింకులున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోప‌ణ‌లు….హైద‌రాబాద్‌లోని క‌విత ఇంటి పై బీజేపీ నేత‌ల దాడుల‌పై టీఆరెస్ భ‌గ్గుమున్న‌ది. ఆమెకు వెల్లువ‌లా మ‌ద్ద‌తు లభిస్తున్న‌ది. ప‌రామ‌ర్శ‌ల వెల్లువ కొన‌సాగుతుంది. బీజేపీ ఆడేది బ్లేమ్ గేమ్ అని…

హైద‌రాబాద్‌లో జాబ్స్ అంటే గుడ్డిగా న‌మ్మి మోస‌పోకండి… అడ్వాన్స్ పేరుతో పైస‌లు వ‌సూలు చేసి వ‌దిలేస్తారు… తింపి తింపి సంపుతారు.. జాబ్ ఉండ‌దు గీబ్ ఉండ‌దు….

జాబ్_కావాలా …??? హైదరాబాద్ లో జాబ్ సంపాధించడం ఇంత ఈజీనా … ?? కొత్తగా భాగ్యనగరం లో అడుగు పెట్టిన వాళ్లకు ఈ పోస్టర్ల్ చూస్తే జాబ్ దొరకడం చాలా ఈజినే అనిపిస్తుంది. కానీ ఈ పోస్టర్ల వెనక చాలా కథనే…

KCR బిడ్డ కవిత పై నిరాధారమైన వార్తలు ప్రచురింపజేయడం నీతిమాలిన చర్య….కవిత ఇంటిపై BJP దాడి హేయమైన చర్య- మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి

“కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను,కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను KCR ఎత్తి చూపుతున్నందున KCR బిడ్డ కవితపై నిరాధారమైన వార్తలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా…కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చట్టం పరిధిలో ఉన్న ప్రక్రియను అనుసరించి విచారణ చేపట్టాలే…