Tag: heavy rains

బ్రేకింగ్.. గోదావరిలోకి ఎస్సారెస్పీ అదనపు వరద విడుదల …ప్రాజెక్టులోకి 78 వేల 100 క్యూసెక్కుల వరద … 100 % నిండుగా ఉండడంతో 16 గేట్ల ఎత్తివేత …పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోంచి దిగువకు గోదావరిలోకి అదనపు వరద విడుదల మళ్లీ చేపట్టారు. ఎస్సారెస్పీ కొద్దిరోజులుగా 100% నిండుగా ఉంది. ప్రాజెక్టు పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు వల్ల ప్రాజెక్టులోకి ఆదివారం మధ్యాహ్నం నుంచి వరదరాక కాస్త పెరిగింది.…

81 టిఎంసిలకు చేరిన ఎస్సారెస్పీ.. ఉదయం మూడు లక్షల దాటిన ఇన్ ఫ్లో.. సాయంత్రం లక్ష 75 వేల క్యూసెక్కుల కు తగ్గుదల .. 18 గేట్ల ద్వారా కొనసాగుతున్న 58 వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం వేకువ జామున 3 లక్షల 8 వేల క్యూసెక్కుల కు ఇన్ ఫ్లో పెరగడంతో 32 గేట్ల ద్వారా గోదావరిలోకి అంతే నీటి విడుదల కొనసాగించారు. సాయంత్రానికి లక్ష 75 వేల క్యూసెక్కులకు…

జోరు వానలో తడుస్తూ…క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలిస్తూ.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నా… ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న మంత్రి వేముల.. అత్యవసరం అయితే తప్పా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి.. అధికారులను సమన్వయం చేస్తూ…వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కదిద్దుతున్న మంత్రి.. ప్రజలు,రైతులతో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్న వేముల

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా,బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ…

విపత్తు వేళ కానరాని విపక్షాలు.. గ్రూపు రాజకీయాలకు పరిమితం.. టికెట్ల కార్వాయి లోనే తలమునకలు.. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని ప్రతిపక్ష నేతలు.. ఓదార్పు కోసమైనా తీరికలేని కాంగ్రెస్ బిజెపి నాయకులు.. అధికార పార్టీ నేతలే అండగా ఉంటున్న వైనం.. ఉద్యమ బిడ్డలు కదా మరి

ప్రజా కోణంలో విపక్షాల పాత్ర విలువైనది. అధికార పక్షాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా నిరంతరం పనిచేసే గురుతర బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. వానలు వరదలు ఇతరత్రా విపత్తులు ఎదురైనప్పుడు అధికారపక్షం ప్రజలకు అండగా నిలవడం ఎలాగో చేయాల్సిందే. అధికారంలేని ప్రతిపక్షాలు సైతం…

జనాల కష్టం నీ కష్టంగా ఫీలవుతావు…చివ‌రికి నువ్వే ఓ విషాద వార్త‌యిపోతావ్‌..!!

ఎక్కడో వానొస్తే.. నువ్వు అప్రమత్తం అవుతావు. ఏదో పిడుగుపాటుకు.. నువ్వు ఉలిక్కి పడతావు. లోకం ఆపద నీ ఆపద అనుకుంటావు. జనాల కష్టం నీ కష్టంగా ఫీలవుతావు. నువ్వో ప్రజాప్రతినిధివి కావు.. అధికారివి కావు.. పోలీసువీ కావు.! ఐనా చొరవ తీసుకుంటావ్..…

విప‌త్తు వేళ విలువైన నాయ‌క‌త్వం… నాడు క‌రోనా క‌ష్ట‌కాలంలో.. నేడు అతివృష్టి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో….

ఆప‌ద వ‌స్తే అండ‌గా ఉంటే చాలు స‌గం ఆప‌ద క‌రిగిపోతుంది. అలాంటి నాయ‌క‌త్వ‌మే విప‌త్తు వేళ బాధితుల వెన్నంటి ఉంటే వేయి విప‌త్తులైనా వెరువ‌కుండా ఉంటారు జ‌నాలు. విప‌త్తును మించిన ఆప‌త్కాలం ఏముంటుంది..? అప్పుడే క‌దా మా నాయ‌కులెక్క‌డ‌..? మా ఓట్ల‌తో…

నిద్రాహారాలు మాని.. ప్ర‌జాక్షేమాన్ని కాంక్షించి… లోత‌ట్టు ప్రాంతాల ప‌రిశీల‌న‌… గూడు చెదిరిన జ‌నానికి బాస‌ట‌…

అధిక వర్షాల నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉండి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి 1 వరకు ఆయన జిల్లా ఆయా శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు 24 గంటలు జిల్లా కేంద్రంలోనే…

భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలి – నిజమాబాద్,కామారెడ్డి కలెక్టర్లతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

నిజామాబాద్,కామారెడ్డి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గ ఆదేశాల మేరకు నిజామాబాద్,కామారెడ్డి ఉభయ జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అప్రమత్తం…

You missed