బీడీ కార్మికులకు పింఛన్ కవితమ్మ చలవే… రూరల్ సంక్షేమ సంబురాల కార్యక్రమాల్లో వక్తలు..
దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు ఆసరా పింఛన్ కింద జీవనభృతి ఇప్పించిన ఘనత ఎమ్మెల్సీ కవితదేనని పలువురు వక్తలు కొనియాడారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సంక్షేమ సంబురాల కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్టీసీ చైర్మన్,…