శృతిమించి పాకానపడ్డ రాజకీయాలు….
రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సమైఖ్య ఆంధ్రలో ఉన్న సమయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇంతలా హీనంగా తిట్టలేదు. ఘోరంగా మాట్లాడలేదు. వ్యక్తిగత దూషణలకు దిగలేదు. కానీ ఇప్పటి ప్రతిపక్షాలు కొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నాయి. ఎంత తిడితే…
