Category: Local News

vastavam digital news paper, 20-09-2023, www.vastavam.in

ఇద్దరూ ఇద్దరే… పంతం పట్టి సాధించిన ‘అక్క’కు… మాస్‌ ‘పెద్దన్న’ ప్రశంసలు.. కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ మహిళలకు రిజర్వు…! 2021 జన గణన మళ్లీ నిర్వహించి వీటి ప్రకారమే నియోజకర్గాలు రిజర్వు… మహిళా ‘మణి’ కవిత… మహిళా బిల్లు…

ఇద్దరూ ఇద్దరే… పంతం పట్టి సాధించిన ‘అక్క’కు… మాస్‌ ‘పెద్దన్న’ ప్రశంసలు..

ఈ ఇద్దరూ ఇద్దరే. మాస్‌ లీడర్లు. నమ్ముకున్న వారికి నేనున్నానే భరోసా నింపుతారు. చివరికంటా వెంటుంటారు. వెన్నంటి ఉంటారు. పంతం పడితే అది సాధించేదాకా వదలరు. దేనిని వెరువరు. వెన్నుచూపరు. వెనుకడుగు వేయరు. చాలా మీటింగులలో ఎమ్మెల్సీ కవిత… బాజిరెడ్డి గోవర్దన్‌ను…

vastavam digital news paper, 18-09-2023, www.vastavam.in

తెలంగాణపై కాంగ్రెస్‌ కర్ణాటక మంత్రం.. అక్కడి గెలుపు పథకాలు ఇక్కడ అమలు… సోనియాతో కీలక పథకాల ప్రకటన…. ఇక్కడి పథకాలూ కాపీ… రెట్టింపు… మ్యానిఫెస్టోపై సర్వత్రా చర్చ… ఊపు తెచ్చిన విజయభేరీ సభ… కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు..కానీ సొంత పనులు చేసుకోడు……

కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు..కానీ సొంత పనులు చేసుకోడు… ప్రజల కోసమే తపిస్తాడు – ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌… మీ ఎత్తులకు నా మంత్రం మూడింతల అభివృద్ధి : ప్రశాంత్‌రెడ్డి

మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడని, కానీ ఒక్క పని కూడా తన సొంత పని చేసుకోడని, ఆ ఆలోచనలు కూడా చేయడని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. ఎల్లప్పుడు తన నియోజకవర్గం బాల్కొండ…

vastavam digital news paper, 17-09-2023, www.vastavam.in

సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యమేమిటి? బీజేపీ తప్పుదారి పట్టిస్తోందా..? అసలు చరిత్ర ఏం చెబుతోంది..?? తమ భిన్నత్వాన్ని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేత ఆమోదింప చేయాలనే ఎత్తుగడ మాత్రమే. ఎప్పుడైతే 2014 జూన్‌ 2న తెలంగాణ ఏర్పడిందో తెలంగాణ సమాజానికి తమ అస్తిత్వాన్ని…

పర్యావరణ పరిరక్షణ… సామాజిక సేవ… అందరి మన్ననలు చూరగొంటున్న ‘ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ 14 ఏళ్లుగా మట్టి వినాయకుల వితరణ… పేద విద్యార్థులకు బాసట, రోగుల కోసం రక్తదాన శిబిరాలు… ప్రశంసలందుకుంటున్న రెవెన్యూ టీమ్‌..

మట్టి వినాయకులను పరిచయం చేసింది వారేనని చెప్పాలి. అతిశయోక్తిగా ఉందా..? కానీ ఇది నిజం. పద్నాలుగేళ్లుగా వీరు జిల్లాలో మట్టి వినాయకులను పంచుతున్నారు. పీవోపీ వినాయకులు, రంగు రంగుల వినాయకులను మత్రమే ఎంపిక చేసుకుని పూజలు చేసే సంస్కృతి పెరిగిపోతున్న క్రమంలో…

పంతం నెగ్గించుకున్న బిగాల.. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్‌… కులాల లొల్లి మధ్య తన అనుచరుడికి పదవి ఇప్పించుకున్న ఎమ్మెల్యే… ఉద్యమకారుడికి గుర్తింపునిచ్చానన్న బిగాల…

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన అనుంగు అనుచరుడు, ఉద్యమకారుడు సత్యప్రకాశ్‌కు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఇప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెడీ అయ్యాయి. తమకు కావాలంటే తమకు కావాలని కులాల మధ్య…

ఈ పంతం…. ఎవరికి అంతం…? షకీల్‌ ఓటమికి కంకణం కట్టుకున్న తూము శరత్‌రెడ్డి… త్వరలో కాంగ్రెస్‌ గూటికి తన బలగంతో…. కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు…. బోధన్‌ రాజకీయంలో ఇదో కుదుపు… చర్చ… షకీల్ మొండి వైఖరితో పార్టీకి నష్టం…

ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర వ్యాప్త చర్చలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు బోధన్‌ వంతు వచ్చింది. షకీల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి సెగ తెగ తగులుతోంది. అది ఎంతలా అంటే షకీల్‌ ఓడించడయే ధ్యేయంగా పనిచేసే టీమ్‌ ఒకటి తయారయ్యంంది. ఆ…

కవితకు నోటీసులు కక్ష సాదింపే….. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఓర్వలేని మోడీ,షా ల ద్వయమే ఈ డి నోటీసుల వెనుక ఉన్నారు.. బీఆరెస్ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలతో నిర్మించుకున్న పార్టీని, పాలకులను ఫాల్స్ కేసులలో ఇరికించి,వేధించే కుట్రలో భాగమే ఢిల్లీ లిక్కర్ కేసులో శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కు ఈ. డి నోటీసులని భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి…

vastavam digital news paper, 16-09-2023, www.vastavam.in

నోటీసులు కవితను విచారించేందుకు కాదట…. బీజేపీ నాయకులను సంతృప్తిపరిచేందుకేనట….! వైరల్‌ అవుతున్న ఓ సందేశం… నోటీస్‌… గీటీస్‌.. జాన్తానై !! ఈడీ నోటీస్‌ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..!