Tag: farmers

Raithu Bandhu: రైతు బంధు వారోత్స‌వాలు.. రైతుల‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేసుకునేందుకు క‌రెక్టు సంద‌ర్బం.. కానీ…

ఈ నెల ప‌ద‌వ తారీఖుతో రైతుబంధు ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 50వేల కోట్ల రూపాయ‌లు రైతుల ఖాతాల్లోచేర‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఆ వేడుక‌.. ఓ పండుగ‌.. ఓ సంబురం నిర్వ‌హించుకోవాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చాడు పార్టీ శ్రేణుల‌కు. క‌రెక్టు సంద‌ర్బం.…

Yasangi paddy: యాసంగి వ‌రి.. ఓ ప్ర‌యోగం.. ఇటు ప్ర‌భుత్వానికి.. అటు రైతాంగానికి. వ‌రి వైపే రైతు మొగ్గు..

గ‌తంలో ఎన్న‌డూ లేని ప‌రిస్తితిని ఇటు పాల‌కులు, అటు రైతాంగం ఎదుర్కోబోతున్న‌ది. కేంద్రం యాసంగిలో వ‌చ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని తెగేసి చెప్పిన త‌ర్వాత రాష్ట్రం కూడా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ ప‌రిస్థితిలో రైతుల‌ను ఈ సీజ‌న్‌కు వ‌రి వ‌ద్ద‌ని, ఇత‌ర…

Samantha: స‌ర్దితో స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌మంతానే మ‌న మీడియాకు కావాలె… రైతుల గోస మాకెందుకు..? చూసే వాడెవ‌వ్వ‌డు..

టీఆ ర్పీ రేటింగ్స్ ఎట్లా పెంచుకోవాలె. జ‌నానికి ఏదీ కావాలె..? ఏ మ‌సాల వార్త‌లు జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తారు..? ఎవ‌రి వార్త‌లు ప‌డీప‌డీ చూస్తారు..? వీటికి స‌మాధానాలు మ‌న తెలుగు మీడియాకు క‌రెక్టుగా తెలుసు. సెల‌బ్రిటీల కాలు బ‌య‌ట‌కు పెడితే చాలు…

kcr-paddy: స‌ర్కార్‌కు గ్రామాల్లో వ‌రి నిల‌దీత‌లు… ఏవోల‌ను అడ్డుకుంటున్న గ్రామ‌స్తులు.. కేసీఆర్ మెడకు వేలాడుతున్న యాసంగి వ‌రి క‌త్తి..

సీఎం కేసీఆర్ ఎంత చెప్పినా రైతులు మాత్రం విన‌డం లేదు. యాసంగిలో వ‌చ్చే ధాన్యాన్ని కేంద్రం తీసుకోవ‌డం లేదు కాబ‌ట్టి.. మేం కొనుగోలు కేంద్రాలు పెట్టం.. ధాన్యం సేక‌రించం..అని నిన్న ఖ‌రాఖండిగా చెప్పేశాడు కేసీఆర్‌. కేంద్రం అలా చేస్తే మేమేం చేసేది…

INTERVIEW: చ‌నిపోయింది రైతులు కాదు.. ఖలిస్తాన్ ఉగ్రవాదులు. జ‌ర్న‌లిస్టుతో పువ్వు లీడ‌ర్ తుంట‌ర్వ్యూ….

జర్నలిస్టు : కేంద్రం యాసంగి ధాన్యం కొనటం లేదన్న కేసీఆర్ విమర్శలపై మీరేమంటారు? పువ్వు లీడర్ : ఈ దేశంలో పుట్టి.. బంగ్లాదేశ్ ని పొగుడుతాడా.. కేసీఆర్ దేశద్రోహి జర్నలిస్టు : కేంద్రం ఎంత కోటా ధాన్యం కొంటుందో చెప్పాలనే డిమాండ్…

కొండంత రాగం తీసి.. వ‌రి వేస్తే ఇక మీ ఖ‌ర్మ‌. మేం కొనం. రాష్ట్రం స్ప‌ష్టీక‌ర‌ణ‌. మీడియా ముందుకు రాని కేసీఆర్‌, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి. ఇక ఆరుత‌డిపై ప్ర‌చారం

.కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వ‌స్తాన‌ని, తాడోపేడో తేల్చుకుంటాన‌ని శ‌ప‌థం చేసి .. కొండంత రాగం తీసి.. మ‌ళ్లీ పాత పాటే అందుకున్నాడు. యాసంగిలో వ‌చ్చే పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం తీసుకోన‌ని చెప్పేసింద‌ని, రైతులంతా ఆరుత‌డి పంట‌ల‌కు వెళ్లాల‌ని స‌ర్కార్ చెబుతోంది. ఈ…

Rakesh TIKAIT:కేసీఆర్ అపాత్రదానం.. ఇలా రివ‌ర్స్ అయ్యింది.. ఒక‌టునుకుంటే ఇంకొక‌టైంది. ఆ రైతు నేతే కేసీఆర్‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదు……

అఖిల భారత రైతు పోరాట స‌మితి జాతీయ నాయ‌కుడు రాకేశ్ టికాయిత్‌. ఆయ‌నిప్పుడు రైతుల‌కు పెన్నిధి. ఉద్య‌మ హీరో. మోడీ మెడ‌లు వంచి మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయిస్తున్న అలుపెర‌గ‌ని ధీరోదాత్తుడు. కేసీఆర్ మ‌హాధ‌ర్నా చేప‌ట్టిన మ‌రుస‌టి రోజే మోడీ…

ఎదురు చూపులు: ఢిల్లీలో కేసీఆర్‌, తెలంగాణ‌లో రైతులు. యాసంగిలో వ‌రి వేసేందుకు రెడీ అవుతున్న రైత‌న్న‌…

యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమ‌ని కేంద్రం ప‌లు మార్లు చెప్పినా.. కేసీఆర్ చివ‌రి ప్ర‌య‌త్నమంటూ ఢిల్లీ బాట ప‌ట్టాడు. అక్క‌డ గులాబీ ద‌ళానికి అపాయింట్‌మెంట్లే దొర‌క‌డం లేదు. ఎదురు చూపులు త‌ప్ప‌డం లేదు. కేసీఆర్ ఎప్పుడు వ‌స్తాడా..? వ‌రి విష‌యంలో ఏం…

kcr-farmer: యాసంగిలో వ‌రి వేయాలా …? వ‌ద్దా.. ? అయోమ‌యంలోనే ఇంకా కేసీఆర్‌.. ఢిల్లీకి వెళ్లి వ‌చ్చినంక చెబుతాడంట‌…

కేసీఆర్‌కు ఇప్పుడు వ‌రి జ్వ‌రం ప‌ట్టుకున్న‌ది. ఇది అంతా తేలిక‌గా తీసుకునే విష‌యం కాద‌ని ఆయ‌న‌కు తెలుసు. కొంచెం ఎట‌మ‌ట‌మైనా కొంప‌లు మునుగుతాయ‌నీ తెలుసు. ఇన్ని రోజులు రైతుల కోసం చేసిందంతా గంగ‌లో క‌లిసి రైతులంతా టీఆరెస్‌పై తిర‌గ‌బ‌డే రోజులు వ‌స్తాయ‌ని…

MODI-KCR: అది ద‌ళారీ ప‌శ్చాత్తాప‌మే.. న‌ల్ల చ‌ట్టాల ర‌ద్దు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల స్టంటే… ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.. కేసీఆర్ మాట‌ల్లో ప‌ర‌మార్థం ఇదే…

కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దును ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని కేసీఆర్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. మోడీ మాట‌లు ఎవ‌రూ నమ్మ‌డం లేద‌ని, త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల‌కు జరిగే ఎన్నిక‌ల స్టంటే ఇద‌ని మ‌న‌సులో ఉన్న‌ది చెప్పేశాడు. మోడీ రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పింది కూడా…

You missed