Tag: minister prashanth reddy

క‌విత మోములో రిలీఫ్‌.. బ‌తుక‌మ్మ సారీ పంపిణీలో క‌విత ప‌ట్ల క‌నిపించిన చెక్కు చెద‌ర‌ని అభిమానం…ఫ‌లించిన మంత్రి వేముల ప్ర‌త్యేక ప్ర‌య‌త్నం…

కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరిట నిరాధార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మోములో శుక్ర‌వారం నిజామాబాద్ జిల్లా క‌మ్మ‌ర్‌ప‌ల్లిలో జ‌రిగిన బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ స‌మ‌యంలో ఎంతో రిలాక్స్ క‌నిపించింది. నిరాధార ఆరోప‌ణ‌లే అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు బాధ్య‌త‌గా…

రెండు వేల పింఛ‌న్ ఇచ్చేటోన్ని పోగొట్టుకుంట‌రా…? ఆరేడువంద‌లు ఇచ్చేడోన్ని తెచ్చుకుంట‌రా…?? ల‌ఫంగ‌ని మంచోడ్ని ఒక్కద‌గ్గ‌ర జ‌మ క‌ట్ట‌కుర్రి బీజేపీపై మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఫైర్‌…..

బీజేపీపై మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి విరుచుకు ప‌డ్డాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్క‌డెక్క‌డ ఎంత పింఛ‌న్ ఇస్తున్నారో సోదాహ‌ర‌ణంగా వివ‌రించి చెప్పిన ఆయ‌న‌… ఇక్క‌డ రెండు వేల పింఛ‌న్ ఇస్తున్న కేసీఆర్‌ను పోగొట్టుకుంట‌రా..? ఆరేడు వంద‌ల పింఛ‌న్ ఇచ్చేటోడిని తెచ్చుకుంట‌రా..? అని…

రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻

రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻 నిజామాబాద్: మోస పూరిత…

ఏ స‌వాల్ కో జ‌వాబ్ దో మోడీ…. ఇందూరులో ప‌సుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయ‌లేదో చెప్తారా మోడీ జీ..? మీ అర్వింద్ మోస‌పూరిత వాగ్దానం చేసి ప‌ద‌వి ద‌క్కించుకున్నాడు. దీనిపై ఏమంటావు…?

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక ఏమోగానీ ప్ర‌శ్న‌లు, నిల‌దీత‌లు, సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు… గతంలో ఎన్న‌డూ లేనంత‌గా ట్రోలింగు…… ఇవ‌న్నీ రాజ‌కీయంగా బీజేపీ, టీఆరెస్ మ‌ధ్య భ‌విష్య‌త్ పోటీని సూచిస్తున్నాయి. ఓ వైపు సీఎం, మ‌రోవైపు టీఆరెస్ నేత‌లు …. ఎవ‌రికి…

మెరే స‌వాలోం కా జ‌వాబ్ దో సంజ‌య్‌…… ఈ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌ర్వాత పాదయాత్ర చెయ్‌?…

మెరే స‌వాలోం కా జ‌వాబ్ దో సంజ‌య్‌…… ఈ ప‌ది ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చిన త‌ర్వాత పాదయాత్ర చెయ్‌?… – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం లో ఆదివారం పలు అభివృద్ధి…

తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు

తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఈ యాసంగి వడ్లు కొనిపించకుంటే ప్రతీ ఏడాది తెలంగాణ రైతుకు ఇదే గోస -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: తెలంగాణ…

భారత దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయం ద‌ళిత‌బంధు…

రాజకీయం కోసమో,ఓట్ల కోసమో తెచ్చింది కాదు దళితబంధు -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారులకు దళితబంధు యూనిట్ల పంపిణి చేసిన మంత్రి నిజామాబాద్: దళిత కుటుంబాల ఆర్ధిక అభ్యున్నతిని కాంక్షిస్తూ…

తెలివి, జ్ఞానం లేని బీజేపీ నాయ‌కులు గవర్నర్ ప్రసంగం పై వివాదం సృష్టిస్తున్నారు.. బీజేపీ నేతలు ఒళ్ళు, నాలుక రెండు దగ్గర పెట్టుకోవాలి.

ప్రెస్ మీట్@ టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి… …బీజేపీ నేతలు శాసన సభ సమావేశాల పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ..శాసన సభా సమావేశాలు ఈ ప్రభుత్వం లో హుందా గా జరుగుతున్నాయి..వచ్చేవి కూడా…

Prashanth reddy: అమాత్యుడి ఔదార్యం…. ప్ర‌మాద బాధితుడికి అండ‌గా…

రామగుండం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతూ మార్గమధ్యలో టిప్పర్ బైక్ ని గుద్ధి కొంత దూరం లాక్కుపోవడంతో రెండు కాళ్ళు విరిగి రోడ్డు పై పడిపోయిన క్షతగాత్రుణ్ణి అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లే వరకు అక్కడే ఉండి వారికి ధైర్యం…

MLC KAVITHA: క‌విత‌కే ఇందూరు ఎమ్మెల్సీ… తీవ్ర ఉత్కంఠ త‌ర్వాత చివ‌ర‌గా క‌విత‌కే అవ‌కాశం ఇచ్చిన అధిష్ఠానం.. మంత్రి ప‌ద‌వి ఖాయ‌మే ఇక‌….

నిజామాబాద్ లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ విష‌యంలో చివ‌ర‌కు వ‌ర‌కు తీవ్ర ఉత్కంఠ కొన‌సాగింది. నిన్న రాత్రి అన్ని స్థానాల‌కూ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. కానీ నిజామాబాద్ విష‌యంలో డైలామా కొన‌సాగింది. స‌స్పెన్స్ చివ‌రి వ‌ర‌కు న‌డిపించారు. మ‌ధ్య‌లో ఆకుల ల‌లిత పేరును తీసుకొచ్చారు.…

You missed